Home / తెలంగాణ
తెలంగాణ గ్రామాలు దేశంలోనే అభివృద్ధికి చిరునామాగా మారాయని రాష్ట్ర పురపాలక శాక మంత్రి కేటీఆర్ అన్నారు.
హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లోని పలు ఓయో రూమ్లపై ఎస్ఓటీ పోలీసులు దాడులు చేశారు. కేపీహెచ్ బీ కాలనీలోని పలు ఓయో రూమ్ లపై పోలీసులు దాడులు నిర్వహించారు.
MLC Kavitha: దిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఈడీ సమన్లు పంపడాన్ని సవాల్ చేస్తూ.. ఎమ్మెల్సీ కవిత సుప్రీం కోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ పిటీషన్ పై సోమవారం సుప్రీం కోర్టు విచారణ చేయనుంది.
పర్యటన సందర్భంగా ఆయన కొన్ని అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. సికింద్రాబాద్ నుంచి తిరుపతి మధ్య నడవనున్న వందేభారత్ ఎక్స్ప్రెస్ రైలును మోదీ ప్రారంభించనున్నారు.
తెలంగాణ ఆర్టీసీ ఎప్పటికప్పుడు టెక్నాలజీకి అనుగుణంగా అప్ డేట్ అవుతూ ప్రయాణికులను ఆకర్షిస్తోంది. ప్రత్యేక రోజుల్లో.. పండుగల లాంటి సందర్భాల్లో ప్రత్యేక ఆఫర్లు ప్రకటిస్తూ ఇప్పటికే పలు రకాల సేవలను ప్రారంభించింది.
Hyderabad Metro: హైదరాబాద్ కు మణిహారంగా వెలుగొందుతుంది మెట్రో రైల్. తెలుగు రాష్ట్రాల్లో మెట్రో రైల్ సౌలభ్యం ఉన్నది హైదరాబాద్ లో మాత్రమే. మొత్తం 69.2 కిలోమీటర్ల పొడవుతో కూడిన మెట్రో మార్గం ఉంది.
Mujra party: హైదరాబాద్ లో యువతులతో నగ్న నృత్యాలు చేయిస్తున్న ఘటనలు కలకలం రేపుతున్నాయి. పార్టీల పేరుతో అమ్మాయిల గలీజ్ దందాలోకి లాగి.. నిర్వాహకులు లాభాలను ఆర్జిస్తున్నారు.
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై భారతీయ జనతా పార్టీ ఎన్ని కుట్రలు చేసినా ప్రజల తరఫున చేసే పోరాటం ఆగదని టీపీసీసీ నేతలు తెలిపారు.
CM KCR: దేశంలో వచ్చేది రైతు సర్కారే అని సీఎం కేసీఆర్ అన్నారు. మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లా లోహాలో ఏర్పాటు చేసిన భారాస బహిరంగ సభలో కేసీఆర్ ప్రసంగించారు. ఈ సందర్భంగా మహారాష్ట్ర రైతులు అండగా ఉంటామనీ కేసీఆర్ హామీ ఇచ్చారు.
D Srinivas: సీనియర్ రాజకీయ నేత.. డి. శ్రీనివాస్ సొంత గూటికి చేరుకున్నారు. ఈ మేరకు గాంధీ భవన్ కు స్వయంగా వచ్చి.. కాంగ్రెస్ లో చేరుతున్నట్లు ప్రకటించారు. ఆయనతో పాటు.. కుమారుడు ధర్మపురి సంజయ్ కూడా కాంగ్రెస్ లో చేరారు.