Home / పొలిటికల్ వార్తలు
తెలంగాణ కాంగ్రెస్ పార్టీ రాజకీయ వ్యూహకర్త సునీల్ కనుగోలు అరెస్టును ఆ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జి మాణిక్కం ఠాకూర్ చ తప్పుబట్టారు.
Bharath Jodo Yatra : కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేస్తున్న భారత్ జోడో యాత్ర దిగ్విజయంగా కొనసాగుతుంది. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులను ఉత్తేజం చేయడమే లక్ష్యంగా రాహుల్ గాంధీ చేస్తున్న ఈ యాత్రకు ప్రజల్లో మద్దతు పెరుగుతుంది. కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు ఈ యాత్ర సాగనుండగా రోజుకు సగటున 25 కిలోమీటర్ల మేర ఈ యాత్ర సాగుతుంది. 5 నెలల పాటు 12 రాష్ట్రాలు, 2 కేంద్ర పాలిత ప్రాంతాల మీదుగా 3,570 కిలోమీటర్లు […]
రాష్ట్ర రాజకీయాల నుంచి దేశ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చేందుకు తెలంగాణ సీఎం కేసీఆర్ చకచకా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే టీఆర్ఎస్ ను బీఆర్ఎస్
బ్రిటన్ ప్రధానమంత్రి బాధ్యతలు స్వీకరించిన రిషి సునాక్కు సొంత పార్టీ సభ్యుల నుంచే అసమ్మతి సెగ మొదలయింది.
ఆంధ్రప్రదేశ్లో వృద్ధాప్య పెన్షన్లను పెంచాలని ఏపీ కేబినెట్ నిర్ణయించింది.ప్రస్తుతం రూ2,500 పెన్షన్ కు రూ.250 పెంచి జనవరి ఒకటో తేదీ నుంచి రూ.2,750 పంపిణీ చేయాలని నిర్ణయించారు.
ప్రధాని మోదీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నంత వరకు మన దేశానికి చెందిన ఒక్క అంగుళం భూమిని కూడా ఎవరూ స్వాధీనం చేసుకోలేరని కేంద్ర హోం మంత్రి అమిత్ షా అన్నారు.
అరుణాచల్ ప్రదేశ్లోని తవాంగ్ సెక్టార్లో ఎల్ఏసి వెంబడి భారత్-చైనా సైనికుల మధ్య ఘర్షణ జరిగినట్లు వచ్చిన వార్తలపై ప్రతిపక్షాలు కేంద్రాన్ని టార్గెట్ చేసాయి.
ఒక వైపు గిట్టుబాటు ధరలు, ప్రభుత్వ సాయం అందక అల్లాడిపోతున్న ఏపీ రైతులను మాండూస్ తుపాను మరింత దెబ్బతీసిందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆవేదన వ్యక్తం చేసారు.
ఆంధ్రప్రదేశ్లో గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థ కు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది.
ఢిల్లీలో బీఆర్ఎస్ ఫ్లెక్సీలను మున్సిపల్ అధికారులు తొలగించారు రేపు బీఆర్ఎస్ కార్యాలయ ప్రారంభోత్సవం ఉన్న నేపథ్యంలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు.