Home / పొలిటికల్ వార్తలు
బీజేపీ ఎంపీ రవికిషన్ తాను నలుగురు పిల్లలు కనడానికి కాంగ్రెస్సే కారణమని ఆరోపించారు.
Ysrcp : వైసీపీ అధికారిక ట్విట్టర్ అకౌంట్ తాజాగా హ్యాక్ అయిన విషయం తెలిసిందే. శుక్రవారం రాత్రి ఈ అకౌంట్ హ్యాక్ అయినట్లు తెలుస్తుందా అప్పటి నుంచి వరుసగా హ్యాకర్లు పోస్ట్ లు పెడుతున్నారు. కాగా ఇప్పటికే హ్యాకర్లు ఆ అకౌంట్ కి ఎన్ ఎఫ్ టి మిలియనియర్ అనే పేరు పెట్టారు.
అనంతపురం జిల్లా తాడిపత్రి డీఎస్పీ చైతన్య పై మున్సిపల్ చైర్మన్ జె.సి ప్రభాకర్ రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేసారు
ఆంధ్రప్రదేశ్ సీఎంగా జగన్మోహన్ రెడ్డి పదవీబాధ్యతలు స్వీకరించాక రైతు ఆత్మహత్యలు పెరిగాయా? అంటే అవుననే అంటోంది కేంద్రం
Pawan Kalyan : జనసేనాని పవన్ కళ్యాణ్ మరోసారి ట్విట్టర్ వేదికగా వైకాపా పై నిప్పులు చెరుగుతున్నారు. కాగా ఇటీవలే పవన్ తన ప్రచార రధం " వారాహి " కి సంబంధించిన వీడియోని ట్విట్టర్ ద్వారా పోస్ట్ చేశారు. అప్పటి నుంచి వైకాపా నేతలు వివాదాన్ని సృష్టిస్తున్న విషయం తెలిసిందే. వారాహికి ఉన్న రంగు గురించే ఈ చర్చ అంతా నడుస్తుంది.
తెలంగాణ ప్రజలతో సీఎం కేసీఆర్కు బంధం తెగిపోయిందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి విమర్శించారు. పేగు బంధంతో పాటు పేరు బంధం కూడా తెగిపోయిందని అన్నారు.
టీఆర్ఎస్ పేరును బీఆర్ఎస్ గా మారుస్తూ పంపిన తీర్మానానికి ఎన్నికల సంఘం ఆమోదం లభించిన విషయం తెలిసిందే.
Janasena : పవన్ కళ్యాణ్ ఎన్నిసార్లు వద్దని చెప్పినా, వారించినా, విసుక్కున్నా కూడా ఆయన ఫ్యాన్స్ మాత్రం ప్రతి మీటింగు లోనూ... ‘ సీఎం, సీఎం ’ అంటూ నినాదాలు చేస్తూనే ఉంటారు. పవన్ను సీఎంగా చూడాలనే వారి అభిమానం సరే... పవన్ను సీఎం చేసేందుకు వారి ప్రయత్నాలు ఏంటి ? అసలు పవన్ ప్రణాళికలు ఏంటి ? జనసేన పార్టీ కార్యాచరణ
జనసేన ప్రచార రథం వారాహి వాహనం కలర్ పై వైసీపీ నేతలు చేస్తున్న విమర్శలపై జనసేనాని పవన్ కళ్యాణ్ స్పందించారు. కనీసం నేను ఆలివ్ గ్రీన్ చొక్కా అయినా వేసుకోవచ్చా అంటూ ట్విట్టర్ వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు.
తాను ప్రస్తుతం రాజకీయాలకు దూరంగా ఉన్నానని ఏ పార్టీలో చేరాలన్నది ఎన్నికలకు నెల రోజుల ముందు డిసైడ్ చేసుకుంటానని అన్నారు.