Home / తాజా వార్తలు
బార్ పాలసీలో భాగంగా ఏపీలో బార్ లైసెన్సుల కోసం బిడ్డింగ్ ప్రారంభం అయ్యింది. జోన్ల వారీగా బార్ లైసెన్సులకు బిడ్డింగ్ నిర్వహిస్తున్నారు అధికారులు. ఇవాళ ఉదయం 10గంటల నుంచి ఈ నెల 27వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు ఆన్ లైన్ ఎన్రోల్మెంట్ చేసుకోనుంది ఏపీ ప్రభుత్వం.
శుక్రవారం ఉదయం హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో జోరుగా వాన కురుసింది. లంగర్హౌస్, గోల్కొండ, కార్వాన్, అమీర్పేట, పంజాగుట్ట, ఖైరతాబాద్, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, పంజాగుట్ట, కూకట్పల్లిలో వర్షం కురిసింది. కాగా, తెలంగాణలోని పలు జిల్లాల్లో నేడు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.
భారత రాష్ట్రపతిగా కొనసాగుతున్న రామ్ నాథ్ కోవింద్ పదవీ కాలం ఈ నెల 24తో ముగియనుంది. నూతన రాష్ట్రపతిగా ఎన్నికైన ద్రౌపది ముర్ము రాష్ట్రపతిగా ఈ నెల 25న ప్రమాణం చేయనున్నారు. ఈ నేపధ్యంలో ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వం రామ్ నాథ్ కోవింద్కు ఘనంగా వీడ్కోలు పలకనుంది.
భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ప్రపంచంలోనే అత్యంత ధనిక క్రికెట్ సంస్థ అన్నవిషయం అందరికీ తెలిసిందే. ఇంగ్లండ్తో వన్డే సిరీస్ ముగిసిన అనంతరం భారత జట్టు నేరుగా కరీబియన్ దీవులకు వెళ్లిన సంగతి తెలిసిందే. ఇంగ్లండ్తో అఖరి వన్డే ముగిశాక 16 మంది ఆటగాళ్లతో కూడిన భారత బృందం ప్రత్యేక విమానంలో మాంచెస్టర్
భారత్లో డాలర్ల వర్షం కురుస్తోంది. ఎందుకంటే గత ఏడాది ప్రపంచంలో ఏ దేశంలో లేని విధంగా విదేశాల్లో పనిచేస్తున్న భారతీయులు మాతృ దేశానికి ఏకంగా 87 బిలియన్ డాలర్లను పంపించారు. భారత్ తర్వాత స్థానంలో చైనా, మెక్సికోలున్నట్లు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ బుధవారం నాడు విడుదల చేసిన నివేదికలో వెల్లడించింది.
కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదాపై కేంద్రం క్లారిటీ ఇచ్చింది. కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించలేమని తేల్చి చెప్పింది. లోక్సభలో కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్ర జలశక్తి సహాయ మంత్రి బిశ్వేశ్వర్ తుడు సమాధానమిచ్చారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు ఇన్వెస్టిమెంట్ క్లియరెన్స్
రాష్ట్రపతి ఎన్నికల ఓట్ల లెక్కింపు తొలి రౌండ్ లో మొత్తం 748 మంది పార్లమెంటు సభ్యుల ఓట్లను అధికారులు లెక్కించారు. ఈ ఓట్ల విలువ 5,23,600. ఇందులో 3,78,000 విలువైన 540 ఓట్లను ఎన్డీఏ అభ్యర్థి ద్రౌపది ముర్ముకి లభించాయి. విపక్షాల ఉమ్మడి అభ్యర్థి యశ్వంత్ సిన్హాకు 1,45,600 విలువైన 208 ఓట్లు వచ్చాయి.
నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియాగాంధీ ఈడీ విచారణ ముగిసింది. మూడు గంటలపాటు విచారించిన ఎన్ఫోర్స్మెంట్ డైరక్టరేట్ అధికారులు 20 ప్రశ్నలు అడిగినట్లు సమాచారం. ఆరోగ్య కారణాలతో ఆమె చేసిన ప్రత్యేక విజ్ఞప్తిని ఈడీ అధికారులు పరిగణనలోకి తీసుకుని, తొలిరోజు విచారణను త్వరగానే ముగించారు.
ఆండ్రాయిడ్ వినియోగదారులు యాప్లను డౌన్లోడ్ చేసుకోవడానికి గూగుల్ ప్లే స్టోర్ అత్యంత విశ్వసనీయ ప్లాట్ఫారమ్లలో ఒకటి. యాపిల్ మాదిరి గూగుల్ ప్లే స్టోర్ అనేక భద్రతా చర్యలను కలిగి ఉంది. వినియోగదారుల నుండి డబ్బు మరియు డేటాను దొంగిలించడానికి కొత్త పద్ధతులను ఉపయోగించే సందర్భాలు ఉన్నాయి.
యూపీకి చెందిన 82 ఏళ్ల కలీమ్ ఉల్లా ఖాన్ ను భారతదేశపు మామిడి మనిషి అని కూడా పిలుస్తారు. అతను తన 120 ఏళ్ల చెట్టు నుండి 300 రకాల మామిడి పండ్లను అంటుకట్టుట పద్ధతులను ఉపయోగించి పెంచాడు. దశాబ్దాలుగా మండే ఎండలో కష్టపడి పనిచేసినందుకు ఇది నా బహుమతి" అని చెప్పాడు. కంటికి, ఇది కేవలం చెట్టు