Home / టాలీవుడ్
సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ రెండు పార్టులుగా తీయబోతున్న వ్యూహం సినిమా స్టిల్స్ని విడుదల చేశారు. ఈ సినిమా మొదటి పార్టుకి వ్యూహం, అని రెండో పార్ట్కి శపథం అని పేరు పెట్టారు. ఈ రెండు పార్టుల్లోనూ రాజకీయాలు పుష్కలంగా ఉంటాయని ఇప్పటికే వర్మ ప్రకటించారు
టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ సిద్దార్థ వరుస సినిమాలతో జెట్ స్పీడ్ లో దూసుకుపోతున్నాడు. కార్తికేయ 2 చిత్రం చిన్న సినిమాగా విడుదలై.. పాన్ ఇండియా రేంజ్ లో ప్రేక్షకులను ఫిదా చేసింది. అయితే ఇప్పుడు అదే ఫామ్ ను కొనసాగిస్తూ వరుస సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఇటీవలే 18 పేజీస్ సినిమాతో లవర్ బాయ్ గా వచ్చిన
తెలుగులో మెగాస్టార్ చిరంజీవి, బాలకృష్ణ, పవన్ కళ్యాణ్ తో జత కట్టి ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది రాయ్ లక్ష్మీ. ‘కాంచన మాల కేబుల్ టీవీ’తో తెలుగు తెరకు పరిచయం అయింది. మొదట ఆశించిన విజయాలు దక్కకపోవడంతో లక్ష్మీ రాయ్ జాతక రీత్యా రాయ్ లక్ష్మీగా పేరు మార్చుకుంది. ఈ పేరుతో తమిళంలో రీ ఎంట్రీ ఇచ్చి అక్కడ పలు విజయాలు అందుకుంది. ‘ఖైదీ నంబర్ 150’ లో చిరంజీవి సరసన రత్తాలుగా చిందేసి బాగా ఫేమసైంది.
మెగాస్టార్ చిరంజీవి.. నటిస్తున్న తాజా చిత్రం ‘భోళా శంకర్’ కోసం మెగా ఫ్యాన్స్తో ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా చూస్తున్నారు. ఈ సినిమాను దర్శకుడు మెహర్ రమేష్ అత్యంత ప్రెస్టీజియస్గా తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమాపై అంచనాలు ఓ రేంజ్లో క్రియేట్ అయ్యాయి. ఇక ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్స్ ఇస్తూ ప్రేక్షకులను
దర్శకుడు శ్రీకాంత్.. నాచురల్ స్టార్ నానితో "దసరా" సినిమా తెరకెక్కించి మొదటి సినిమా తోనే 100 కోట్లు కలెక్షన్స్ అందుకున్నాడు. కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో కన్నడ నటుడు దీక్షిత్ శెట్టి, సముద్రఖని, సాయి కుమార్, జరీనా వహాబ్, షైన్ టామ్ చాకో కీలకపాత్రలలో నటించారు. ఈ చిత్రాన్ని శ్రీలక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్ పై
టాలీవుడ్ కి "ఇచ్చట వాహనములు నిలుపరాదు" సినిమాతో పరిచయం అయ్యింది ముద్దుగుమ్మ "మీనాక్షి చౌదరి". ఆ తర్వాత మాస్ మహరాజ్ రవితేజ సరసన ఖిలాడి సినిమాలో నటించింది. అయితే ఈ సినిమాలు పెద్దగా ఆకట్టుకోలేకపోయినా.. తన అందచందాలతో వరుసగా సినిమాల్లో అవకాశాలను అందుకుంటోంది ఈ భామ.
Guntur Kaaram Movie: సూపర్ స్టార్ మహేష్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్లో SSMB28 సినిమా రూపొందుతున్న విషయం తెలిసిందే. కాగా ఈ మూవీలో మహేష్ వింటేజ్ మాస్ గెటప్ లో అదిరిపోయాడనే చెప్పాలి. అయితే ఈ మూవీ టైటిల్ ఏమై ఉంటుందా అని చాలా కాలం సోషల్ మీడియాలో పెద్ద రచ్చే నడిచింది. అయితే ఇకపై ఆ బాధలేదులెండి. సూపర్ స్టార్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న ఈ మూవీ టైటిల్ అనౌన్స్ మెంట్ వచ్చేసింది.
సూపర్ స్టార్ కృష్ణ జయంతి (మే 31) సందర్భంగా మహేష్ బాబు, త్రివిక్రమ్ కాంబో లో వస్తున్న కొత్త సినిమా పోస్టర్ని విడుదల చేశారు మేకర్స్. అతడు, ఖలేజా చిత్రాల తర్వాత త్రివిక్రమ్, మహేశ్ బాబు చేస్తున్న హ్యాట్రిక్ సినిమా ఇది.
Rakul Preet Singh: రకుల్ ప్రీత్ సింగ్ టాలీవుడ్ ప్రజలకు ఈ ముద్దుగుమ్మ సుపరిచితమే. తెలుగు, తమిళ, మళయాల, హిందీ సినిమాలలో నటిస్తూ ప్రేక్షకుల ఆదరాభిమానాలను సొంతం చేసుకుంది. ఒకప్పుడు ముద్దుగా బొద్దుగా ఉంటూ వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ సినిమాతో తెలుగు సినిమాకు పరిచయం అయిన బ్యూటీ వరుస సినిమాలతో టాలీవుడ్లో బిజీ అయ్యింది. కాగా ఇప్పుడు పెద్దగా సినిమాలు చెయ్యకపోయినా నెట్టింట తన అభిమానులకు ఎప్పుడూ అందుబాటులో ఉంటూ అప్డేట్స్ ఇస్తోంది.
మెగా హీరోలు పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ కలిసి నటిస్తున్న చిత్రం ‘బ్రో’ ( BRO Movie). మామా అల్లుళ్ళు మొదటిసారి కలిసి సినిమా చేస్తుండడంతో ఈ చిత్రంపై మొదటి నుంచి భారీ అంచనాలు నెలకొన్నాయి. తమిళ యాక్టర్ అండ్ డైరెక్టర్ సముద్రఖని ఈ సినిమాకు డైరెక్ట్ చేస్తుండగా.. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తోంది.