Home / టాలీవుడ్
సోషల్ మీడియా ఫేమ్ “దీప్తి సునైనా” గురించి తెలియని వారుండరు. వెబ్ సిరీస్ లు, మ్యూజిక్ వీడియోలతో మోస్ట్ పాపులర్ అయింది ఈ క్యూట్ బ్యూటి. కాగా ఆ క్రేజ్ తోనే బిగ్ బాస్ లోకి ఎంట్రీ కఇహి తెలుగు ప్రేక్షకులకు మరింత చేరువయ్యింది ఈ ముద్దుగుమ్మ. కాగా తనదైన శైలిలో ప్రేక్షకుల మనసులు దోచుకున్న ఈ భామ..
కేరళలో సంభవించిన వరదల నేపథ్యంలో తెరకెక్కిన మలయాళ సినిమా 2018. మలయాళంలో సంచలనాలు సృష్టించింది ఈ సినిమా. మామూలు సినిమాగా మొదలై.. 100 కోట్ల క్లబ్ లో చేరింది. ఇటీవల తెలుగులోకి విడుదలై మంచి టాక్ సొంతం చేసుకుంది.
ఊహలు గుస గుసలాడే సినిమాతో టాలీవుడ్ కు పరిచయమైన అందాల ముద్దుగుమ్మ రాశీఖన్నా గురించి స్పెషల్ గా చెప్పాల్సిన పనిలేదు. తెలుగు పరిశ్రమలో తనదైన స్టైల్ లో గుర్తింపు తెచ్చుకున్న ఈ భామ ప్రస్తుతం బాలీవుడ్ పై కన్నేసింది. దీంతో గ్లామస్ షో పెంచి వరుస ఫొటో షూట్స్ తో మాయచేస్తోంది. తాజాగా రాశి దుబాయ్ లో జరిగిన ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ లో పాల్గొంది. ఈ వేడుకలకు రాశీ వేసుకున్న డ్రెస్ ఇప్పుడు హాట్ టాపిక్.
ఈ వేసవిలో చిన్న చిత్రాల హవా కొనసాగుతోంది. గత రెండు, మూడు వారాలుగా అన్నీ చిన్న సినిమాలే సందడి చేస్తున్నాయి. ఈ క్రమంలోనే జూన్ మొదటి వారంలోనూ చిన్న సినిమాలు రిలీజ్ కి రెడీ అయ్యాయి. ఈ తరుణంలోనే బాక్సాఫీస్ వద్ద ఈ వారం సందడి చేయనున్నసినిమాలు, వెబ్ సిరీస్ ల వివరాలు మీకోసం ప్రత్యేకంగా..
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ రాముడిగా.. బాలీవుడ్ బ్యూటీ కృతి సనన్ సీతగా.. రామాయణం కథాంశంతో వస్తున్న మూవీ "ఆది పురుష్". ఈ సినిమాని బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ దర్శకత్వం చేస్తుండగా.. టి సిరీస్, రెట్రోఫైల్స్ సంయుక్తంగా ఈ సినిమాని 600 కోట్ల బడ్జెట్ తో నిర్మించారు. కాగా ఈ సినిమాని తెలుగులో యూవీ క్రియేషన్స్ రిలీజ్
మెగా హీరోలు పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ కలిసి నటిస్తున్న చిత్రం "బ్రో" ( BRO Movie ). మామా అల్లుళ్ళు కలిసి మొదటిసారి ఒక సినిమా చేస్తుండడంతో ఈ చిత్రంపై మొదటి నుంచి భారీ అంచనాలు నెలకొన్నాయి. తమిళ యాక్టర్ అండ్ డైరెక్టర్ సముద్రఖని ఈ సినిమాని డైరెక్ట్ చేస్తుండగా.. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తోంది. కాగా తమిళ హిట్ చిత్రం ‘వినోదయ సిత్తం’కి ఇది రీమేక్ గా వస్తుంది.
బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ దర్శకత్వంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న చిత్రం “ఆదిపురుష్”. సుమారు 500కోట్ల భారీ బడ్జెట్తో ఈ మూవీని టీ-సిరీస్, రెట్రో ఫైల్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మించాయి. రామాయణం ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో ప్రభాస్ రాముడిగా చేస్తున్నారు. కాగా బాలీవుడ్ భామ కృతి సనన్ సీతగా..
స్టార్ హీరోయిన్ సమంత ప్రధాన పాత్రలో దర్శకుడు గుణ శేఖర్ తెరకెక్కించిన చిత్రం "శాకుంతలం". కాళిదాసు రచించిన ‘అభిజ్ఞాన శాకుంతలం’ నుంచి ప్రేరణ పొంది గుణశేఖర్ ఈ చిత్రాన్ని తీశారు. మలయాళ నటుడు దేవ్ మోహన్ దుశ్యంతుడి పాత్రలో నటించగా.. అల్లు అర్జున్ ల కూతురు అర్హ ఈ చిత్రంలో భరతుడి పాత్ర పోషించింది. భారీ బడ్జెట్ తో ప్రతిష్టాత్మకంగా
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న చిత్రాల్లో క్రిష్ జాగర్లమూడి కాంబోలో అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందుతోన్న చిత్రం “హరి హర వీర మల్లు” కూడా ఒకటి. ఎ.ఎం. రత్నం సమర్పణలో మెగా సూర్య ప్రొడక్షన్ పతాకంపై భారీ స్థాయిలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై దేశ వ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి. పాన్ ఇండియన్ మూవీగా
అక్కినేని నాగ చైతన్య సరసన "సవ్యసాచి" సినిమాలో నటించి టాలీవుడ్ కి పరిచయం అయింది ” నిధి అగర్వాల్ “. ఆ తర్వాత అఖిల్ హీరోగా వచ్చిన మిస్టర్ మజ్నులో కూడా నటించింది నిధి. డైనమిక్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ తెరకెక్కించిన "ఇస్మార్ట్ శంకర్" చిత్రం బ్లాక్బస్టర్ కావడంతో అమ్మడి దశ మారిపోయింది. ప్రస్తుతం వరస సినిమాలు చేస్తుంది నిధి.