Home / క్రైమ్
స్మార్ట్ ఫోన్ల యుగంలో చిన్నాపెద్దా అందరూ చరవాణీలకు అలవాటైపోయారు. దానితో సోషల్ మీడియా వాడకం విపరీతంగా పెరిగిపోయింది. ఇన్స్టాగ్రామ్లో ఓ బాలుడు పెట్టిన స్టేటస్ అతడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేయడానికి కారణమైంది.
వివాహేతర సంబంధాల ఉచ్చులో పడి పచ్చని సంసారాలు సర్వనాశనం అవుతున్నాయి. తాజాగా ఇలాంటి ఘటన ఒకటి రాజస్థాన్లో చోటు చేసుకుంది. రాజస్థాన్ ఉదయపూర్లోని కెలాబావాడి అటవీ ప్రాంతంలో నగ్నంగా దొరికిన ఓ వ్యక్తి మరియు మహిళ మృతదేహాలు స్థానికంగా కలకలం రేపాయి.
వర్జీనియాలోని చీసాపీక్లోని వాల్మార్ట్లో మంగళవారం రాత్రి జరిగిన కాల్పుల్లో పలువురు మరణించారని పోలీసు అధికారి తెలిపారు.
అసోం-మేఘాలయ మధ్య మళ్లీ ఉద్రిక్తతలు చోటుచేసున్నాయి. రెండు రాష్ట్రాల సరిహద్దు ప్రాంతంలో జరిగిన కాల్పుల్లో ఓ ఫారెస్ట్ గార్డు సహా ఆరుగురు మృతి చెందారు. కలప స్మగ్లింగ్ చేస్తుడడంతో ఈ కాల్పులు జరిగాయని అక్కడి అధికారులు పేర్కొన్నారు.
ఒకే కుటుంబానికి చెందిన నలుగురు వ్యక్తులను ఓ యువకుడు దారుణంగా హత్యచేశాడు. ఈ దారుణ ఘటన దేశ రాజధాని న్యూఢిల్లీలో చోటుచేసుకుంది.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఫారెస్ట్ రేంజర్ శ్రీనివాస్ను వెంటాడి దాడి చేయడంతో చనిపోయారు.
ఆంధ్రప్రదేశ్ అల్లూరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. చింతూరు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆరుగురి మృతిచెందారు.
కొలంబియా దేశంలోని మెడెలిన్ నగరంలోని ఓ ఇంటిపై విమానం కుప్పకూలిపోయింది. ఈ ప్రమాదంలో విమానంలో ఉన్న 8 మంది మరణించారని మెడెలిన్ మేయర్ డేనియల్ క్వింటెరో చెప్పారు.
ఇండోనేషియాను వరుస భూకంపాలు బెంబేలెత్తిస్తున్నాయి. నిన్న సంభవించిన భూ ప్రకంపనల ధాటికి 162 మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది.
అల్లారుముద్దుగా చూసుకోవాల్సిన తండ్రే తనపాలిట యముడయ్యాడు. వేరే సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని ప్రేమించి వివాహం చేసుకున్నందుకు కన్నకూతురిని అతి కిరాతంగా హత్య చేశాడు. అంతే కాకుండా తన లిటిల్ ప్రిన్సెస్ మృతదేహాన్ని ఎవరికీ అనుమానం రాకుండా ఓ సూట్ కేసులో కుక్కి యమునా ఎక్స్ ప్రెస్ హైవే వద్ద విసిరేశారు.