Home / జాతీయం
భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, బ్రిటన్ కొత్త ప్రధాని రిషి సునాక్ ల భేటీ ఖరారైంది. నవంబర్ లో ఇండోనేషియాలోని బాలి వేదికగా జరగనున్న జీ-20 లీడర్షిప్ సమ్మిట్లో ఇరువురూ ప్రత్యేకంగా సమావేశమయ్యేందుకు అంగీకారం తెలిపిన్నట్లు బ్రిటన్ ప్రధానమంత్రి కార్యాలయం ఒక ప్రకటన ద్వార తెలియచేసింది.
మహారాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అబ్దుల్ సత్తార్ బీడ్ జిల్లా కలెక్టర్ రాధాబినోద్ శర్మను మద్యం తాగుతారా అని అడిగారంటూ ఒక వీడియో బయటకు వచ్చింది.
దేశంలోని ప్రస్తుతం శాంతి భద్రతలు, సవాళ్లను ఎదుర్కోవడంలో పోలీసుల పాత్ర ప్రధాన భూమికగా పేర్కొన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వివిధ రాష్ట్రాల్లోని పోలీసులందరికి ఒకే దేశం-ఒకే యూనిఫాం గుర్తింపును తీసుకోరావాల్సిన అవశ్యం ఏర్పడిందని పేర్కొన్నారు.
స్థానికుల నుంచి సేకరించిన సమాచారం ప్రకారం పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ మెుదలుపెట్టారు.టీ తయారీకి ఉపయోగించిన వస్తువులను పరిశీలిస్తే ఐతే శివానందన్ భార్య పొరపాటున టీ పొడికి బదులు పొలాలకు వాడే పిచికారీ మందును కలిపినట్లు పోలీసుల విచారణలో తేలింది.
ప్రపంచ వ్యాప్తంగా ఏ దేశం సురక్షితమైంది, ఏ ఏ దేశాల్లో శాంతి భద్రతలు అధ్వానంగా ఉన్నాయో తెలుపుతూ గ్లోబల్ అనలిటిక్స్ సంస్ధ గాలప్ లా అండ్ ఆర్డర్ ఇండెక్స్ ను విడుదల చేసింది. జాబితాలో 96 పాయింట్లు సాధిస్తూ సింగపూర్ తొలి స్థానంలో నిలబడింది. భారత దేశం 80 పాయింట్ల సాధించి 60వ ర్యాంకులో నిలిచింది.
ద్రవ్యోల్బణం పెరిగిపోతుండడంతో రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా కీలక నిర్ణయం తీసుకొనింది. నవంబర్ 3న మానిటరీ పాలసీ కమిటి (ఎంపీసీ) భేటిని బెంగళూరులో నిర్వహించనున్నట్లు ఆర్బీఐ ప్రకటించింది.
జార్ఖండ్ లో ఆర్మీ కల్నల్ మరియు అతని కుమారుడిని దీపావళి రోజున బాణసంచా కొనుగోలు చేసిన తర్వాత జీఎస్టీ బిల్లు అడిగినందుకు ఇనుప రాడ్లతో కొట్టారు. ఈ విషయమై గోండా పోలీస్ స్టేషన్లో ఆర్మీ కల్నల్ కుమారుడు ఇషాన్ సింగ్ ఫిర్యాదు చేశారు.
శీతాకాలం ప్రవేశించిన నేపధ్యంలో ఉత్తరాఖండ్లోని కేదార్నాథ్ ఆలయాన్ని గురువారం మూసివేసారు. ఉదయం 8.30 గంటలకు వేద శ్లోకాల మంత్రోచ్ఛారణల మధ్య ప్రార్థనలు చేసిన తర్వాత భక్తుల కోసం ఆలయ తలుపులు మూసివేసినట్లు బద్రీనాథ్ కేదార్నాథ్ ఆలయ కమిటీ వర్గాలు తెలిపాయి.
ఒకరు ఒక సమయానికి ఒక ఆర్ట్ గీస్తారు. మహా అద్భుత ప్రతిభావంతులు అయితే రెండు చేతులూ, రెండు కాళ్లు, నోరు ఉపయోగించి పెయింటింగ్ వెయ్యడం చూసి ఉంటాం. కానీ ఒంటి చేత్తో ఒకేసారి ఒకే సమయంలో 15 చిత్రాలను గియ్యడం మీరెక్కడైనా చూశారా.. చూడలేదు కదా. అయితే ఇప్పుడు ఈ వీడియో చూసెయ్యండి.
సాధారణ రెస్టారెంట్లలో భోజనం చేయడం రొటీన్ గా మారిందా? ఇటువంటివారికోసం భారతీయ రైల్వే ఒక వినూత్నమైన రెస్టారెంట్ ను ప్రారంభించింది.