Home /Author Guruvendhar Reddy
Hyderabad Police Plan to Arrest Former OSD Prabhakar rao and Shravan in Phone Tapping Case: ఫోన్ ట్యాంపింగ్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. అమెరికాలో ఉంటున్న ఇద్దరు ఫోన్ ట్యాపింగ్ నిందితులైన తెలంగాణ స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ మాజీ ఓఎస్డీ టి.ప్రభాకర్ రావు, అరువుల శ్రవణ్రావులను భారత్కు రప్పించేందుకు అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగానే నేరస్తుల అప్పగింత అస్త్రంను పోలీసులు ప్రయోగించనున్నారు. అమెరికాలో తలదాచుకున్న కరుడుగట్టిన నేరస్తులను అప్పగించే విషయంలో […]
Gun Fire in USA Hyderabad Student Died: అగ్ర రాజ్యం అమెరికాలో మళ్లీ కాల్పులు కలకలం చోటుచేసుకున్నాయి. హైదరాబాద్ యువకుడిపై ఓ దుండగుడు విచక్షణారహితంగా కాల్పులు చేశాడు. ఈ కాల్పుల్లో చైతన్యపురికి చెందిన రవితేజ అనే వ్యక్తి మృతి చెందాడు. అతడు మృతి చెందిన విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు బోరున విలపించారు. అయితే ఉన్నత చదువుల కోసం రవితేజ మూడేళ్ల క్రితం అమెరికా వెళ్లినట్లు అతని బంధువులు చెబుతున్నారు. అయితే 2022లో అమెరికా వెళ్లిన […]
Donald Trump intresting satements in Presidential Inauguration rally: మూడో ప్రపంచ యుద్ధం రాకుండా ఆపేస్తానని అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు. అమెరికా 47వ అధ్యక్షుడిగా ప్రమాణస్వీకారం చేయనున్న ట్రంప్ ‘మేము గెలిచాం’ అంటూ ప్రమాణస్వీకారోత్సవ వేళ ట్రంప్ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీకి ట్రంప్ స్నేహితులు, మద్దతుదారులు, నిజమైన అమెరికన్ దేశభక్తులు అధిక సంఖ్యలో హాజరైనందుకు సంతోషం వ్యక్తం చేశారు. మన దేశాన్ని మనం తిరిగి స్వాధీనం చేసుకోబోతున్నామని ట్రంప్ ఆసక్తికర […]
Women, Indian Men’s Team also clinch inaugural Kho Kho World Cup: ఢిల్లీలో జరుగుతున్న ఖోఖో ప్రపంచ కప్ తొలి ఎడిషన్లో మన దేశం అదిరిపోయే ప్రదర్శన చేసింది. గ్రామీణ క్రీడల్లో తమకు తిరుగులేదని నిరూపిస్తూ… ఈ మెగాటోర్నీలో భారత పురుషుల, మహిళల జట్లు ఫైనల్కు దూసుకెళ్లాయి. ఈ క్రమంలో జరిగిన పురుషుల సెమీస్లో భారత్ జట్టు 62-42తో దక్షిణాఫ్రికాపై విజయం సాధించింది. దీంతో ఫైనల్లో నేపాల్తో భారత్ తలపడనుంది. మరోవైపు, మన అమ్మాయిల […]
CapitaLand to develop ₹450-crore New IT Park in Hyderabad: సీఎం రేవంత్రెడ్డి సింగపూర్ పర్యటన విజయవంతంగా కొనసాగుతోంది. పెట్టుబడి దారులను ఆకర్షిస్తున్నారు. పెట్టుబడులు పెట్టేందుకు పారిశ్రామికవేత్తలు ముందుకొస్తున్నారు. కొన్ని పెట్టుబడుల ఒప్పందాలు కుదుర్చుకున్నారు. ఈ క్రమంలో మరో కీలక ఒప్పందం జరిగింది. హైదరాబాద్లో రూ.450 కోట్ల పెట్టుబడి పెట్టేందుకు ప్రపంచ అగ్రగామి సంస్థ క్యాపిటల్యాండ్ ముందుకొచ్చింది. ఒక మిలియన్ చదరపు అడుగుల విస్తీర్ణంలో ఐటీ పార్కు ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది. సింగపూర్లో సీఎం రేవంత్ […]
Netanyahu’s Big Warning To Hamas Hours Before Truce Begins Israel-Hamas Ceasefire: తమతో కుదుర్చుకున్న ఒప్పందాన్ని ఉల్లంఘిస్తే తాము మరోసారి యుద్ధ క్షేత్రంలో దిగాల్సి ఉంటుందంటూ ఇజ్రాయెల్ ప్రధాని బెంజిమెన్ నెతన్యాహూ హమాస్ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ఈ మేరకు ఆదివారం ఇజ్రాయెల్ ప్రధాని కార్యాలయం ఎక్స్ ఖాతా నుంచి ఒక ప్రకటన వెలువడింది. దీంతో ఈ శాంతి ఒప్పందం అమలు మీద అంతర్జాతీయంగా అనుమానాలు ముసురుకుంటున్నాయి. 15 నెలల తర్వాత.. 2023 అక్టోబర్ 7న […]
PM Narendra Modi Says Maha Kumbh Mela Is A Symbol Of Unity In Diversity: ఉత్తరప్రదేశ్ ప్రయాగ్రాజ్లో జరుగుతున్న మహాకుంభ మేళా భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీక అని ప్రధాని మోదీ పేర్కొన్నారు. అన్నిప్రాంతాలు, వర్గాల ప్రజలను ఈ ఆధ్యాత్మిక వేడుక.. ఒక్కతాటిపైకి తీసుకువచ్చిందన్నారు. పలు దేశాల వారు సైతం ప్రయాగ్రాజ్లో పవిత్ర స్నానాలు ఆచరిస్తున్నారని తెలిపారు. ఆదివారం నాటి 118వ ఎపిసోడ్ మన్ కీ బాత్ కార్యక్రమంలో ప్రధాని పలు కీలక అంశాలపై […]
Cancer Health Campaign in Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్ను కేన్సర్ విముక్త రాష్ట్రంగా మార్చేందుకు కూటమి సర్కారు తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాలనిస్తున్నాయి. రాష్ట్రంలో ఏటా 40 వేల మంది ఈ మహమ్మారి బారిన పడి మరణిస్తున్న నేపథ్యంలో రాష్ట్రంలో అందిరికీ కేన్సర్ పరీక్షలు నిర్వహించాలని సర్కారు గత ఏడాది నవంబరు 14న కేన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు ప్రారంభించింది. ఈ క్రమంలో ప్రతి వందమందిలో ఒకరు కేన్సర్ బారిన పడుతున్నట్లు ప్రభుత్వం ఒక ప్రకటనలో విడుదల చేసింది. ఇవీ […]
India Squad Announced for ICC Champions Trophy 2025: ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీకి భారత జట్టును బీసీసీఐ ప్రకటించింది. టీమిండియా కెప్టెన్గా రోహిత్ శర్మ ఎన్నికవ్వగా.. వైస్ కెప్టెన్గా శుభ్మన్ గిల్ ఎన్నికయ్యాడు. ఈ మేరకు 15 మందితో కూడిన జట్టును బీసీసీఐ ప్రకటించింది. కాగా, ఫిబ్రవరి 19 నుంచి మార్చి 9 వరకు ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ జరగనుంది. ఇందులో మార్పులు చేసుకునేందుకు ఫిబ్రవరి 13 వరకు అవకాశం కల్పించారు. ఇక, చాంపియన్స్ ట్రోఫీలో […]
CM Chandrababu Visit Mydukur ysr dist: రాజకీయాలకు కొత్త నిర్వచనం తీసుకొచ్చిన ఘనత ఎన్టీఆర్దేనని సీఎం చంద్రబాబు వెల్లడించారు. వైఎస్సార్ జిల్లా మైదుకూరులో ఎన్టీఆర్ వర్ధంతి సభ నిర్వహించారు. ఈ మేరకు ఆయన విగ్రహానికి నివాళులర్పించారు. ఇందులో భాగంగా స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివాస్ కార్యక్రమానికి సీఎం చంద్రబాబు హాజరయ్యారు. అనంతరం పారిశుద్ధ్య కార్మికులతో సీఎం చంద్రబాబు ముఖాముఖి నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడారు. తెలుగు ప్రజల గుండెల్లో ఉండే ఏకైక వ్యక్తి ఎన్టీఆర్ అన్నారు. […]