Home / పొలిటికల్ వార్తలు
పవన్ కళ్యాణ్ సారధ్యంలోని జనసేన పార్టీ ప్రజల మద్దతును పొందేందుకు తనవంతుగా కృషి చేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా జనసేనాని ప్రయత్నం చేస్తున్నారు. ప్రభుత్వ వైఫ్యల్యాలను ఎండగడుతూ క్షేత్రస్థాయిలో ప్రజలతో మమేకం అవుతున్నారు.
Mekapati Chandrashekar Reddy: ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి వైయస్ కుటుంబానికి విధేయుడు. గతంలో వై.యస్.ఆర్ ప్రభుత్వంలో 2 సార్లు గెలిచి, వై.యస్.ఆర్ మరణం తరువాత జగన్ కి జై కొట్టి కాంగ్రెస్ పార్టీ కి రాజీనామా చేసి ఉప ఎన్నికల్లో గెలిచారు. 2014 ఎన్నికల్లో ఓడిపోయిన ఈయన 2019 ఎన్నికల్లో వైసీపీ తరపున ఉదయగిరి నియోజకవర్గంలో గెలిచారు. మొదటి కొడుకు అంటూ లెటర్ వైరల్ రాజకీయాల్లో వ్యక్తిగత విమర్శలు చేస్తూ ప్రత్యర్థుల్ని ఇరకాటం లో […]
మెగా బ్రదర్ నాగబాబు మంత్రి రోజాపై ఓ రేంజ్ లో ఫైర్ అయ్యారు. నీ నోరు చెత్త కుప్పతొట్టి ఒకటేనని అందుకే దానిని కెలుక్కోవడం ఇష్టం లేదన్నారు. మెగా ఫ్యామిలిని టార్గెట్ చేస్తూ ఇటీవల రోజా చేసిన వ్యాఖ్యలకు నాగబాబు తాజాగా సోషల్ మీడియా వేదికగా స్పందించారు.
రోజా సెల్వమణి.. వైసీపీ వారు ఈవిడని ఫైర్ బ్రాండ్ అని పిలుస్తారు, సినిమా వాళ్ళు హీరోయిన్ రోజా అంటారు, గతంలో ఆవిడ ఏ పార్టీ నుండి పోటీ చేస్తే ఆ పార్టీతో
ఎప్పటికప్పుడు ప్రతిపక్ష పార్టీలపై నిప్పులు చెరిగే పెడన ఎమ్మెల్యే జోగి రామహేష్ మరో సారి హాట్ కామెంట్స్ చేశారు. కుప్పంలో చంద్రబాబు వ్యాఖ్యలకి కౌంటర్ గా ఆయన పలు విమర్శలు చేశారు.
Janasena : ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్న అరాచకపూ పాలనను ఎండగట్టేలా యువత అంతా గళం విప్పాలని జనసేన పిలుపునిస్తుంది. వ్యూహాలు, ప్రతివ్యూహాలతో అధికార వైసీపీని బలంగా ఢీ కొట్టేందుకు పవన్ కళ్యాణ్ రెడీ అవుతున్నారు. అందుకు తగ్గట్టు గానే వరుస కార్యక్రమాలతో జన సైనికుల్లో జోష్ నింపుతున్నారు. ఒకవైపు ప్రజావాణి, కౌలు రైతు భరోసా యాత్రలు నిర్వహిస్తూనే తాజాగా “యువశక్తి ” కార్యక్రమానికి పిలుపునిచ్చారు. ఈ మేరకు రణస్థలంలో ‘యువశక్తి’తో తడాఖా చూపుదాం అంటూ సోషల్ మీడియా […]
తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు కుప్పం పర్యటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారిన విషయం తెలిసిందే. గత రెండు రోజులు ఉద్రిక్తత పరిస్థితుల మధ్య సాగిన బాబు పర్యటన నేడు మూడో రోజుకి చేరింది.
రాజకీయ దుమారం రేపుతున్న కందుకూరు, గుంటూరు మరణాలపై చంద్రబాబు పోలిసులపై చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. టీడీపీ పార్టీ నిర్వహించిన వివిధ కార్యక్రమాల్లో 11 మంది సామాన్యులు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే.
టీడీపీ సభల్లో వరుస మరణాల తర్వాత నియంత్రణా చర్యల కింద ఏకంగా రోడ్ షోలనే రద్దు చేస్తూ జీ.వో జారీ చేసింది వైసీపీ ప్రభుత్వం. దీనిపై రాజకీయ పార్టీలు స్పందిస్తూ పలు విమర్శలు గుప్పించాయి.
ఏపీలో విపక్ష నేతలు రోడ్షోలు, ర్యాలీలు చేయకుండా వైకాపా ప్రభుత్వం తెచ్చిన చీకటి జీవోపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మండిపడ్డారు.