Home / పొలిటికల్ వార్తలు
Governor Tamilisai: ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో ఖమ్మంలో బుధవారం బీఆర్ఎస్(BRS meeting) భారీ బహిరంగ సభ నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ సభకు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, పంజాబ్ సీఎం భగవంత్ మాన్, కేరళ సీఎం పినరయి విజయన్, యూపీ విపక్ష నేత అఖిలేష్ యాదవ్, సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డీ రాజా తదితర నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నేతలు బీజేపీపై పలు విమర్శలు చేశారు. అదేవిధంగా బీజేపీ చేతిలో గవర్నర్లు కీలు బొమ్మలుగా […]
Minister Puvvada Ajay: ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో ఖమ్మంలో బుధవారం బీఆర్ఎస్(BRS meeting) భారీ బహిరంగ సభ నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ సభకు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, పంజాబ్ సీఎం భగవంత్ మాన్, కేరళ సీఎం పినరయి విజయన్, యూపీ విపక్ష నేత అఖిలేష్ యాదవ్, సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డీ రాజా తదితర నాయకులు పాల్గొన్నారు. అయితే ఈ సభకు కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కమార్ స్వామి( kumara swamy) ని కేసీఆర్ […]
సినిమాల వంటి అసంబద్ధ అంశాలపై అనవసర వ్యాఖ్యలకు దూరంగా ఉండాలని ప్రధాని మోదీ నేతలకు వార్నింగ్ ఇచ్చారు. బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల ముగింపు కార్యక్రమంలో మోదీ.. పార్టీ నాయకులకు దిశానిర్దేశం చేశారు.
తెలంగాణ రాష్ట్రం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న కంటి వెలుగు పథకం ద్వారా ఎంతో మంది లబ్దిపొందారు. కాగా నేటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా
ఆంధ్రప్రదేశ్ లో రాజకీయ పార్టీలు రోడ్ షోలు, సభలు నిర్వహించకుండా జగన్ సర్కారు జీవో నెంబర్ వన్ ను జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ జీవో ప్రజల భావప్రకటనా స్వేచ్ఛను హరించడమేనని సీపీఐ ఏపీ కార్యదర్శి రామకృష్ణ హైకోర్టులో పిటిషన్ వేశారు. అలానే జీవో నంబర్ 1పై ప్రతిపక్షాలు కూడా భగ్గుమన్నాయి.
BRS meeting in Khammam: సీఎం కేసీఆర్ నేతృత్వంలో జాతీయ పార్టీగా ఆవిర్భవించిన భారత్ రాష్ట్ర సమితి( బీఆర్ఎస్) ఖమ్మం( BRS meeting in Khammam)లో నిర్వహించిన భారీ సభఅఖిలేష్ విమర్శి జనసంద్రం అయింది. సీఎం కేసీఆర్ తో పాటు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, పంజాబ్ సీఎం భగవంత్ మాన్, కేరళ సీఎం పినరయి విజయన్, సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి. రాజా, యూపీ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ లాంటి రావడంతో గులాబీ […]
సీఎం కే. చంద్రశేఖర్ రావు బీజేపీ, మోదీ ప్రభుత్వంపై ఖమ్మంలోని బీఆర్ఎస్ సభ వేదికగా మరోసారి మండిపడ్డారు. మోదీది ప్రైవేటైజేషన్ పాలసీ అని తమది నేషనైలేజషన్ పాలసీ అని ఆయన పేర్కొన్నారు. 2024 తర్వాత మోదీ ప్రభుత్వం కచ్చితంగా ఇంటికి వెళ్తుందని.. తాము ఢిల్లీకి వెళ్తామంటూ ఆయన పేర్కొన్నారు.
BRS meeting in Khammam: తెలంగాణ సీఎం కేసీఆర్ తమకు పెద్దన్న లాంటి వారని ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ అన్నారు. రాష్ట్రంలో అమలవుతున్న కంటి వెలుగు కార్యక్రమం అద్భుతమని.. ఆ పథకం ద్వారా చాలా విషయాలు నేర్చుకున్నట్టు కేజ్రీవాల్ తెలిపారు. ఢిల్లీ, పంజాజ్ లోనూ ఈ కార్యక్రమం చేపడుతామని ఆయన అన్నారు. తెలంగాణలో కొత్త కలెక్టరేట్ల నిర్మాణాలపై కూడా కేజ్రీవాల్ ప్రశంసలు కురిపించారు. దేశం అభివృద్ధి చెందడం ఎలా.. రైతులకు, కార్మికులకు ఏం చేయాలనే అంశాలపై ముఖ్యనేతలందరం కలిసి […]
ఖమ్మం వేదికగా జరుగుతున్న బీఆర్ఎస్ సభలో కేసీఆర్ తన మనసుని ఎంతో కాలంగా ఓ అంశం కలిచివేస్తోందని చెప్పారు. ఆ అంశం ఏంటంటే.. రాజకీయాలు జరుగుతుంటయి ఎందరో గెలుస్తరు ఎందరో ఓడతారు.. దేశం తన లక్ష్యాన్ని కోల్పోయింది.
Cm Kcr: కేంద్రంలో అధికారంలోకి రాగానే అగ్నిపథ్ను రద్దు చేస్తామని.. కేసీఆర్ అన్నారు. ఖమ్మం సభా వేదికగా మాట్లాడిన కేసీఆర్.. కేంద్రంపై విరుచుకుపడ్డారు. దేశంలో కావాల్సినన్ని వనరులు ఉన్నాయని.. వాటిని ఉపయోగించుకుంటే విదేశీ రుణాలపై ఆధారపడాల్సిన పనిలేదని కేసీఆర్ అన్నారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ (Cm Kcr )సంచలన ప్రకటన చేశారు. అధికారంలో రాగానే.. దేశవ్యాప్తంగా ఉచిత విద్యుత్ అందజేస్తామని తెలిపారు. విద్యుత్ రంగాన్ని ప్రైవేట్ రంగంలోనే ఉంచాలని కేసీఆర్ డిమాండ్ చేశారు. దేశంలో దళితబంధు […]