Home /Author M Rama Swamy
World beauties visited Nagarjuna Sagar: ప్రపంచ దేశాలకు చెందిన 22 మంది ప్రపంచ సుందరీమణులు సోమవారం నాగార్జున సాగర్లోని బుద్ధవనంలో పర్యటించారు. జానపద, గిరిజన నృత్య కళాకారులతో సుందరీమణులకు స్వాగతం పలికారు. బుద్ధపూర్ణిమను పురస్కరించుకొని బుద్ధవనాన్ని సాగర్ను సందర్శించారు. బుద్ధ జయంతిని పురస్కరించుకుని జరిగే కార్యక్రమాలను వీక్షించారు. సాగర్ వాటర్ బ్యాక్ గ్రౌండ్లో ప్రత్యేక ఫొటో షూట్లో పాల్గొన్నారు. సాగర్లో సుమారు 4 గంటల పాటు పర్యటించారు. మంగళవారం సాయంత్రం ప్రపంచ సుందరీమణులు చార్మినార్ […]
The world’s Largest King Cobra: ప్రపంచంలో చాలా పొడవు, విషపూరితమైన పాములు ఉన్నాయి. కాగా, ఇందులో మొదటి స్థానంలో కింగ్ కోబ్రా జాతి ఉంటుంది. ఇవి ఎక్కువ ఇండియాతోపాటు ఆగ్నేయాసియా దేశాల్లో చిత్తడి నేలల్లో జీవిస్తాయి. చాలా చురుకుగా ఉంటాయి. అత్యంత తెలివి గల పాములుగా పేరు పొందాయి. పాములు చూడడానికి చాలా భయంకరంగా ఉంటాయి. సాధారణంగా కింగ్ కోబ్రాలు 4 నుంచి 5 మీటర్ల పొడవు కలిగి ఉంటాయి. ఆరు అడుగుల వరకు పెరుగుతూ […]
Sajjala Ramakrishna Reddy Comments: ఏపీలో పోలీస్ వ్యవస్థను నీరు గారుస్తూ రాజకీయ కక్ష సాధింపులకు వినియోగిస్తున్న కూటమి ప్రభుత్వపై వైసీపీ రాష్ట్ర కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. తాడేపల్లిలోని పార్టీ కార్యాలయంలో సోమవారం నాయకులతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఏపీలో పోలీసులు పరిధి దాటుతున్నారని మండిపడ్డారు. చట్టాన్ని చేతిలోకి తీసుకుంటూ పోలీస్ వ్యవస్థను నిర్వీర్యం చేస్తున్నారని ఫైర్ అయ్యారు. తాజాగా మాజీ మంత్రి విడదల రజిని పట్ల […]
India Pakistan DGMO Meeting: భారత్-పాక్ల మధ్య ఉద్రిక్తతలను తగ్గించేందుకు రెండు దేశాల సైనిక కార్యకలాపాల డైరెక్టర్ జనరల్ (డీజీఎంవో)ల చర్చలు ముగిశాయి. హాట్లైన్ ద్వారా చర్చలు జరిగాయి. ఈ చర్చల్లో ఇండియా డీజీఎంవో లెఫ్టినెంట్ జనరల్ రాజీవ్ ఘాయ్, పాకిస్థాన్ డీజీఎంవో మేజర్ జనరల్ కాశిఫ్ చౌదరి పాల్గొన్నారు. డీజీఎంవోల సమావేశం వాస్తవానికి ఇవాళ మధ్యాహ్నం 12గంటలకు చర్చలు జరగాల్సి ఉండగా, సాయంత్రానికి వాయిదా పడ్డాయి. ఇరుదేశాల కాల్పుల విరమణ, ఉద్రిక్తతల తగ్గింపు, పీవోకే […]
Chandrababu Naidu, Revanth Reddy Reacts on Virat Kohli’s Test Retirement: టెస్ట్ క్రికెట్కు విరాట్ కోహ్లీ వీడ్కోలు ప్రకటించిన విషయం తెలిసిందే. కోహ్లీ రిటైర్మెంట్పై తెలుగు రాష్ట్రాల ముఖ్యముంత్రులు రేవంత్రెడ్డి, చంద్రబాబు స్పందించారు. విరాట్ నాయకత్వ లక్షణాలు లక్షల మందికి స్ఫూర్తిని ఇచ్చాయని వారు కొనియాడారు. మిగతా ఫార్మాట్లలో మరిన్ని విజయాలు సాధించాలని వారు ఆకాంక్షించారు. కోహ్లీ దేశానికే గర్వకారణం : సీఎం చంద్రబాబు టెస్ట్ క్రికెట్ నుంచి విరాట్ రిటైర్మెంట్తో భారత్ […]
PM Modi Address the Nation at 8 PM on Operation Sindoor: భారత్-పాకిస్థాన్ దేశాల మధ్య ఉద్రిక్తతలు, కాల్పుల విరమణ నేపథ్యంలో ప్రధాని మోదీ సోమవారం రాత్రి 8 గంటలకు జాతిని ఉద్దేశించి ప్రసంగించనున్నారు. జమ్మూకశ్మీర్లోని పహెల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా ఇండియా ‘ఆపరేషన్ సిందూర్’ను చేపట్టిన విషయం తెలిసిందే. ఆపరేషన్లో ఇండియా సైన్యం విజయం సాధించినట్లు రక్షణ శాఖ అధికారులు వెల్లడించారు. తీవ్ర సస్పెన్స్ క్రియేట్ చేసిన ఆపరేషన్ సిందూర్ తర్వాత ప్రధాని మోదీ […]
Earthquake in Pakistan during India Pakistan War: పాక్లో ఇవాళ మధ్యాహ్నం మరోసారి భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై 4.6గా నమోదైనట్లు నేషనల్ సెంటర్ ఫర్ సస్మోలజీ వెల్లడించింది. భూకంప తీవ్రత స్వల్పంగా ఉన్నప్పటికీ పలు ప్రాంతాల్లో భారీగా ప్రకంపనలు వచ్చినట్లు సమాచారం. భూకంప కేంద్రం తజికిస్థాన్లోని అష్కాషెమ్కు పశ్చిమాన ఆప్ఘనిస్థాన్ నుంచి 34 కిలోమీటర్ల దూరంలో ఉన్నట్లు ఎన్సీఎస్ తెలిపింది. ఈ నెల 10న భారత్-పాక్ మధ్య ఉద్రిక్తతలు కొనసాగాయి. అదే […]
Jasprit Bumrah Likely Drop from the test Captaincy: టెస్ట్ క్రికెట్కు రోహిత్ శర్మ ప్రకటించగా, ఈ రోజు విరాట్ కోహ్లీ ప్రకటించారు. నెక్ట్స్ కెప్టెన్ ఎవరనే దానిపై అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. టీమిండియా జూన్లో ఇంగ్లండ్లో ఐదు టెస్ట్ మ్యాచ్ల సిరీస్ ఆడనుంది. దీంతో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఇంతకుముందు వరకు నెక్ట్స్ సారథిగా బుమ్రా పేరు ఎక్కువగా వినిపించేది. గతంలో బుమ్రా మూడుసార్లు టెస్టుల్లో టీమిండియాకు కెప్టెన్గా వ్యవహరించాడు. ఇంగ్లండ్తో ఒకసారి, బోర్డర్ […]
Congress leader KC Venugopal: భారత్-పాకిస్థాన్ మధ్య కొనసాగిన కాల్పుల విరమణకు తెరపడిన విషయం తెలిసిందే. తమ మధ్య వర్తిత్వంతోనే విరమణ జరిగిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు. ఈ క్రమంలో కశ్మీర్ అంశంపై అగ్రరాజ్యం అమెరికా ప్రమేయం ఉందా అనే విషయాన్ని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేయాలని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ డిమాండ్ చేశారు. సోమవారం పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడారు. పార్లమెంటును అత్యవసరంగా సమావేశపర్చాలి.. మన దేశ విదేశీ […]
Former Prime Minister PV statue in Delhi: దివంగత మాజీ ప్రధానమంత్రి పీవీ నరసింహారావు విగ్రహాన్ని ఢిల్లీలో ఏర్పాటు చేయనున్నారు. విగ్రహ ఏర్పాటు ప్రతిపాదనకు ఢిల్లీ అర్బన్ ఆర్ట్ కమిషన్ కీలక ఆమోదం తెలిపింది. కేంద్రం నిర్ణయమే తరువాయిగా మారింది. తెలంగాణ భవన్లో విగ్రహం ఏర్పాటుకు న్యూఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ప్రతిపాదన చేసింది. ఢిల్లీలో ఇటీవల జరిగిన సమావేశంలో విగ్రహం ఏర్పాటుకు ఢిల్లీ అర్బన్ ఆర్ట్ కమిషన్ ఆమోదం తెలిపింది. ఎన్డీఎంసీ ప్రతిపాదన మేరకు ఢిల్లోని […]