Home /Author M Rama Swamy
TTD ready to Take action on YCP Leader Bhumana Karunakar Reddy: వైసీపీ నేత భూమన కరుణాకర్రెడ్డిపై చర్యలు తీసుకునేందుకు టీటీడీ సిద్ధమైంది. ఎస్వీ గోశాలలో గోవుల మృతిపై అసత్య ప్రచారాలు చేస్తున్నారని భూమనపై ధర్మకర్తల మండలి ఫిర్యాదు చేసింది. ఎస్పీ హర్షవర్ధన్ రాజుకు టీటీడీ బోర్డు సభ్యుడు భాను ప్రకాశ్రెడ్డి ఫిర్యాదు చేశారు. ఎస్వీ గోశాలలో 100 గోవులు మృతిచెందాయని, పవిత్రమైన గోశాలను గోవధ శాలగా మార్చారంటూ భూమన కరుణాకర్రెడ్డి తప్పుడు ఆరోపణలు […]
ED Issued Notice to Priyanka Gandhi husband Robert Vadra on Money Laundering Case: కాంగ్రెస్ పార్టీ ఎంపీ ప్రియాంక గాంధీ భర్త రాబర్ట్ వాద్రాకు మరోసారి ఈడీ అధికారులు నోటీసులు జారీ చేశారు. రూ.7.5కోట్ల విలువైన మనిలాండరింగ్ వ్యవహారంలో వాద్రాలకు నోటీసులు జారీ చేశారు. ఈ నెల 8న ఈడీ విచారణకు హాజరు కావాలంటూ వాద్రాకు నోటీసులు జారీ చేయగా, గైర్హాజరయ్యారు. దీంతో ఈడీ మరోసారి వాద్రాకు నోటీసులు జారీ చేసింది. దీంతో […]
RSF forces attack Zamzam and Abu Shaq Camps: ఆఫ్రికాలోని సూడాన్లో పారామిలిటరీ ర్యాపిడ్ సపోర్టు ఫోర్స్ బలగాలు ఇటీవల దాడులకు పాల్పడిన విషయం తెలిసిందే. దాడుల్లో దాదాపు 300 మందికి పైగా దుర్మరణం చెందినట్లు ఐక్యరాజ్యసమితి మానవతా ఏజెన్సీ వెల్లడించింది. జామ్జామ్, అబూషాక్ శిబిరాలపై వారం రోజుల క్రితం ఆర్ఎస్ఎఫ్ బలగాలు దాడులకు తెగబడ్డాయి. ఈ ఘటనలో దాదాపు 300 మందికి పైగా ప్రజలు మృతిచెందారని ప్రాథమిక గణాంకాలు తెలిపాయని ఆఫీస్ ఫర్ ది […]
4km Perimeter Fence will be built around Ayodhya Ram Temple: యూపీలోని అయోధ్యలో రామాలయం చుట్టూ రక్షణగా నాలుగు కిలోమీటర్ల ప్రహరీని నిర్మించాలని నిర్ణయించారు. ఈ నిర్మాణం 18 నెలల్లో పూర్తవుతుందని భావిస్తున్నారు ఆలయ కమిటీ. శ్రీరామ జన్మభూమి ఆలయ నిర్మాణ కమిటీ చైర్పర్సన్ నృపేంద్ర మిశ్ర వెల్లడించారు. ప్రహరీని ఇంజినీర్స్ ఇండియా సంస్థ నిర్మిస్తుందని పేర్కొన్నారు. ప్రహరీ ఎత్తు, మందం, డిజైన్ విషయాలను ఫైనల్ చేశామని, మట్టి పరీక్షలు నిర్వహించిన తర్వాత పనులు […]
3,038 Jobs in Telangana RTC: తెలంగాణ ఆర్టీసీలో 3,038 పోస్టులను త్వరలో భర్తీ చేయనున్నట్లు ఎండీ సజ్జనార్ తెలిపారు. ఇందుకు ప్రభుత్వం నుంచి అనుమతి కూడా వచ్చిందని పేర్కొన్నారు. వీటి భర్తీ అనంతరం కార్మికులు, ఉద్యోగులపై పనిభారం తగ్గుతుందని చెప్పారు. రాజ్యాంగ నిర్మాణ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా ఆర్టీసీ ఆధ్వర్యంలో బాగ్లింగంపల్లిలోని ఆర్టీసీ కళాభవన్లో జరిగిన కార్యక్రమంలోని పాల్గొని ప్రకటించారు. అనంతరం అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా […]
Telangana Government Submitted Affidavit to the Supreme Court on Kancha Gachibowli 400 acres: కంచ గచ్చిబౌలిలోని ఆ 400 ఎకరాల ల్యాండ్ తెలంగాణ సర్కారుదేనని, అది అటవీ భూమి కాదని తెలంగాణ సర్కారు సుప్రీంకోర్టుకు సమర్పించిన అఫిడవిట్లో స్పష్టం చేసింది. ఈ ల్యాండ్ ఎప్పుడూ అటవీ రికార్డుల్లో లేదని పేర్కొంది. వివిధ ప్రభుత్వ అవసరాల కోసం రాష్ట్ర సర్కారు బుల్డోజర్ల ద్వారా ఆ ల్యాండ్ను చదును చేయడం వివాదాస్పదంగా మారింది. దీంతో జస్టిస్ […]
CSK Target is 167 against LSG in IPL 2025 30th Match: లఖ్నవూలో జరుగుతోన్న లఖ్నవూ, చెన్నై జట్ల మధ్య మ్యాచ్ జరుగుతోంది. వ్యూహం ప్రకారం బౌలింగ్ చేసిన చెన్నై బౌలర్లు లఖ్నవూ టాప్ బ్యాటర్లను కట్టడి చేశారు. బౌలింగ్కు అనుకూలిస్తున్న పిచ్పై చెన్నై బౌలర్లు కట్టుబడి బౌలింగ్ చేశారు. దీంతో లఖ్నవూ బ్యాటర్లు పరుగులు చేయడానికి ఇబ్బంది పడ్డారు. కెప్టెన్ పంత్ (63) అర్ధశతకం సాధించి జట్టును ఆదుకున్నాడు. దీంతో లఖ్నవూ నిర్ణీత […]
‘Bhu Bharati Act’ Launched by Telangana CM Revantha Reddy: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన భూభారతి చట్టం ప్రారంభమైంది. హైదరాబాద్లోని శిల్పకళా వేదికలో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పోర్టల్ను ప్రారంభించారు. కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు పాల్గొన్నారు. ప్రయోగాత్మకంగా నాలుగు మండలాల్లో పోర్టల్ను అమలు చేయనున్నారు. నారాయణపేటలోని మద్దూరు, కామారెడ్డిలోని లింగంపేట, ములుగులోని వెంకటాపూర్, ఖమ్మంలోని నేలకొండపల్లి మండలాలను ఎంపిక చేశారు. జూన్ 2వ తేదీ నాటికి తెలంగాణ వ్యాప్తంగా పూర్తిస్థాయిలో అమలు […]
Netizen’s Fires on Hardik Pandya’s Ex Wife Natasha: నటాషా పేరు ఇప్పుడు సోషల్ మీడియాలో నిత్యం ట్రెండింగ్లో ఉంటుంది. స్టార్ క్రికెటర్ హార్దిక్ పాండ్యతో విడాకులు తీసుకోవడమే ఇందుకు ప్రధాన కారణమని తెలుస్తోంది. ఆమె చేసిన తప్పు వల్లే పెద్దఎత్తున విమర్శలు కూడా వచ్చాయి. కానీ, విమర్శలను ఆమె పెద్దగా పట్టించుకోలేదు. సెర్బియాకు చెందిన ఆమె నటాషా బాలీవుడ్లో సినిమాలు చేసి బాగా మంచి గుర్తింపు తెచ్చుకంది. ఆ క్రమంలోనే క్రికెటర్ హార్డిక్ పాండ్యతో […]
Ms Dhoni Choose to Bowl first against Lucknow Super Giants in IPL 2025 30th Match: 2025 ఐపీఎల్ 18వ సీజన్లో గురు శిష్యుల పోరుకు సిద్ధమైంది. ఎంఎస్ ధోనీ సారథ్యంలోని చెన్నై.. రిషభ్ పంత్ కెప్టెన్సీలోని లక్నోతో కీలక మ్యాచ్కు సిద్ధమవుతోంది. హ్యాట్రిక్ విజయంతో జోరు మీద ఉన్న లక్నోను సోమవారం చెన్నై ఢీ కొడుతోంది. లక్నో వేదికగా జరుగుతున్న మ్యాచ్లో టాస్ గెలిచిన ధోనీ లక్నో జట్టును బ్యాటింగ్కు […]