Home / బిజినెస్
మస్క్ మొదులు పెట్టిన ఉద్యోగుల కోత మిగతా సంస్థలకూ పాకింది. ఆర్థిక మాంద్యం, మార్కెట్ ఒడిదొడుకుల కారణంగా పలు ప్రపంచ దిగ్గజ టెక్ కంపెనీలు ఉద్యోగుల ఏరివేతను మొదలు పెట్టాయి. ప్రస్తుతం ఈ జాబితాలో ప్రముఖ సాఫ్ట్ డ్రింక్స్ కంపెనీ అయిన పెప్సీ కూడా వచ్చి చేరింది.
2023 ఆర్దికసంవత్సరం మూడవ త్రైమాసికంలో భారతదేశం 38.3 లక్షల కోట్ల రూపాయల విలువైన 23.06 బిలియన్ డిజిటల్ లావాదేవీలను నమోదు చేసింది.
మార్కెట్లో యాపిల్ పండ్లకు ఎంతటి డిమాండ్ ఉందో యాపిల్ ఫోన్లకు అంతే క్రేజ్ ఉంది. ఐఫోన్ ధర ఎంత ఉన్నా హాట్ కేకుల్లా అమ్ముడవుతుంటాయి. యాపిల్ నుంచి ఏదైనా కొత్త మొబైల్ వచ్చిందంటే చాలు ఇక యూజర్లకు పండగనే చెప్పాలి. ఇక ఈ ఫోన్ కేవలం రూ.21,450కే కొనుగోలు చేసుకోవచ్చండి. అదెలా చూసేద్దాం.
అమెరికన్ ఇ-కామర్స్ దిగ్గజం అమెజాన్ కంపెనీ ప్రపంచవ్యాప్తంగా దాదాపు 20,000 మంది ఉద్యోగులను తొలగించాలని యోచిస్తోంది,
ఇటీవల కాలంలో టెక్ దిగ్గజాలు ఎడాపెడా లేఆఫ్స్కు తెగబడుతుండగా తాజాగా దేశీ కంపెనీలు ఒకదాని వెంట మరొకటి ఉద్యోగుల సంఖ్యను తగ్గిస్తూ వస్తోంది. భారత్కు చెందిన బడ్జెట్ హోటల్ చైన్ ఓయో ప్రోడక్ట్, ఇంజినీరింగ్ టీమ్స్లో 600 మంది ఉద్యోగులను తొలగించనున్నట్టు తెలుస్తోంది.
ఒడిశా మొదటిసారిగా గ్రీన్ ఎనర్జీ మరియు పునరుత్పాదక ఇంధన పరికరాలలో పెఒడిశా మొదటిసారిగా గ్రీన్ ఎనర్జీ మరియు పునరుత్పాదక ఇంధన పరికరాలలో పెద్ద పెట్టుబడిని సాధించింది.పునరుత్పాదక రంగం నుండి సుమారు రూ. 1.91 ట్రిలియన్ల పెట్టుబడి వచ్చింది, ఇందులో గురువారం ప్రకటించిన రూ. 45,000 కోట్లకు రెన్యూ పవర్ నుండి అవగాహన ఒప్పందం (ఎంఓయు) కూడా ఉంది.ద్ద పెట్టుబడిని సాధించింది.
ఈ రోజు ఉదయం లాభాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు సాయంత్రం వేళకు నష్టాలను చవిచూశాయి. స్టాక్ మార్కెట్లలో వరుస లాభాల జోరుకు బ్రేక్ పడింది.
తెలంగాణలో రూ.9,500 కోట్లు పెట్టుబడులు పెట్టేందుకు అమరరాజా గ్రూప్ ముందుకు వచ్చింది. విద్యుత్ వాహనాలకు అవసరమయ్యే లిథియం-అయాన్ బ్యాటరీ తయారీకి పరిశోధన, తయారీ కేంద్రాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు అమర రాజా బ్యాటరీస్ లిమిటెడ్ శుక్రవారం తెలిపింది.
మెదడులోని ఆలోచించనలతోనే పనులు చెయ్యగలిగితే ఎలా ఉంటుందంటారు. కలగా ఉండే ఈ ఆలచనలకు ప్రాణం పోస్తున్నారు స్పేస్ఎక్స్, న్యూరాలింక్ అధినేత ఎలాన్ మస్క్. కూర్చున్న చోటునుంచే ఎలాంటి కదలికలు లేకుండా మెదడు ద్వారానే ఆపరేట్ చేయగలిగే చిప్ను అభివృద్ధి చేసినట్టు ఆయన వెల్లడించారు.
ప్రముఖ పారిశ్రామికవేత్త, మహీంద్రా గ్రూపు సంస్థల ఛైర్మన్ ఆనంద్ మహీంద్రా గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. కొత్త ఆవిష్కరణలను ప్రోత్సహించడంలో ఆయనెప్పుడూ ముందుంటారు. తాజాగా ఈ వ్యాపార దిగ్గజం ఆరుగురు ప్రయాణించగల ఓ బ్యాటరీ వాహనానికి సంబంధించిన వీడియోను ట్విట్టర్లో పోస్టు చేశారు.