Home / జాతీయం
భారత్ను ఏకం చేయడం లక్ష్యంగా భారత్ జోడో యాత్రలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సాగుతున్నారు. రాహుల్ గాంధీ, తోటి పాదయాత్రికుల సంభాషణ యొక్క సంగ్రహావలోకనం భారత్ జోడో యొక్క అధికారిక ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా ఒక వీడియోలో షేర్ చేయబడింది.
రైతుల ఆదాయం, పంటల ఉత్పత్తి పెంపునకు ప్రోత్సాహంలో భాగంగా ఆరు పంటలకు కనీస మద్దతు ధర పెంచుతూ కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది.
తమిళనాడు రాష్ట్రానికి చెందిన విద్యుత్ శాఖ కాంట్రాక్ట్ సిబ్బంది వినూత్నంగా నిరసనలు చేపట్టారు. తమ సమస్యలపై ఆ రాష్ట్రానికి చెందిన ప్రభుత్వం పట్టించుకోవడం లేదంటూ పొరుగు రాష్ట్రమైన ఆంధ్రాలో తమ నిరసనలు గుప్పించి తమిళనాడు ప్రభుత్వాన్ని ఉలిక్కిపడేలా చేశారు.
ధోని సినిమాతో దేశవ్యాప్తంగా ప్రేక్షకుల ఆదరాభిమానాలను కైవసం చేసుకున్న బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్. కాగా 2020 జూన్ 14న బాలీవుడ్ స్టార్ హీరో సుశాంత్ సింగ్ రాజ్పుత్ ఆత్మహత్య చేసుకొని మరణించడం అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది. కాగా ఇదే తరహాలో తన ముగ్గురు స్నేహితులు కూడా సూసైడ్ చేసుకోవడం బాలీవుడ్ నాట పలు అనుమానాలకు తావిస్తోంది.
బిల్కిస్ బానో అత్యాచారం కేసులో 11 మంది దోషుల విడుదలకు కేంద్రం ఆమోదం తెలిపిందని గుజరాత్ ప్రభుత్వం వెల్లడించిన మరుసటి రోజు, కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ మోదీపై విమర్శలు గుప్పించారు.
తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత మరణం, 2018లో రాష్ట్రంలోని తూత్తుకుడిలో జరిగిన పోలీసు కాల్పులకు సంబంధించిన పరిస్థితులపై ప్రత్యేక విచారణ కమీషన్ల నివేదికలను తమిళనాడు ప్రభుత్వం మంగళవారం అసెంబ్లీలో ప్రవేశపెట్టింది.
ఒడిశాలో దారుణం జరిగింది. అప్పు చెల్లించలేదని ఓ యువకుడి చేతుల్ని తాడుతో కట్టేసి స్కూటర్తో లాక్కెళ్లారు కొందరు యువకులు. ఈ ఘటన కటక్లో జరిగింది.
యావత్ ప్రపంచాన్ని కరోనా గడగడలాడించింది. కాగా ఇప్పుడిప్పుడే దాని నుంచి తేరుకుంటూ కరోనా మహమ్మారి కథ ముగిసిపోయింది అనుకుంటున్న సమయంలో కరోనా కొత్త రూపం కలవరపాటుకు గురి చేస్తోంది.
ఉత్తరాఖండ్లో ఘోర ప్రమాదం చోటు చేసుకొనింది. కేదార్నాథ్ యాత్రికులను తీసుకెళ్లున్న ఓ హెలికాప్టర్ ప్రమాదవశాత్తు కుప్పకూలింది. ఈ దుర్ఘటనలో ఆరుగురు మృతి చెందారు. మృతుల్లో ఇద్దరు పైలట్లు, నలుగురు ప్రయాణికులు ఉన్నారు.
కట్టుకున్న భార్యను మరో పర పురుషుడికి పడక సుఖం ఇవ్వాలని ఓ భర్త ఒత్తిడి చేశాడు. అనగా భార్య మార్పిడి క్రీడ (వైఫ్ స్వాపింగ్ గేమ్) ఆడాలని అతడు తన భార్యని ఒత్తిడి చేశాడు. దానికి ఆమె అంగీకరించలేదని ఆ కసాయి భర్త దారుణానికి ఒడిగట్టాడు. భార్యను హోటల్ గదిలో బంధించి ఆమెపై దాడి చేశాడు. ఈ దారుణ ఘటన రాజస్థాన్ రాష్ట్రంలోని బికనేర్లో ప్రాంతంలో వెలుగు చూసింది.