Home / జాతీయం
ప్రముఖ పారిశ్రామికవేత్త, మహీంద్రా గ్రూపు సంస్థల ఛైర్మన్ ఆనంద్ మహీంద్రా గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. కొత్త ఆవిష్కరణలను ప్రోత్సహించడంలో ఆయనెప్పుడూ ముందుంటారు. తాజాగా ఈ వ్యాపార దిగ్గజం ఆరుగురు ప్రయాణించగల ఓ బ్యాటరీ వాహనానికి సంబంధించిన వీడియోను ట్విట్టర్లో పోస్టు చేశారు.
ఇస్రో గూఢచర్యం కేసులో , మాజీ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డీజీపీ) సహా నలుగురు నిందితులకు ముందస్తు బెయిల్ మంజూరు చేస్తూ కేరళ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సుప్రీంకోర్టు శుక్రవారం రద్దు చేసింది.1
బ్రాహ్మణ వ్యతిరేక నినాదాలతో జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ (జేఎన్యూ) క్యాంపస్లోని పలు గోడలు గురువారం ధ్వంసమయ్యాయి.
ముస్లిం బాలికల కోసం ప్రత్యేకంగా 10 కొత్త కాలేజీలను ఏర్పాటు చేయాలనే కర్ణాటక ప్రభుత్వ నిర్ణయం వివాదాస్పదంగా మారింది.
వైవాహిక వివాదాలు, బెయిల్కు సంబంధించిన బదిలీ పిటిషన్లను గురువారం విచారించేందుకు భారత ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్, న్యాయమూర్తులు హిమా కోహ్లీ, బేల ఎం త్రివేదిలతో కూడిన మహిళా ధర్మాసనాన్ని ఏర్పాటు చేశారు.
ఢిల్లీలో మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల కోలాహలం నెలకొంది. ఈ నేపథ్యంలో దేశ రాజధానిలో మూడు రోజుల పాటు మద్యం విక్రయాలు బంద్ కానున్నాయి. ఈ నెల 4న మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు జరగనున్న తరుణంలో రేపు సాయంత్రం నుంచి మందు బంద్ కానుంది.
ఢిల్లీలోని ఇందిరా గాంధీ ఇంటర్నేషనల్ తో సహా దేశంలోని మూడు విమానాశ్రయాల్లో డిజి యాత్ర పేపర్లెస్ ఎయిర్పోర్ట్ ఎంట్రీ సదుపాయం అందుబాటులోకి వచ్చింది.
ఉత్తరాఖండ్ అసెంబ్లీ బుధవారం నాడు కీలక బిల్లులకు ఆమోదముద్ర వేసింది. చట్టవిరుద్ధమైన మతమార్పిడిని గుర్తించదగిన మరియు నాన్-బెయిలబుల్ నేరంగా పరిగణించింది. ఇలా మత మార్పిడిలకు పాల్పడితే కనీసం మూడు నుండి గరిష్టంగా 10 సంవత్సరాల వరకు జైలు శిక్షతో కూడిన కఠినమైన మత మార్పిడి నిరోధక బిల్లును ఆమోదించింది.
బాలీవుడ్ నటి స్వరా భాస్కర్ భారత్ జోడో యాత్రలో రాహుల్ గాంధీతో కలిసి నడిచారు.
ఎన్నికల నేపథ్యంలో గుజరాత్లో రికార్డు స్థాయిలో రూ.750 కోట్ల విలువైన నగదు, నగలు, డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నట్లు సీఈసీ రాజీవ్ కుమార్ వెల్లడించారు.