Home / పొలిటికల్ వార్తలు
ఆంద్రప్రదేశ్ కు మూడు రాజధానుల అంశం లేదని, ఒక్కటే రాజధానిగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. ప్రధాని మోదీ శంఖు స్ధాపన చేసిన అమరావతినే రాజధానిగా ఆయన స్పష్టం చేశారు.
ఎఐసిసి అధ్యక్ష పదవికి నేడు పోలింగ్ జరుగుతోంది. ఈ నేపధ్యంలో హైదరాబాద్ లోని గాంధీ భవన్ అధ్యక్ష ఎన్నిక ఓటింగ్ సిబ్బంది పై మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య ఆగ్రహం వ్యక్తం చేసారు.
22 ఏళ్ల తరువాత కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవికి ఎన్నికలు జరుగుతున్నాయి. ఎఐసిసి అధ్యక్షుడిని నిర్ణయించేందుకు ఆ పార్టీ ప్రతినిధులు సిద్ధమయ్యారు.
విశాఖ ఎయిర్ పోర్టు ఘటనలో జనసైనికులను అరెస్ట్ చేసిన పోలీసులు వారిని ఏడో అదనపు మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ ఎదుట హాజరుపరిచారు.
మునుగోడు ఉప ఎన్నికల్లో గుర్తుల కేటాయింపుపై తెరాస హైకోర్టు మెట్లెక్కింది. కారు గుర్తును పోలిన గుర్తులు తొలగించాలని ఎన్నికల సంఘాన్ని తెరాస ఇప్పటికే కోరింది
2024 పార్లమెంటు ఎన్నికల వరకు ఏపీ భాజపా అధ్యక్షడుగా సోము వీర్రాజు కొనసాగనున్నారు. ఈ మేరకు ఆ పార్టీ నేత ప్రకాష్ స్పష్టం చేశారు. ముఖ్య నేతలతో అమరావతిలో చేపట్టిన సమావేశంలో పేర్కొన్నారు.
వైజాగ్ నగరంలో రాష్ట్ర ప్రభుత్వం వ్యవస్ధలను అడ్డుపెట్టుకొని చేస్తున్న అప్రజాస్వామిక విధానాలను ప్రజలందరూ చూస్తున్నారని, పోలీసులు, మంత్రుల పాశవిక చర్యలను ఖండిస్తూ పార్టీలకు అతీతంగా సంఘీభావం తెలిపిన ప్రతివక్కరికి జనసేన అధినేత పవన్ కల్యాణ్ కృతజ్నతలు తెలియచేశారు.
జనసేన అధినేత, నటుడు పవన్ కల్యాణ్ పర్యటనలో మంత్రి రోజా ప్రవర్తించిన తీరును జనసేన సైనికులు తప్పుబడుతున్నారు. రాజకీయ దురుద్ధేశంలో భాగంగానే విశాఖ విమానాశ్రయ ఘటనగా వారు పేర్కొంటున్నారు.
వైఎస్సీఆర్సీపి పార్టీకి గడప గడప కార్యక్రమాలతో వివిధ రకాల సమస్యలు, వ్యతిరేకతలు, ఆందోళనలు ఎదురౌతుండగా తాజాగా ఓ ఎమ్మెల్యేకు వింత అనుభవం ఎదురైంది. ఆ ఘటన కర్నూలు జిల్లాలో చోటుచేసుకొనింది
జనసేన అధినేత పవన్ కల్యాణ్ ట్విట్టర్ వేదికగా సీఎం జగన్ను టార్గెట్గా చేసుకుని సెటైర్లు వేశారు.