Home / పొలిటికల్ వార్తలు
మునుగోడు ఉప ఎన్నికలు మూడు ప్రధాన పార్టీల మధ్య కాక రేపుతున్నాయి. బీజేపీ, టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలకు ప్రతిష్టాత్మకంగా మారిన ఈ ఎన్నికల్లో చిన్నాచితకా పార్టీలు కూడా అదృష్టాన్నిపరీక్షించుకుంటున్నాయి.
సీఎం కేసిఆర్ తాంత్రికుడి మాటలు విని నాలుగేళ్లు మహిళలను మంత్రి వర్గంలోకి తీసుకోలేదని కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మాలా సీతారామన్ ఆరోపించారు. 2014 నుండి 2018 వరకు ఆయన మంత్రివర్గంలో మహిళలు లేరంటూ గుర్తుచేశారు.
తెలంగాణా సీఎం కేసీఆర్ అక్రమాలకు పాల్పడుతున్నారని ప్రతిపక్షాలు తరచూ ఆరోపిస్తున్నాయి.
కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిపై మంత్రి జగదీష్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఏపీ రాజకీయాలు రోజురోజుకు వేడెక్కుతున్నాయి. విశాఖ కేంద్రంగా రాజకీయనేతలు వికేంద్రీకరణకు మద్దతు తెలుపుతున్నారు. కాగా తాజాగా చోడవరం వైసీపీ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు.
సీఎం కేసిఆర్ కుమార్తె, ఎమ్మెల్సీ కవిత ఈ సారి చంచల్ గూడ లేదా తీహార్ జైల్లో బతుకమ్మ ఆడుతారని మునుగోడు ఉపఎన్నిక భాజపా అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి జోస్యం చెప్పారు
తెలంగాణలోని మునుగోడు ఉప ఎన్నిక షెడ్యూల్ విడుదల కావడంతో రాజకీయ హడావుడి పెరిగింది. తాజాగా ఎన్నికల నోటిఫికేషన్ విడుదల అయ్యింది. దీంతో అన్ని పార్టీలు గెలుపు కోసం తమ కార్యచరణను ముమ్మరం చేస్తున్నారు.
ఏపీలో అధికారంలో ఉన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో తీవ్రంగా మధనం జరుగుతోందట. అసలు ఏంటి మన పరిస్థితి అని కూడా గెలిచిన ఎమ్మెల్యేలు కుర్చీలు ఎక్కిన మంత్రులు చాలా మంది అనుకుంటున్నారు అని గుసగుసలు వినిపిస్తున్నాయి.
పవన్కు నేనున్నా అంటూ తాజాగా మెగాస్టార్ చిరంజీవి చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ఏపీ అధికార పార్టీ వైసీపీలో కలకలం రేగింది. ముఖ్యంగా రెడ్డి సామాజిక వర్గంలో చర్చ జోరుగా సాగుతోంది. వచ్చే ఎన్నికల్లో మళ్లీ విజయం సాధించాలని భావిస్తోన్న వైసీపీ అధినేత జగన్కు ఈ పరిణామం మింగుడు పడడం లేదని అంటున్నారు.
మోదీ అన్ని వ్యవస్థలను ఉపయోగించుకుంటారు. వేట కుక్కల్లాగా ఈడీ, ఐటీ, సీబీఐని ఉపయోగించుకుంటారు. ఒక్క బీజేపీ నేతపైన ఐటీ, ఈడీ దాడులు జరిగాయా? అని తెలంగాణ మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు. తెలంగాణలో చేసిన పనిని దేశానికి చెబుతామన్నారు.