Home / పొలిటికల్ వార్తలు
ప్రజల కష్టాలు తెలుసుకొనేందుకు జనవాణి కార్యక్రమాన్ని నిర్వహించేందుకు వైజాగ్ వచ్చిన పవన్ కల్యాణ్ పట్ల పోలీసులు కిరాతకంగా వ్యవహరించాని సోము వీర్రాజు మండిపడ్డారు. పవన్ తో కలిసి సోము వీర్రాజు మీడియాతో మాట్లాడారు.
ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని ఆ నియోజకవర్గం అధికార వైసీసీకి తల నొప్పిగా మారిందట. ముగ్గురు నేతలు సై అంటే సై అంటున్నారట.
కేంద్ర ప్రభుత్వ పథకాలు, వాటి ప్రయోజనాలు, సబ్సిడీలను ప్రజలకు తెలియకుండా టీఆర్ఎస్ ప్రభుత్వం వ్యవహరించడం దురదృష్టకరమని భాజపా తెలంగాణ అధ్యక్షులు బండి సంజయ్ పేర్కొన్నారు.
దేశంలో చేనేత వస్త్రాలపై పన్ను వేసిన తొలి ప్రధానిగా మోదీ అని మంత్రి కేటిఆర్ మండిపడ్డారు. మునుగోడు ఉప ఎన్నికల్లో భాజపాకు బుద్ధి చెప్పాలని టెలి కాన్ఫరెన్స్ ద్వారా కార్మికులతో పేర్కొన్నారు
అత్తగారు తిట్టినందుకు కాదు. తోటి కోడలు నవ్వినందుకు కుమిలిపోయిందట ఒక కోడలు. వైసీపీ నేతల పరిస్దితి అలానే ఉంది. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ మంత్రులు అందరూ కలిసి తమ అధికార దర్పాన్ని ఉపయోగించి, చూపించిన విశాఖ గర్జన అట్టర్ ప్లాప్ గా నిలిచింది.
ప్రజలు బాద్యతగా ఉండాలి, బాగా చదువుకోవాలి, పన్నులు కట్టాలి అనుకొంటాను. క్రిమినల్స్ గా వ్యవహరించే రాజకీయ నాయకులంటే నాకు అసహ్యం. రాష్ట్రాన్ని క్రిమినల్ చేత పాలింపపడకూడదు అనుకొంటానని జనసేన అధినేత పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారు.
తెలంగాణాలో నవంబర్ 3న జరగనున్న మునుగోడు ఉప ఎన్నికల బరిలో 47మంది అభ్యర్ధులు నిలిచారు. ఈ మేరకు అధికారులు ప్రకటించారు
వైసీపీ ఫైర్ బ్రాండ్ మంత్రి రోజా ప్రతిపక్షాలపై తనదైన శైలిలో విమర్శలు చేస్తుంటారు. విపక్షనేతల విమర్శలకు తనదైన శైలిలో కౌంటర్స్ ఇస్తుంటారు
విశాఖపట్నంలో జనసేన నేతలు, కార్యకర్తల అక్రమ అరెస్టులపై న్యాయ పోరాటం చేసేందుకు సిద్దమైనట్టుగా ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ తెలిపారు.
రెండు దశాబ్ధాల అనంతరం పార్టీలో ప్రత్యక్ష అధ్యక్ష ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ సిద్దమైంది. పార్టీలోని ప్రతినిధులు నేరుగా తమ ఓటు హక్కుతో అధ్యక్షుడిని ఎన్నుకోనున్నారు.