Home / తాజా వార్తలు
TDP Leaders Taking Oath’s as Rajya Sabha MP’s in Telugu: ఆంధ్రప్రదేశ్ నుంచి ఏకగ్రీవంగా ఎన్నికైన ముగ్గురు రాజ్యసభ సభ్యులు ఇవాళ ప్రమాణ స్వీకారం చేశారు. ఈ మేరకు రాజ్యసభలో చైర్మన్ జగదీష్ ధన్ఖడ్ ఆ ముగ్గురితో ప్రమాణం చేయించారు. ఆంధ్రప్రదేశ్ నుంచి ఖాళీ అయిన మూడు రాజ్యసభ స్థానాలకు ఇటీవల ఉపఎన్నికలు జరిగాయి. ఈ ఉప ఎన్నికల్లో టీడీపీ నుంచి బీద మస్తాన్ రావు, సానా సతీష్లతో పాటు బీజేపీ నుంచి బరిలో […]
Motorola G35 5G Sale: టెక్ బ్రాండ్ మోటరోలా తన 5G స్మార్ట్ఫోన్ Motorola G35 5Gని గత వారం బడ్జెట్ విభాగంలో విడుదల చేసింది. దీని సేల్ ఈరోజు నుంచి ప్రారంభమవుతుంది. ఈ స్మార్ట్ఫోన్ను ఆన్లైన్ షాపింగ్ ప్లాట్ఫామ్ ఫ్లిప్కార్ట్ నుండి ఈరోజు డిసెంబర్ 16 మధ్యాహ్నం 12 గంటల తర్వాత రూ. 10 వేల కంటే తక్కువ ధరతో ఆర్డర్ చేయచ్చు. తక్కువ ధరకే పవర్ ఫుల్ ఫీచర్లతో ఈ ఫోన్ విడుదలైంది. ఈ […]
Minister Uttam Kumar Reddy Announcement On New ration Cards In Telangana: సంక్రాంతి నుంచి కొత్త రేషన్ కార్డులు జారీ చేస్తామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అసెంబ్లీలో ప్రకటించారు. కొత్త రేషన్ కార్డుల జారీకి కేబినెట్ సబ్ కమిటీ వేశామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. ఈ మేరకు సంక్రాంతి తర్వాత కొత్త కార్డులు అందజేస్తామన్నారు. దాదాపు 36లక్షల మందికి రేషన్ కార్డులు ఇవ్వాలని యోచిస్తున్నట్లు వెల్లడించారు. అలాగే ప్రస్తుతం అందించే […]
Manchu Family Controversy: సద్దుమనిగిందనుకున్న మంచు ఫ్యామిలీ గొడవలు మరోసారి అగ్గిరాజుకున్నాయి. మరోసారి మంచు ఫ్యామిలీ వివాదం తెరపైకి వచ్చింది. గత 10 రోజులుగా మంచు ఫ్యామిలీలోని గొడవలు ఇండస్ట్రీలో హాట్టాపిక్గా నిలిచాయి. డిసెంబర్ 10న ఈ గొడవలు తారస్థాయికి చేరాయి. ఆ తర్వాత పోలీసులు కేసు, జర్నలిస్ట్ దాడి ఘటనలతో ఈ తగాదాలు చల్లారినట్టు కనిపించాయి. కానీ శనివారం మరోసారి అన్నదమ్ముల గొడవలు బయటపడ్డాయి. దీనికి మంచు మనోజ్ ఇచ్చిన స్టేట్మెంట్ నిదర్శనం. తమ తల్లి […]
Telangana Legislative Assembly Sessions 2024: తెలంగాణ అసెంబ్లీ ప్రాంగణంలో ఉద్రిక్త వాతావారణం నెలకొంది. లగచర్ల రైతులకు బేడీలు వేయడంపై బీఆర్ఎస్ నాయకులు నిరసన వ్యక్తం చేశారు. ప్రభుత్వ వైఖరికి నిరసనగా ఎమ్మెల్యేలు నినాదాలు చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్లకార్డులతో ప్రదర్శన చేపట్టారు. దీంతో ప్లకార్డులు తీసుకెళ్లకుండా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను పోలీసులు అడ్డుకున్నారు. కాగా, లగచర్ల ఘటనపై బీఆర్ఎస్ వాయిదా తీర్మానం వేశారు. రైతులను .జైల్లో పెట్టడంపై చర్చకు వాయిదా తీర్మానించారు. ఆసిఫాబాద్లో పులి దాడిపై బీజేపీ […]
