Home / తాజా వార్తలు
National Green Hydrogen Mission: మన దేశంలో ఏటికేడు విద్యుత్ వినియోగం బాగా పెరిగిపోతోంది. గత దశాబ్దాకాలంలో మన తలసరి విద్యుత్ వినియోగం 918 యూనిట్ల నుంచి 1,255 యూనిట్లకు పెరిగింది. అయితే, పెరుగుతున్న డిమాండుకు అనుగుణంగా విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యాన్ని కూడా పెంచుకోవాల్సి వస్తోంది. దీనివల్ల ప్రభుత్వ ఖజానా మీద ఆర్థిక భారం పెరగటమే గాక పర్యావరణ పరమైన ప్రతికూల ప్రభావాలనూ దేశం ఎదుర్కోవాల్సి వస్తోంది. రాబోయే 30 సంవత్సరాల్లో ప్రపంచంలోనే అత్యధికంగా విద్యుత్ను వాడే […]
Deputy CM Pawan Kalyan Powerful Speech in Assembly: వైసీసీ హయాంలో ఆంధ్రప్రదేశ్ లో అన్నీ వ్యవస్థలు నిర్వీర్యం అయ్యాయని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆరోపించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వ్యవస్థలను గాడిలో పెడుతున్నామన్నారు. బుధవారం శాసన సభలో ప్రశ్నోత్తరాల సమయంలో పవన్ మాట్లాడారు. జగన్ రాష్ట్రాన్ని అప్పుల ఏపీగా మార్చారని మండిపడ్డారు. సీఎం చంద్రబాబు అనుభవం పాలనలో ప్రత్యక్షంగా కనిపిస్తుందన్నారు. రాష్ట్ర పాలనను గాడిలో పెట్టడానికి చంద్రబాబు ప్రయత్నిస్తున్నారన్నారు. 150 […]
Union Minister Kishan Reddy Visits Tirumala Temple: తిరుమల వేంకటేశ్వర స్వామిని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి బుధవారం ఉదయం వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు. అనంతరం కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. టీటీడీ పాలకమండలి నిర్ణయాలపై టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడిని కొనియాడారు. తిరుమలలో రాజకీయ వ్యాఖ్యలు నిషేధిస్తూ టీటీడీ బోర్డు తీసుకున్న నిర్ణయం అభినందనీయమన్నారు. రాజకీయాలు […]
India beat China to retain Womens Asian Champions Trophy title: భారత మహిళల హాకీ జట్టు అద్భుత ప్రదర్శనతో ఆసియా కప్ టైటిల్ని నెగ్గింది. బుధవారం బీహార్ స్పోర్ట్స్ యూనివర్సిటీ స్టేడియంలో జరిగిన ఆసియా కప్ ఫైనల్ మ్యాచ్లో టీమిండియా డిఫెండింగ్ ఛాంపియన్గా బరిలోకి దిగింది. ఫైనల్లో భారత్కు చైనా గట్టి పోటీ ఇచ్చింది. మూడో క్వార్టర్స్లో దీపికా గోల్ చేసి భారత్ను ఆధిత్యంలో వెళ్లేలా చేసింది. మూడో క్వార్టర్లోనే భారత్కు ఆధిక్యాన్ని రెట్టింపు […]
Renault Triber 7 Seater: రెనాల్ట్ కంపెనీ అందించే అత్యుత్తమ బడ్జెట్ కార్లలో రెనాల్ట్ ట్రైబర్ ఒకటి. దీని ధర రూ. 6 లక్షలు మాత్రమే. మీరు ఇదే ధరలో పొందగలిగే ఏకైక 7 సీట్ల కారు ట్రైబర్. డబ్బుకు మంచి విలువ ఇస్తుంది. ఈ కారు నాలుగు వేరియంట్లలో అందుబాటులో ఉంది. బేస్ వేరియంట్ పెట్రోల్ మాన్యువల్ ధర రూ. 6 లక్షలు (ఎక్స్-షోరూమ్) నుండి ప్రారంభమవుతుంది. టాప్-స్పెక్ AMT వేరియంట్ ధర రూ. 8.98 […]
Redmi A4 5G Launch: చైనీస్ టెక్ బ్రాండ్ షియోమి ఎట్టకేలకు భారతీయ మార్కెట్లో తన సరికొత్త ఎంట్రీ లెవల్ స్మార్ట్ఫోన్ Redmi A4 5Gని విడుదల చేసింది. ఈ కొత్త ఫోన్ బడ్జెట్ ఫ్రెండ్లీ హ్యాండ్సెట్, ఇది అనేక గొప్ప స్పెక్స్ , ఫీచర్లతో వస్తుంది. ఫోన్లో గరిష్టంగా 50MP కెమెరా, 8GB RAM ఉంది. ఇందులో భారీ 5,160mAh బ్యాటరీ ఉంది. అలానే ఈ స్మార్ట్ఫోన్పై అమెజాన్ అనేక ఆఫర్లను తీసుకొచ్చింది. ఈ స్మార్ట్ఫోన్ […]
Brixton Bikes: ఆస్ట్రియన్ టూ వీలర్ బ్రాండ్ బ్రిక్స్టన్ ఇండియన్ మార్కెట్లో పెద్ద బైక్ సెగ్మెంట్లో అద్భుతమైన ఎంట్రీ ఇచ్చింది. క్రాస్ఫైర్ 500, క్రాస్ఫైర్ 500 ఎక్స్, క్రోమ్వెల్ 1200, క్రోమ్వెల్ 1200 ఎక్స్లతో నాలుగు కొత్త బైక్లను కంపెనీ భారతదేశంలో విడుదల చేసింది. ఈ బ్రిక్స్టన్ బైక్లుదేశంలోని రాయల్ ఎన్ఫీల్డ్, కెటిఎమ్ వంటి బ్రాండ్లతో నేరుగా పోటీపడతాయి. ప్రస్తుతం కంపెనీ ఈ బైక్ను భారత్లో అసెంబుల్ చేయనుంది. అయితే భారతదేశంలోనే తయారీ గురించి చర్చ జరుగుతోంది. […]
Pushpa 2 Movie Ticket Rates Hike: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంతో తెరకెక్కుతున్న చిత్రం ‘పుష్ప 2’. ముందు నుంచి ఈ సినిమాపై విపరీతమైన బజ్ నెలకొంది. ట్రైలర్ రిలీజ్ తర్వాత అది మరింత రెట్టింపు అయ్యింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న మూవీ లవర్స్ అంతా ఈ సినిమా కోసం ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. ఫస్ట్ డే ఫస్ట్ షో చూడాల్సిందే అంటూ ఆడియన్స్ ఆసక్తిని కనబరుస్తున్నారు. ఈ క్రమంలో వారందరిని షాకిస్తూ […]
New Honda Amaze: హోండా కార్స్ ఇండియా తన కొత్త 3వ తరం కాంపాక్ట్ సెడాన్ కారు అమేజ్ను వచ్చే నెల 4న (డిసెంబర్) విడుదల చేయనుంది. ఈసారి హోండా పూర్తి సన్నద్ధతతో ఈ కారును తీసుకొచ్చింది. ఈసారి, డిజైన్ నుండి ఫీచర్లు, ఇంజిన్ వరకు భారీ మార్పులు కనిపించబోతున్నాయి. కొత్త అమేజ్ ఇప్పటి వరకు హోండా నుండి అత్యుత్తమంగా కనిపించే కారు కావచ్చు. ఈ కారు మారుతి సుజుకి న్యూ డిజైర్తో పోటీ పడనుంది. ఈసారి […]
Upasana Reacts on Trolls on Ram Charan: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్పై విమర్శలు వస్తున్న నేపథ్యంలో ఆయన సతీమణి ఉపాసన ఘాటుగా స్పందించారు. రామ్ చరణ్ ఇటీవల కడప దర్గాను సందర్శించిన సంగతి తెలిసిందే. అక్కడ జరిగిన 80వ నేషనల్ ముషాయిరా గజల్ ఉత్సవాలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. దీంతో అప్పటీ నుంచి చరణ్పై విమర్శలు వస్తున్నాయి. కారణం… కొంతకాలం అయ్యప్ప మాలలో ఉన్న రామ్ చరణ్ మాలలోనే దర్గాకు వెళ్లారు. అయితే […]