Home / పొలిటికల్ వార్తలు
తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రస్తుతం ఫుల్ బిజీగా ఉన్నారు. ఒకవైపు రాష్ట్రాన్ని అభివృద్ది పథంలో నడిపిస్తూ మరో వైపు దేశ రాజకీయాల్లోకి ప్రవేశించేందుకు బాటలు వేస్తున్నారు. ఇటీవలే టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా ప్రకటించిన కేసీఆర్ అందుకు
లోక్ సభలో సోమవారం కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి, కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ మధ్య ఆసక్తికర వాదన జరిగింది. కొశ్చన్ అవర్లో ఎంపీ రేవంత్ రెడ్డి రూపాయి విలువ పతనం, బలోపేతం గురించి ఆయన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్కు ప్రశ్న వేశారు.
పోలవరం ప్రాజెక్టు నిర్మాణం, ఖర్చు, జాప్యంపై రాజ్యసభలో వైఎస్ఆర్సీపీ ఎంపీ సుభాష్ చంద్రబోస్ అడిగిన ప్రశ్నకు కేంద్ర జల్శక్తిశాఖ సహాయ మంత్రి బిశ్వేశ్వర్ తుడు సమాధానం ఇచ్చారు
తమిళనాడు ముఖ్యమంత్రి కుమారుడు ఎం.కె. స్టాలిన్ కుమారుడు ఉదయనిధి స్టాలిన్ తమిళనాడు మంత్రివర్గంలోకి అడుగుపెట్టబోతున్నారు
రాజ్యాంగాన్ని, మైనారిటీలు, దళితుల భవిష్యత్తును కాపాడేందుకు మోదీని ‘చంపేందుకు’ ప్రజలు సిద్ధం కావాలని మధ్యప్రదేశ్ మాజీ మంత్రి రాజా పటేరియా చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి.
గుజరాత్ సీఎంగా రెండోసారి భూపేంద్ర పటేల్ ప్రమాణస్వీకారం చేశారు. గవర్నర్ ఆచార్య దేవవ్రత్ , భూపేంద్ర పటేల్ తో ప్రమాణం చేయించారు.
Varahi : జనసేన అభిమానులకు గుడ్ న్యూస్. పవన్ కళ్యాణ్ ప్రచార రధం వారాహి రిజిస్ట్రేషన్ కి తెలంగాణ సర్కారు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఏ బండి నెంబర్ TS 13 EX 8384 గా తెలుస్తుంది. వాహన శాఖ పొందుపరిచిన షరతులన్నింటిని ఈ వాహనం పూర్తిగా పాటించిందని అధికారులు వెల్లడించారు.
హత్య కేసులో నిందితుడిగా ఉన్న ఎమ్మెల్సీఅనంతబాబుకు సుప్రీం కోర్టు బెయిల్ మంజూరు చేసింది. అయితే ఈ సందర్భంగా బెయిల్ షరతులను మాత్రం కింది కోర్టు విధించాలని సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసింది.
గుజరాత్ అసెంబ్లీకి ఇటీవల జరిగిన ఎన్నికల్లో విజయం సాధించిన 182 మంది ఎమ్మెల్యేల్లో 40 మంది నేరచరితులేనని ప్రజాస్వామ్య సంస్కరణల సంఘం ఏడీఆర్ తెలిపింది.
టీపీసీసీ ఎగ్జిక్యూటివ్ కమిటీకి మాజీ మంత్రి, కాంగ్రెస్ నాయకురాలు కొండా సురేఖ రాజీనామా చేశారు.