Thousands Feared Dead As Cyclone Chido: ఫ్రెంచ్ భూభాగంంలో మరో తుఫాను బీభత్సం సృష్టించింది. హిందూ మహాసముద్రంలోని మాయోట్ ద్వీపంలో ఛీడో తుఫాను సృష్టించింది. ఈ తుఫానులో ఇప్పటివరకు 11 మంది మరణించగా.. మరో 9 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఇదిలా ఉండగా, మరణాల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని సమాచారం. ఈ తుఫాను బీభత్సంలో దాదాపు 300 మందికి పైగా గాయపడినట్లు వార్తలు వస్తున్నాయి. మయోట్ ద్వీపంలో గడిచిన […]
Zakir Hussain Died: ప్రముఖ తబలా విద్వాంసుడు, పద్మవిభూషణ్ గ్రహీత జాకీర్ హుస్సేన్ (73) కన్నుమూశారు. కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఆదివారం(డిసెంబర్ 15) రాత్రి అమెరికాలో తుదిశ్వాస విడిచారు. ఆయన మరణవార్త తెలిసి పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకురాలని ఆశిస్తూ సోషల్ మీడియా వేదికగా నివాళులు అర్పిస్తున్నారు. బాలీవుడ్లో సంగీత దర్శకునిగా తనదైన ముద్ర వేసుకున్న ఆయన పదేళ్లుగా అమెరికాలో ఉంటున్నారు. అయితే కొంతకాలంగా […]
AP CM Chandrababu to Visit Polavaram Project Today: ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పోలవరం ప్రాజెక్టును సోమవారం పరిశీలించనున్నారు. ఒక్క క్షణం కూడా వృథా కాకుండా పోలవరం పనులు చేపట్టాలని కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే నిర్ణయించిన నేపథ్యంలో ఈ ఏడాది రెండవ సారి సీఎం పోలవరాన్ని సందర్శించి పనుల పురోగతిని సమీక్షించనున్నారు. అనంతరం అక్కడే మీడియా సమావేశం నిర్వహించి, ప్రాజెక్టు నిర్మాణ షెడ్యూల్ను తేదీలతో సహా వివరించనున్నారు. రెండవ పర్యటన ఆంధ్రప్రదేశ్ […]
Deputy CM Bhatti Vikramarka Announced 12 thousand for landless poor: భూమిలేని పేద కూలీలకు కాంగ్రెస్ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీమేరకు ఈ నెల 28 నుంచి రూ.12 వేల మొత్తాన్ని అందించనున్నామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. సంక్రాంతి నుంచి రైతుభరోసా.. సంక్రాంతి నుంచి రైతుభరోసా డబ్బులు అందజేస్తామని డిప్యూటీ […]
Congress inconsistent on issue of EVMs, says Omar Abdullah: ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్లపై అనుమానాలు వ్యక్తం చేస్తున్న కాంగ్రెస్ పార్టీకి దాని మిత్రపక్షం నుంచి ఊహించని కౌంటర్ ఎదురైంది. ఈవీఎంల పనితీరుపై కాంగ్రెస్ అభ్యంతరాలు వ్యక్తం చేయడాన్ని ఆదివారం జమ్మూకశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా తప్పుపట్టారు. గెలిచినప్పుడు సంబరాలు చేసుకుంటూ, ఓడితే ఈవీఎంలను నిందిస్తే జనం ఆమోదించరని వ్యాఖ్యానించారు. ఓటింగ్ విధానంపై విశ్వాసం లేకుంటే.. ఎన్నికల్లో పోటీ చేయవద్దని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇదేం […]