Home / లైఫ్ స్టైల్
ఆందోళన, ఒత్తిడి (స్ట్రెస్) అనేవి ఈరోజుల్లో ప్రతీ మనిషికీ చాలా కామన్ అయిపోయాయి. అయితే ఇంలాంటి సమయాల్లో కొన్ని ఆహారాలు తీసుకోవడం వల్ల స్ట్రెస్, ఆందోళనను అదుపులో ఉంచవచ్చని చెప్తున్నారు నిపుణులు. సరైన పోషకాహారం కూడా మన మానసిక ఆరోగ్యంపై ప్రభావం చూపుతాయని అనేక పరిశోధనల్లో వెల్లడైంది. అయితే ఒత్తిడి, ఆందోళనను తగ్గించడంలో సహాయపడే కొన్ని ఆరోగ్యకరమైన ఆహారాలేంటో తెలుసుకుందాం.
సాధారణంగా చాలా పండ్లు, కూరగాయలకు తొక్కను తీసేసి వండడం, తినడం చేస్తుంటాం. కానీ అది సరైన పద్ధతి కాదని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. కొన్ని కూరగాయలు, పండ్లకు తొక్కలను తీసి పారేయడం వల్ల ఆ తొక్కలోనే ఉన్న పోషకాలన్నీ పోతాయి. మరి అలాంటి వెజ్జీస్ మరియు ఫ్రూట్స్ ఏంటో ఈ కథనం ద్వారా తెలుసుకోండి.
శీతాకాలంలో శరీరంలో రోగ నిరోధక శక్తి తక్కువగా ఉండటం వల్ల అత్యంత వేగంగా వ్యాధులు వస్తాయి. అయితే చలికాలంలో వచ్చే ఈ సమస్యల నుంచి సులభంగా ఈ ఒక్క సహజసిద్ధమైన ఉసిరితో చెక్ పెట్టవచ్చని ఆయుర్వేద నిపుణులు చెప్తున్నారు.
శీతాకాలం వచ్చింది అంటే చాలు శరీరంలో అనేక మార్పులు చోటుచేసుకుంటాయి. చర్మంపై పగుళ్లు ఏర్పడటం, శరీరం పొడిబారిపోవడం వంటివి సాధారణంగా కనిపిస్తుంటాయి. మరి పాదాల పగుళ్లను తగ్గించి, వాటి సంరక్షణకు ఉపయోగపడే చక్కటి వంటింటి చిట్కాలేంటో తెలుసుకుందామా..
బీట్రూట్లో కాల్షియం, ఐరన్, విటమిన్ ఎతో పాటు విటమిన్ సి మనకి కావాలిసినంత పుష్కలంగా ఉంటాయి. బీట్రూట్ను జ్యూస్లా చేసుకుని తీసుకుంటే రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయిలు పెరుగుతాయి.కాబట్టి ఇలా రసాన్ని క్రమం తప్పకుండా తీసుకుంటే అన్ని రకాల అనారోగ్య సమస్యలకు తగ్గుతాయి.
ఒక్కో పండుగకు ఒక్కో విశిష్టత ఉంటుంది. దానికి తగినట్టుగానే వస్త్రధారణ, అలంకరణ, వంటకాలు ఉంటాయి. సంక్రాంతికి అరిసెలు, అట్లతద్దికి అట్లు ఎలాగైతే ఆనవాయితీగా వస్తున్నాయో అలానే దీపావళికి కంద దుంపతో వండిన వంటకాలు తినాలనే ఆచారం ఉంది. ఇలా దీపావళి రోజున కంద తినడం వల్ల సంపద కలిసొస్తుందని నమ్మకం.
పుదీనాను ఒక ఔషధాల గని అని చెప్పుకోవచ్చు. ఇది దాదాపు అందరి ఇళ్లల్లోనూ విరివిగా లభిస్తుంది మరియు అన్ని వంటల్లోనూ దీనిని వివిధ రూపాల్లో వాడుతుంటారు. అంతేకాదండోయ్ పుదీనాలో ఎన్నో ఔషధ గుణాలున్నాయి. దీనితో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. మరి అవేంటో చూసేద్దామా..
గుడ్డులో ప్రొటీన్లు ఉండటమే కాకుండా అనేక విటమిన్లు మరియు మినరల్స్ కూడా ఎక్కువుగా ఉంటాయి.ఐతే గుడ్లు కడిగిన తర్వాత గుడ్లను తినడం ఆరోగ్యానికి మంచిదా? కదా ? అని అనే విషయం చాలామందికి తెలియదు.
పోషక పదార్ధాలు పుష్కలంగా ఉన్న ఖర్జూరం పండ్లు మన ఆరోగ్యానికి చాలా మేలును కలిగిస్తుంది.ముఖ్యంగా ఆధునిక జీవనశైలి కారణంగా సమస్యగా మారుతున్న స్థూలకాయం పరిష్కారానికి ఖర్జూరం పండ్లు అద్భుతంగా పనిచేస్తుంది.బరువు తగ్గాలనుకునే వారు ఖర్జూరం పండ్లను రోజువారీ ఆహారంలో చేర్చుకుంటే సరిపోతుంది.ఐతే వీటిని ఎప్పుడు తీసుకోవాలో ఇక్కడ తెలుసుకుందాం.
లవంగాలు, అనాస పువ్వు, లంగాలు, మరాఠీమొగ్గ లాంటి సుగంధ ద్రవ్యాలన్నింటిని నిత్యం వంటల్లో ఏదో ఒకరకంగా వాడుతూనే ఉంటాం. ఇవన్నీ ఆహారానికి చక్కని పరిమళాన్ని, అద్భుతమైన రుచిని జోడిస్తాయి. అయితే ఈ ఘుమఘుమలకు ధగధగలుతోడైతే ఎలా ఉంటుందో ఆలోచించండి. ఈ సుగంద ద్రవ్యాలన్నీ నగల డిజైన్లో భాగమైతే? ఎలా ఉంటుందంటారు.