Home / తప్పక చదవాలి
మన దేశంలో కొన్ని రాష్ట్రాలు శ్రీలంక బాటలో పయనించనున్నాయా? ఎందుకంటే ఆయా రాష్ర్టాల రెవెన్యూలో పెద్ద మొత్తంలో వడ్డీలు చెల్లించడానికే సరిపోతోంది. ఉదాహరణకు పంజాబ్నే తీసుకొంటే రెవెన్యూలో 21.3 శాతం, తమిళనాడు 21 శాతం, పశ్చిమ బెంగాల్ 20.8 శాతం, హర్యానా 20.9 శాతం వడ్డీలు చెల్లిస్తున్నాయి. ఆదాయంలో 20 శాతంపైనే వడ్డీలు చెల్లిస్తూపోతే ....రాష్ట్రాలు ఆర్థికంగా చతికిలపడటం ఖాయమని ఆర్థికవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
తెలంగాణలో తొలిసారి అధికారం అందుకోవాలని ప్రయత్నిస్తున్న బీజేపీ అందుకు దేనికైనా సిద్ధమేనంటోంది .... ఇందులో భాగంగా కేసీఆర్ కుమార్తెను లిక్కర్ స్కాంలో జైలుకు పంపే ప్రయత్నాలు చేస్తోంది... అలాగే టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయనకు అండగా ఉన్న మీడియా, టాలీవుడ్.. అందర్నీ దగ్గర చేసుకునే ప్రయత్నాలు మొదలుపెట్టింది.
మనలో చాలా మంది ముఖం పై నల్ల మచ్చలు ఉన్నాయని భాధ పడుతూ ఎప్పుడు ఏదో ఒక క్రీమ్ ముఖానికి రాస్తూనే ఉంటారు. ఇవి మాత్రమే కాకుండా కళ్ళ కింద నల్లటి వలయాలతో చాలా మంది పైకి చెప్పు కోకుండా లోలోపల బాధ పడుతుంటారు.
తెలంగాణలో క్రైం రేటు విపరీతంగా పెరిగిపోయింది. దీనిపై జాతీయ నేర గణాంక సంస్థ సంచలన విషయాలను వెల్లడించింది. దేశవ్యాప్తంగా 2021లో నమోదైన కేసులకు సంబంధించిన వివరాలను విడుదల చేసింది నేషనల్ క్రైం రికార్డ్ బ్యూరో. తెలంగాణలో క్రైం రేటు భారీగా పెరిగిందని.. మహిళలపై దాడులు, చిన్నారులపై లైంగిక వేధింపులు సైతం గణనీయంగా పెరుగుతున్నాయని ఎన్సీఆర్బీ రిపోర్ట్ తెలిపింది.
న్యూజెర్సీలోని ఎడిసన్ సిటీలో తమ ఇంటివద్ద బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ లైఫ్ సైజ్ విగ్రహాన్ని భారతీయ-అమెరికన్ కుటుంబం ఏర్పాటు చేసింది.ఎడిసన్లోని రింకు మరియు గోపీ సేథ్ల ఇంటి వెలుపల భారీ ఎత్తున ప్రజలు గుమికూడి పటాసులు కాల్చారు. గోపీ సేథ్ ఇంటర్నెట్ సెక్యూరిటీ ఇంజనీర్ గా పనిచేస్తున్నారు.
ఏపీలో గణేష్ మండపాల ఏర్పాటు నిబంధనలపై వివాదం సద్దుమణిగింది. గణేష్ ఉత్సవ్ కమిటీలు నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని ప్రభుత్వం ఓ జాబితా విడుదల చేసింది. వినాయక చవితి ఉత్సవాలపై ఏపీ ప్రభుత్వం రుసుముల భారం మోపిందని వస్తున్న విమర్శలపై దేవాదాయశాఖ స్పందించింది. వినాయక మండపాలకు ఎలాంటి రుసుం చెల్లించాల్సిన అవసరం లేదని దేవాదాయశాఖ కమిషనర్ జవహర్ లాల్ స్పష్టం చేశారు.
ఏపీ వ్యాప్తంగా రెండురోజులు వర్షాలు కురవనున్నాయి. ప్రస్తుతం తూర్పు విదర్భ నుంచి దక్షిణ కోస్తాంధ్ర వరకు ఉత్తర–దక్షిణ ద్రోణి కొనసాగుతోంది. ఇది సముద్రమట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉంది. దీని ప్రభావంతో సోమ, మంగళవారాల్లో ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తా, రాయలసీమల్లో కొన్నిచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, అక్కడక్కడ భారీవర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం తెలిపింది.
మనలో చాలా మంది విటిమిన్ బి 12 లోపించి , ఒంట్లో వేడి ఎక్కువయ్యి నోటి పూతలు వస్తాయి . దీని వల్ల సరిగా తినలేరు, సరిగా పడుకోలేరు, చివరికి మంచి నీళ్లు తాగాలన్న చాలా ఇబ్బందిగా ఉంటుంది . అవి భరించ లేని బాధను కలిగిస్తాయి. వాటిని తగ్గించడానికి కొంత మంది ఐతే నానా రకాల చిట్కాలన తో ప్రయత్నిస్తారు .
చాలా మంది కలలు కంటారు. కాని ఆ కలలను సాకారం చేసుకునేది కొంతమందే. ఎందుకంటే ప్రయత్నం చేయనివారు కొంతమంది అయితే మధ్యలో వైఫల్యాలు ఎదురై వెనక్కి తగ్గేవారు మరికొంతమంది. చివరివరూ నిలబడి గెలిచే వారు కొంతమందే. తమిళనాడుకు చెందిన శివగురు ప్రభాకరన్ ఈ కోవలోకే వస్తాడు. పేదరికాన్ని, కష్టాలను ఎదుర్కొని తన స్వప్నమయిన సివిల్ సర్వీస్ ను సాదించాడు.
తమిళనాడులోని చెన్నైకు చెందిన ప్రతీక్ అనే 13 ఏళ్ల బాలుడు భావోద్వేగాలతో కూడిన రోబోను రూపొందించాడు. అతను తన రోబోకు 'రఫీ' అని పేరు పెట్టాడు మరియు ఇది సాధారణ ప్రశ్నలకు ప్రతిస్పందించడంతో పాటు తిట్టడం మరియు ఇతర మానవ భావాలను అర్థం చేసుకుంటుంది.