Home / జాతీయం
కేరళకు చెందిన ట్రాన్స్ జెండర్ జంట జియా పాయల్, జహాద్ తల్లిదండ్రులు అయ్యారు. కోజికోడ్ ప్రభుత్వ మెడికల్ కాలేజ్ లో సిజేరియన్ ద్వారా పండంటి బిడ్డ పుట్టింది. ఈ విషయాన్ని జియా పావల్ సోషల్ మీడియా ద్వారా తెలిపారు.
వాలెంటైన్స్ డే( ఫిభ్రవరి 14) దగ్గరలోనే ఉంది ఇప్పటికే దీనికి సంబంధించి సోషల్ మీడియాలో హడావుడి మొదలయింది.
యానిమల్ వెల్ఫేర్ బోర్డ్ ఆఫ్ ఇండియా (AWBI)ఫిబ్రవరి 14, ప్రేమికుల దినోత్సవాన్ని 'కౌ హగ్ డే'గా జరుపుకోవాలని 'ఆవు ప్రేమికులకు' విజ్ఞప్తి చేసింది.
PM Narendra Modi : మన ప్రధాని నరేంద్ర మోదీకి దేశ వ్యాప్తంగా ఉన్న ఫాలోయింగ్ గురించి తెలిసిందే. నరేంద్రమోదీ గురించి ఎంత చర్చ జరుగుతుందో ఆయన ధరించే వస్త్రాల గురించి కూడా అంతే చర్చ జరుగుతుండడం విశేషం. మోదీ వస్త్రధారణను సామాన్యుల నుంచి సెలబ్రిటీలు కూడా ఫాలో అవుతుంటారు. మోదీ ఎక్కడికి వెళ్లినా ఆయన వేషాధారణ ఎలా ఉంది అనే దానిపై కూడా చర్చ జరుగుతుంటుంది. మార్కెట్లో మోదీ డ్రెస్సులకు భారీ డిమాండ్ కూడా ఉన్న విషయం […]
రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై జరిగిన చర్చకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ లోక్సభ లో సమాధానమిచ్చారు.ప్రధాని తన ప్రసంగంలో ప్రతిపక్షాలకు అనేకసార్లు చురకలంటించారు.
ప్రముఖ బ్రాండ్ వన్ప్లస్ కొత్తగా 5 ప్రొడెక్టులను మార్కెట్లోకి విడుదల చేసింది. ఢిల్లీలో వన్ప్లస్ క్లౌడ్ 11 పేరుతో జరిగిన గ్లోబల్ ఈవెంట్లో ఈ ఉత్పత్తులను పరిచయం చేసింది.
ఢిల్లీ హైకోర్టు విచారణలో ఉన్నమహిళా ఖైదీకి కన్యత్వ పరీక్ష నిర్వహించడం రాజ్యాంగ విరుద్దమని పేర్కొంది.ఇది రాజ్యాంగంలోని 21వ అధికరణను ఉల్లంఘించిడమని తెలిపింది.
చైనా నిఘా బెలూన్లు ఇప్పుడు ప్రపంచంలో సంచలనంగా మారాయి. నిఘా బెలూన్లతో అగ్రరాజ్యాన్ని హడలెత్తించిన చైనా .. ఇపుడు భారత్ లో కూడా నిఘా పెట్టించదనే సమాచారం ఆందోళన కలిగిస్తోంది.
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతోంది. తాజాగా ఈ వ్యవహారంలో మరో కీలక మలుపు చోటు చేసుకుంది.
అనుకున్నట్టుగానే రిజర్వ్ బ్యాంక్ ఇండియా (ఆర్ బీఐ) రెపో రేటు ను పెంచింది. బ్యాంకులను ఆర్బీఐ అందించే స్పల్పకాలిక రుణాలపై విధించే రేటు పావు శాతం పెంచుతున్నట్టు ప్రకటించింది.