Home / తాజా వార్తలు
Sukhbir Singh Badal Punishment: సిక్కుల అత్యున్నత ఆధ్యాత్మిక విభాగంగా పరిగణించే అకాల్ తఖ్త్ సోమవారం కీలక తీర్పును వెల్లడించింది. మతపరమైన, రాజకీయ పరమైన తప్పుడు నిర్ణయాలు తీసుకున్నందుకు గానూ పంజాబ్ మాజీ ఉపముఖ్యమంత్రి, శిరోమణి అకాలీదళ్ పార్టీ నేత సుఖ్బీర్ సింగ్ బాదల్కు అమృత్సర్లోని స్వర్ణ దేవాలయంతో పాటు ఇతర గురుద్వారాల్లో బూట్లు, పాత్రలు శుభ్రం చేయాలని ఆదేశించింది. అలాగే శిరోమణి అకాలీదళ్ పార్టీ చీఫ్గా ఉన్న ఆయన రాజీనామా చేసి ఆరు నెలల్లోగా పార్టీ […]
Eknath Shinde Hospitalised: ప్రస్తుతం దేశమంతా మహారాష్ట్ర వైపే చూస్తుంది. ఆ రాష్ట్రంలో సీఎం పీఠాన్ని దక్కించుకునేది ఎవరనేది తీవ్ర ఉత్కంఠ నెలకొంది. షిండే? ఫడ్నవీస్ ఎవరూ ‘మహా’ సీఎం అనే చర్చ జరుగుతున్న క్రమంలో అపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉన్న ఏక్నాథ్ షిండే తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. గత కొద్ది రోజులుగా జ్వరంతో బాధపడుతున్న ఆయన ఆరోగ్యం మరింత క్షిణించింది. దీంతో హుటాహుటిన ఆయనను ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన థానేలోని ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. […]
AP Metro Rail Project: విశాఖ, విజయవాడ మెట్రో రైలు ప్రాజెక్టుల మొదటి విడత డీపీఆర్లను ఏపీ ప్రభుత్వం ఆమోదం తెలిపింది. విశాఖలో తొలి దశలో 46.23 కి.మీల మేర మూడు కారిడార్లు నిర్మించాలని నిర్ణయించింది. విశాఖ స్టీల్ప్లాంట్ నుంచి కొమ్మాది వరకు 34.4కి.మీల మేర ఒకటో కారిడార్, గురుద్వార్ నుంచి పాత పోస్టాఫీస్ వరకు (5.08కి.మీల మేర) రెండో కారిడార్, తాటిచెట్ల పాలెం నుంచి చినవాల్తేరు వరకు (6.75కి.మీల మేర) మూడో కారిడార్ నిర్మాణం చేపట్టనుంది. […]
Update on Pushpa 3: మరో రెండు రోజుల్లో ‘పుష్ప 2’ థియేటర్లో సందడి చేయనుంది. డైరెక్టర్ సుకుమార్, అల్లు అర్జున్ కాంబినేషన్లో తెరకెక్కిన ఈ సినిమా వరల్డ్ వైడ్గా మూవీ లవర్స్ అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. డిసెంబర్ 5న గ్రాండ్ రిలీజ్కు రెడీ అవుతున్న తరుణంలో ఈ సినిమాకు కొనసాగింపుగా పుష్ప 3 ఉంటుందా? లేదా అనే చర్చ మొదలైంది. నిన్న ప్రీ రిలీజ్ ఈవెంట్లో డైరెక్టర్ సుకుమార్ చేసిన కామెంట్స్ ఈ చర్చకు దారితీశాయి. […]
Hockey legend Dhyan Chand: దేశంలోని క్రీడాకారులకు, క్రీడాభిమానులకు పరిచయం అక్కర్లేని పేరు ధ్యాన్ చంద్. భారత హాకీ ఇంద్రజాల నైపుణ్యాన్ని ప్రపంచానికి చూపించి, మన దేశానికి ఒక విశిష్టమైన గుర్తింపు తెచ్చిన గొప్ప క్రీడాకారుడిగా ధ్యాన్చంద్ జాతి మనసులో చెరగని ముద్రవేశారు. ఆయన పేరిట కేంద్రం ఏటా ఇచ్చే ఖేల్రత్న అవార్డు దేశంలోని క్రీడాకారులకు ఇచ్చే అత్యున్నత గౌరవంగా భావించబడుతోంది. ధ్యాన్చంద్ 1905లో ఆగస్టు 29న నేటి ప్రయాగ్రాజ్ నగరంలో జన్మించారు. తల్లిదండ్రులు పెట్టిన పేరు.. […]
Pm Modi Watches ‘Sabarmati Report’: గుజరాత్ అల్లర్లు, గోద్రా రైలు దహనకాండను ఆధారంగా చేసుకొని తెరకెక్కిన ‘ది సబర్మతి రిపోర్ట్’ను పార్లమెంట్ ప్రాంగణంలో ప్రధాని నరేంద్ర మోడీ వీక్షించారు. ఆయనతో పాటు కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్నాథ్ సింగ్, ఎంపీలు, ఇతరులు ఈ చిత్రాన్ని చూశారు. 2002లో గుజరాత్లో గోద్రా ఆధారంగా తెరకు.. 2002 సంవత్సరంలో గుజరాత్లో గోద్రా రైలు దహనకాండ దేశాన్ని కలచివేసిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో 59 మంది ప్రయాణికులు […]
Civil Assistant Surgeon Posts in ap: ఏపీలో నిరుద్యోగులకు వైద్యారోగ్య శాఖ గుడ్ న్యూస్ తెలిపింది. సివిల్ అసిస్టెంట్ సర్జన్ల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. ప్రజారోగ్య కుటుంబ సంక్షేమ శాఖ డైరెక్టర్ పరిధిలో ఖాళీగా ఉన్న 280 సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టులను భర్తీ చేస్తున్నట్లు ప్రకటించింది. బ్యాక్ లాగ్, రెగ్యులర్ పోస్టులను.. పీహెచ్ సీలు/ ఇతర వైద్య సంస్థల్లో రెగ్యులర్ ప్రాతిపదికన భర్తీ చేస్తున్నట్లు వెల్లడించింది. ఆసక్తిగల నిరుద్యోగులు ఈ నెల 4నుంచి […]
MP Gurumurthy Letter To PM Modi: దేశ రాజధానిలో నానాటికి వాయు కాలుష్యం పెరుగుతుండడం, మరో వైపు శీతాకాలంలో చలి తీవ్రత ఎక్కువగా ఉండడంతో తెరపైకి కొత్త డిమాండ్ వస్తోంది. తాజాగా పార్లమెంటు సమావేశాల్లో రెండు సమావేశాలైన దక్షిణ భారత దేశంలో నిర్వహించాలని తిరుపతి ఎంపీ డిమాండ్ చేయడం ఆసక్తి కరంగా మారింది. ఇప్పటికే దేశానికీ రెండో రాజధానిపై అనేక డిమాండ్ లు వస్తున్న నేపథ్యంలో తాజాగా పార్లమెంట్ సెషన్స్ నిర్వహించాలనే డిమాండ్ తెరపైకి రావడంతో […]
Big Shock To Sajjala Bhargav Reddy: వైసీపీకి సుప్రీంకోర్టు షాక్ ఇచ్చింది. మాజీ సీఎం వైఎస్ జగన్, సజ్జల రామకృష్ణారెడ్డి కుమారుడు సజ్జల భార్గవ్ రెడ్డికి మరోసారి ఎదురు దెబ్బ తలిగింది. జగన్ అక్రమాస్తుల కేసులో కదలిక మొదలైంది. ఇన్నాళ్లు సైలెంట్ అయిన ఈ కేసులపై సుప్రీంకోర్టు ఫోకస్ చేసింది. తాజాగా జగన్ అక్రమాస్తుల కేసుల్లో సీబీఐ, ఈడీలకు సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. కేసుల పూర్తి వివరాలను రెండు వారాల్లో అందించాలని ఆదేశించింది. […]
CM Revanth Reddy To Inaugurate 1000 Cr Coca Cola Green Field Plant: సిద్దిపేట జిల్లాలోని బండ తిమ్మాపూర్లో రూ.వెయ్యి కోట్లతో నిర్మించిన కోకాకోలా కంపెనీని సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. అనంతరం మంత్రులతో కలిసి కంపెనీ ప్రాంగణంలో తిరిగారు. ఈ మేరకు కంపెనీలో పలు వివరాలను తెలుసుకున్నారు. ప్రధానంగా శీతల పానీయం ఏ విధంగా తయారు చేస్తారనే విషయాన్ని అక్కడ సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. అయితే, నేటికి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఏడాది […]