Home / తప్పక చదవాలి
యమునా నది నీటిమట్టం పెరగడంతో ఢిల్లీలోని వజీరాబాద్, చంద్రవాల్, ఓఖ్లా వద్ద ఉన్న ట్రీట్మెంట్ ప్లాంట్ల మూతపడ్డాయి. దీనితో నగరంలోని కొన్ని ప్రాంతాల్లో నీటి సరఫరాకు అంతరాయం ఏర్పడవచ్చని ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ గురువారం తెలిపారు.
గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ట్రాక్లపై నీరు నిలిచిపోవడంతో జూలై 7 మరియు జూలై 15 మధ్య 300 కంటే ఎక్కువ మెయిల్ మరియు ఎక్స్ప్రెస్ రైళ్లు మరియు 406 ప్యాసింజర్ రైళ్లను రద్దు చేసినట్లు అధికారులు గురువారం తెలిపారు.
ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ ఆహ్వానం మేరకు ప్రధాని నరేంద్ర మోదీ గురువారం ఫ్రాన్స్కు బయలుదేరి వెళ్లారు. మోదీ రెండు రోజుల పాటు (జూలై 13 మరియు జూలై 14) ఫ్రాన్స్ లో పర్యటిస్తారు.జూలై 14 (శుక్రవారం), 269 మంది సభ్యులతో కూడిన భారతీయ త్రి-సేవా దళం పాల్గొనే వార్షిక బాస్టిల్ డే పరేడ్లో ప్రధాని మోదీ గౌరవ అతిథిగా హాజరవుతారు
ఉత్తర భారతదేశంలో కొనసాగుతున్న వరదల నేపధ్యంలో హిమాచల్ ప్రదేశ్ మరియు ఉత్తరాఖండ్ లో జనజీవనం అస్తవ్యస్తమయింది. ప్రతికూల వాతావరణం కారణంగా మరణించిన వారి సంఖ్య హిమాచల్ ప్రదేశ్లో 90కి చేరుకుంది. గత నాలుగు రోజుల్లో 39 మరణాలు నమోదయ్యాయి.
జగన్.. నువ్వు చెత్త ముఖ్యమంత్రివి.. నీకు సంస్కారం లేదు.. నీకు ముఖ్యమంత్రి పదవికి అర్హత లేదు అంటూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మండిపడ్డారు. వారాహి యాత్రలో భాగంగా బుధవారం రాత్రి తాడేపల్లిగూడెం బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ సీఎం జగన్ విధానాలను తీవ్రంగా తప్పు బట్టారు.
Panipuri Day: పానీపూరి ఈ పేరు తెలియని వారుండరు. ఈ దేశీయ స్నాక్కు అనేక రకాల పేర్లున్నాయి. ఓ దగ్గర పానీపూరీ అని మరో దగ్గర పుచ్కా అని ఇంకో దగ్గర గోల్ గప్పా అని ఇలా వివిధ రకాల పేర్లతో పిలుస్తుంటారు.
మెటా యొక్క కొత్త సోషల్ మీడియా ప్లాట్ఫారమ్ థ్రెడ్స్ ప్రారంభించిన ఐదు రోజుల్లోనే 100 మిలియన్ సైన్-అప్ల మైలురాయిని చేరుకుందని దాని చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ మార్క్ జుకర్బర్గ్ ప్లాట్ఫారమ్లో ఒక పోస్ట్లో ప్రకటించారు.వారాంతంలో థ్రెడ్స్ 100 మిలియన్ల సైన్-అప్లకు చేరుకున్నాయి.
మిడిల్-వెయిట్ మోటార్సైకిల్ సెగ్మెంట్లో హార్లే డేవిడ్సన్ యొక్క X440 మరియు ట్రయంఫ్ స్పీడ్ 400 ఇటీవల విడుదలయిన నేపథ్యంలో, రాయల్ ఎన్ఫీల్డ్ దేశంలో ఒక సంవత్సరంలోపు మూడు కొత్త మోటార్సైకిళ్లను పరిచయం చేయడానికి కృషి చేస్తోందని ఆటోకార్ ఇండియా (ACI) నివేదించింది.
నీట్ అడ్మిషన్లు ప్రారంభమయ్యాయి. విద్యార్దులకు కౌన్సిలింగ్ కు సిద్దమవుతున్నారు. వైద్యవిద్యకు సంబంధించి ప్రతిష్టాత్మక సంస్దలు ఆల్ ఇండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్.. (ఎయిమ్స్ ). వీటిలో ఢిల్లీలో ఎయిమ్స్ పాతది. మంచి ప్యాకల్టీ, సదుపాయాలు ఉన్న సంస్ద.
: ఢిల్లీ పోలీసులు బుధవారం గీతా కాలనీ ఫ్లైఓవర్ సమీపంలో అనేక ముక్కలుగా నరికిన మహిళ మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. బుధవారం ఉదయం 9.15 గంటల ప్రాంతంలో పోలీసులకు ఈ సమాచారం అందింది. ఈ ప్రాంతంలో సోదాలు నిర్వహించేందుకు డ్రోన్లను ఉపయోగించినట్లు ఢిల్లీ పోలీసులు తెలిపారు.