Last Updated:

Prime9 News : ప్రైమ్9 న్యూస్ ఛానల్ లో ఘనంగా వినాయక చవితి వేడుకలు.. పాల్గొన్న ఎమ్మెల్యే మదన్ రెడ్డి, సీఈఓ పి. వేంకటేశ్వర రావు

వినాయక చవితి వేడుకలు ఇరు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశ వ్యాప్తంగా ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోని పలువురు ప్రముఖులు తమ జరిగిన గణపతి చతుర్థి సంబరాలను సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్స్ తో పంచుకుంటున్నారు. ఈ మేరకు తాజాగా ప్రముఖ తెలుగు న్యూస్ ఛానల్ "ప్రైమ్ 9" లో వినాయక చవితి వేడుకలు

Prime9 News : వినాయక చవితి వేడుకలు ఇరు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశ వ్యాప్తంగా ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోని పలువురు ప్రముఖులు తమ ఇంట్లో జరిగిన గణపతి చతుర్థి సంబరాలను సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్స్ తో పంచుకుంటున్నారు. ఈ మేరకు తాజాగా ప్రముఖ తెలుగు న్యూస్ ఛానల్ “ప్రైమ్ 9” లో వినాయక చవితి వేడుకలు ఘనంగా నిర్వహించారు. కాగా ఈ వేడుకల్లో సీఈఓ పి. వేంకటేశ్వర రావు, న్యూస్ ఛానల్ ఛైర్మన్ రఘువీర్, న్యూస్ ఛానల్ స్టాఫ్ .. వీరితో పాటు తెలంగాణ ఎమ్మెల్యే మదన్ రెడ్డి కూడా పాల్గొని పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు.