Home / జాతీయం
ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) నాయకుడు మనీశ్ సిసోడియాకు జైల్లో వివిఐపి ట్రీట్మెంట్ అందుతోందనిసుకేష్ చంద్రశేఖర్ ఢిల్లీ లెఫ్టినెంట్-గవర్నర్ (ఎల్-జీ) వీకే సక్సేనాకు లేఖ రాశారు. జైలులో సిసోడియాకు వీవీఐపీ ట్రీట్మెంట్పై విచారణ జరిపించాలని ఆయన తన లేఖలో డిమాండ్ చేశారు.
చాట్ జీపీటీ.. ఇప్పుడు ప్రపంచమంతా ప్రధానంగా దీని గురించే మాట్లాడుకుంటోంది. చాట్ జీపీటీ వచ్చినప్పటి నుంచి సరికొత్త సంచలనమే అని చెప్పుకోవచ్చు.
ఉద్యోగాల కుంభకోణంలో బీహార్ డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్కు సీబీఐ శనివారం సమన్లు జారీ చేసింది. యాదవ్ను ఇంతకుముందు మార్చి 4న విచారణకు పిలిచారు.అయితే అతను విచారణకు హాజరుకాకపోవడంతో తాజాగా శనివారం హాజరు కమ్మని తెలిపామన్నారు.
డిల్లీ లిక్కర్ స్కామ్ విషయం దేశ వ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ కేసులో అరెస్టుల పర్వం కొనసాగుతుండగా ఇప్పటివరకు 11 మందిని ఈడీ అధికారులు అరెస్టు చేశారు. హైదరాబాద్కు చెందిన ప్రముఖ బిజినెస్ మెన్ అరుణ్ రామచంద్ర పిళ్ళై ని ఈడీ అరెస్టు చేసిన విషయం తెలిసిందే.
వైరస్ కారణంగా అనేక మందికి శ్వాస సంబంధిత సమస్యలు వస్తున్నాయని, దీంతో హాస్పిటల్ లో చేరడం అనివార్యమవుతోందని భారత వైద్య పరిశోధన మండలి, ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఇటీవల వెల్లడించింది.
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ, భారత జాగృతి అధ్యక్షురాలు కవిత ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద దీక్ష చేపట్టనున్న విషయం తెలిసిందే. చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్లను అమలు చేయాలని కోరుతూ ఆమె దీక్ష చేయనున్నారు. ఈ మేరకు ఈరోజు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు కవిత దీక్ష కొనసాగనుంది.
ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) గురువారం అరెస్టు చేసింది. ఇదే కేసులో సిసోడియాను సిబిఐ అరెస్టు చేయడంతో ఇప్పటికే ఢిల్లీలోని తీహార్ జైలులో ఉన్నారు.
తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ గురువారం రాష్ట్రాల గవర్నర్లపై విరుచుకుపడ్డారు. వారికి నోరు మాత్రమే ఉంది, చెవులు లేవని అనిపిస్తుందని అన్నారు.
భారతదేశ ప్రజలకు రాహుల్ గాంధీ పప్పు అని తెలుసని కాని విదేశీయులకు తెలియదని కేంద్రమంత్రి కిరణ్ రిజిజు అన్నారు. రాహుల్ గాంధీ కేంబ్రిడ్జ్ వీడియోను పంచుకున్న మంత్రి కిరెన్ రిజిజు భారతదేశ ఐక్యతకు రాహుల్ ప్రమాదకరంగా మారారని ఆరోపించారు.
బంగారాన్ని అక్రమంగా రవాణా చేసినందుకు గాను బుధవారం కొచ్చి విమానాశ్రయంలో ఎయిర్ ఇండియా క్యాబిన్ సిబ్బందిని అదుపులోకి తీసుకున్నారు. వయనాడ్ నివాసి అయిన షఫీ అనే వ్యక్తి విమానంలో 1,487 గ్రాముల బంగారాన్ని అక్రమంగా రవాణా చేస్తున్నాడని సమాచారం వచ్చింది.