Home / అంతర్జాతీయం
Pakistan Updating Nuclear Weapons: ఆపరేషన్ సిందూర్ తర్వాత భారత్- పాక్ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ క్రమంలోనే అమెరికాకు చెందిన యూఎస్ ఢిపెన్స్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ సంచలన నివేదికను విడుదల చేసింది. భారత్ దాడి తర్వాత పాక్ తన అణ్వాయుధ సంపత్తిని ఆధునీకరిస్తోందని పేర్కొంది. అంతేగాక భారత్ ను తన ఉనికికి ముప్పుగా భావిస్తోందని తెలిపింది. యుద్ధ సమయంలో ఉపయోగించగల ఆర్టిలరీ వెపన్స్ ను పాకిస్తాన్ వేగంగా తయారు చేస్తోందని హెచ్చరించింది. గ్రోబల్ థ్రెట్ […]
13 Ukrainian’s Killed in attack by Russia: రష్యా- ఉక్రెయిన్ మధ్య జరుగుతున్న యుద్ధం ఎంతకీ ఆగడం లేదు. రష్యా జరుపుతున్న దాడులతో ఉక్రెయిన్ అతలాకులమవుతోంది. తాజాగా ఉక్రెయిన్ లోని పలు నగరాలపై 367 డ్రోన్లు, మిస్సైళ్లతో రష్యా దాడులు చేసింది. శనివారం అర్ధరాత్రి నుంచి కీవ్, ఖార్కివ్, మైకోలైవ్, టెర్నోపిల్ సహా పలు నగరాలపై రష్యా బలగాలు దాడులు చేశాయి. దాడుల్లో ముగ్గురు చిన్నారులు సహా 13 మంది చనిపోయారు. పెద్ద సంఖ్యలో పౌరులు […]
Advisor responds to news of Yunus’ Resignation: బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వాధినేతగా మహమ్మద్ యూనస్ తన పదవికి రాజీనామాకు సిద్ధమైనట్లు వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. ఇదే విషయంపై తాజాగా ఆయన మంత్రివర్గ సలహాదారు వహీదుద్దీన్ మహమూద్ స్పందించారు. అవన్నీ అసత్య ప్రచారాలు అని కొట్టిపడేశారు. బంగ్లా తాత్కాలిక ప్రభుత్వాధినేతగా యూనస్ కొనసాగుతారని స్పష్టం చేశారు. బంగ్లాలో నెలకొంటున్న ఉద్రిక్త పరిస్థితులకు భయపడి రాజీనామా చేస్తానని చెప్పలేదన్నారు. యూనస్ సర్కారుకు కేటాయించిన బాధ్యతలు నిర్వర్తించడంలో అనేక […]
US President Donald Trump Warns to Samsung: ప్రముఖ ఐఫోన్ తయారీ సంస్థ యాపిల్కి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మరోసారి వార్నింగ్ ఇచ్చిన విషయం తెలిసిందే. యూఎస్లోనే ఫోన్లను తయారు చేయాలని సూచించారు. లేకపోతే 25శాతం సుంకాన్ని విధిస్తామంటూ తీవ్రంగా హెచ్చరించారు. మరో దిగ్గజ మొబైల్ ఉత్పత్తుల సంస్థకు ట్రంప్ ఇదే తరహాలోనే హెచ్చరికలు చేశారు. యాపిక్ ప్రత్యర్థి, దక్షిణ కొరియాకు చెందిన దిగ్గజ మొబైల్ సంస్థ శాంసంగ్ తమ ఉత్పత్తులను అమెరికాలోనే తయారు […]
427 Rohingya Died in 2 Ships Sank off the Coast of Myanmar: మయన్మార్ తీరంలో రెండు ఓడలు మునిగిపోవడంతో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. 427 మంది రోహింగ్యాలు మృతి చెందినట్లు తెలుస్తోంది. ఈ నెల 9, 10 తేదీల్లో ఘోర ప్రమాదాలు జరిగినట్లు ఐరాస అంచనా వేసింది. విషయం నిర్దారణ అయితే సముద్రంలో చోటుచేసుకున్న అత్యంత విషాదకర ఘటనగా మిగిలిపోతుందని ఆందోళన వ్యక్తం చేసింది. మే 9, 10 తేదీల్లో ప్రమాదాలు.. ఓడల […]
Lady attack with knife 12 people injured in Hamburg Germany: జర్మనీలోని హాంబర్గ్ రైల్వేస్టేషన్ లో ఓ మహిళ వీరంగం సృష్టించింది. కత్తితో విచక్షణారహితంగా పలువురిపై దాడికి దిగింది. దీంతో 12 మంది ప్రయాణికులు గాయపడ్డారు. వీరిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉంది. విషయం తెలుసుకుని పోలీసులు అక్కడకు చేరుకుని మహిళను అరెస్ట్ చేశారు. గాయపడిన ప్రయాణికులను ఆస్పత్రికి తరలించారు. అయితే మహిళ వయస్సు 39 ఏళ్లు ఉంటుందని.. ఆమె మానసిక సమస్యలతో బాధపడుతుండవచ్చని […]
Donald Trump warning to Apple: ఐఫోన్ల తయారీకి సంబంధించి అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ‘యాపిల్’ సంస్థను మరోసారి హెచ్చరించారు. యూఎస్లో విక్రయించే ఐఫోన్లను స్థానికంగా తయారు చేయాలని సూచించారు. భారత్ లేదా మరే ఇతర దేశంలో తయారు చేయొద్దని, అలా చేస్తే కనీసం 25 శాతం సుంకం ఎదుర్కోవాల్సిందేనని ఆయన స్పష్టం చేశారు. సామాజిక వేదిక ట్రూత్ సోషల్లో పోస్టు.. అగ్రరాజ్యంలో విక్రయించే ఐఫోన్లను యునైటెడ్ స్టేట్స్లోనే తయారు చేయాలన్నారు. భారత్ […]
Pakistan Army Official General Ahmed Choudhary: తండ్రి ఉగ్రవాది అయితే కొడుకు సంఘసంస్కర్త అవుతాడా అనేది పాకిస్తాన్ ఆర్మీ అధికారులకు సరిగ్గా వర్తిస్తుంది. ఏకంగా ఒసామా బిన్ లాడెన్ తో ప్రత్యక్ష సంబంధాలు ఉన్న వ్యక్తి కుమారుడు ఇప్పుడు పాకిస్తాన్ ఆర్మీలో అధికారిగా ఉన్నాడు. అతనెవరోకాదు, భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్ గురించి పాకిస్తాన్ ఆర్మీకి స్పోక్స్ పర్సన్ గా వ్యవహరించిన లెఫ్టినెంట్ జనరల్ అహ్మద్ షరీఫ్ చౌదరి. ఇతను ఏమంటున్నాడంటే… పాకిస్తాన్ లోని ఒక […]
Muhammad Yunus Considering Resignation: పొరుగు దేశం బంగ్లాలో మరోసారి రాజకీయ సంక్షోభం తలెత్తే సూచనలు కనిపిస్తున్నాయి. బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వాధినేత మహమ్మద్ యూనస్ రాజీనామా చేసే యోచనలో ఉన్నట్లు సమాచారం. బంగ్లాలో రాజకీయ పార్టీల మధ్య సఖ్యత కుదరకపోవడం వల్ల నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. నేషనల్ సిటిజన్ పార్టీ (ఎన్సీపీ) చీఫ్ నహిద్ ఇస్లామ్ను ఊటంకిస్తూ బీబీసీ బంగ్లాదేశ్ రిపోర్ట్ చేసింది. ఉదయం నుంచి వార్తాలు.. యూనస్ రాజీనామా వార్త గురించి శుక్రవారం ఉదయం […]
Bangladesh Cancelled Rs 180 Crore Contract with India: భారత్-బంగ్లా దేశాల మధ్య విభేదాలు రోజురోజుకూ ముదురుతున్నాయి. బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వాధినేతగా మహమ్మద్ యూనస్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఇండియా నుంచి ఢాకా ఒక్కో అడుగు దూరం పెడుతుంది. ఈ క్రమంలోనే రూ.180.25 కోట్ల విలువైన రక్షణ కాంట్రాక్టును ఆ దేశం రద్దుచేసుకున్నది. సముద్రంలో వాడే అత్యాధునిక టగ్ బోట్ నిర్మాణానికి ఉద్దేశించిన కాంట్రాక్టు నుంచి వైదొలిగింది. నౌకను రక్షణ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని గార్డెన్ […]