Home /Author Mallikanti Veerabhadram
Crucial Desicions Takes In Cabinet Meeting: ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన నేడు కేంద్ర కేబినెట్ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా మంత్రివర్గం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ముందుగా ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా కేబినెట్ లో తీర్మానం చేశారు. ఎమర్జెన్సీ విధించి 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా మంత్రులు 2 నిమిషాలు మౌనం పాటించారు. ఎమర్జెన్సీ టైంలో ప్రజాస్వామ్యాన్ని కాంగ్రెస్ ఖూనీ చేసిందని ప్రధాని మోదీ అన్నారు. ఎమర్జెన్సీ గురించి ప్రస్తుత తరానికి అవగాహన కల్పించాలని […]
Youngsters Arrested Due To Inappropriate Posts In Social Media: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పై అనుచిత పోస్టులు చేసిన ఏపీ, తెలంగాణకు చెందిన ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. విశాఖ వేదికగా జరిగిన యోగా దినోత్సవం సందర్భంగా డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పై సోషల్ మీడియాలో అనుచిత పోస్టులు పెట్టిన పలువురిపై జనసేన నేతలు, కార్యకర్తలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై కాకినాడ జిల్లా పిఠాపురం పోలీసులు కేసు నమోదు […]
TPCC Chief Comments On Congress: టీపీసీసీ చీఫ్, ఎమ్మెల్సీ మహేశ్ కుమార్ గౌడ్ కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో సామాజిక న్యాయం కాంగ్రెస్ తోనే సాధ్యమని అన్నారు. అందుకు నిదర్శనమే తాజాగా నిర్వహించిన మంత్రివర్గ విస్తరణ అని తెలిపారు. గాంధీభవన్ లో మాట్లాడుతూ.. రెడ్డి సామాజిక వర్గానికి మరిన్ని పదవులు ఇవ్వాలని డిమాండ్ ఉందన్నారు. వారికి న్యాయం చేసే దిశగా ఏఐసీసీ ఆలోచనలు చేస్తోందని పేర్కొన్నారు. కేబినెట్ లో ఇంకా మూడు పదవులు ఖాళీగా ఉన్నాయని […]
Kavitha Comments On Congress: కాంగ్రెస్ పై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత విమర్శలు చేశారు. కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ నేడు పోస్ట్ కార్డ్ రాశారు. దాన్ని పోస్ట్ చేసేందుకు అబిడ్స్ పోస్ట్ ఆఫీసుకు వచ్చారు. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో ఆరు గ్యారంటీలు, కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలపై అసెంబ్లీలో చర్చకు రెడీ అన్నారు. కలలో కూడా కేసీఆర్ తెలంగాణ నష్టం చేయరని, కేసీఆర్ దమ్ము ఎంటో కాంగ్రెస్ నేతలకు బాగా తెలుసునన్నారు. […]
Kishan Reddy Meets Minister Ashwini Vaishnaw: కేంద్రమంత్రి కిషన్ రెడ్డి నేడు రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ ను కలిశారు. ఈ సందర్భంగా తెలంగాణలోని రైల్వే ప్రాజెక్ట్ పనులు, పురోగతిపై చర్చలు జరిపారు. రైల్వే పనులపై మంత్రి అశ్వినీ వైష్ణవ్ మంత్రి కిషన్ రెడ్డికి వివరించారు. త్వరలోనే తెలంగాణ అంతటా మెమూ రైళ్లు అందుబాటులోకి రానున్నాయని తెలిపారు. సెమీఅర్బన్, గ్రామీణ ప్రాంతాలను కలుపుతూ మెమూ రైళ్లను నడిపించనున్నామని వివరించారు. అలాగే వచ్చే ఏడాది 2026 మే […]
Axiom 4 Mission:భారతీయులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన భారత వ్యోమగామి శుభాంశు శుక్లా రోదసి యాత్ర విజయవంతంగా ప్రారంభమైంది. ఆక్సియం- 4 మిషన్ లో భాగంగా శుభాంశు శుక్లాతో పాటు మరో ముగ్గురు వ్యోమగాములు ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ కు వెళ్లారు. ఫాల్కన్- 9 రాకెట్ ద్వారా ఫ్లోరిడాలోని నాసాకు చెందిన కెన్నెడీ స్పేస్ సెంటర్ నుంచి నింగిలోకి దూసుకెళ్లారు. భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 12.01 గంటలకు ప్రయోగం మొదలైంది. 28 గంటల ప్రయాణం అనంతరం […]
Heroine Meena May join In BJP: స్టార్ హీరోయిన్ ఢిల్లీలో పలువురు ప్రభుత్వ పెద్దలను కలిశారు. ఈ మేరకు ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్ ఖడ్ ను మీనా నిన్న కలిశారు. ఇందుకు సంబంధించిన ఫోటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. “మిమ్మల్ని కలవడం గౌరవంగా ఉంది. మీ నుంచి చాలా నేర్చుకున్నాను. నా భవిష్యత్తు నమ్మకంగా నడిపించడంలో నాకు సహాయపడుతుందని భావిస్తున్నా. మీ సమయానికి ధన్యవాదాలు” అంటూ రాసుకొచ్చారు. ప్రస్తుతం ఈ ఫోటోలు తెగ […]
PM Modi Comments On Emergency: దేశ చరిత్రలో చీకటి అధ్యాయంగా ఎమర్జెన్సీ విధించి నేటితో 50 ఏళ్లు పూర్తయ్యాయి. దీంతో బీజేపీ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా సంవిధాన్ హత్యా దివస్ అభియాన్ నిర్వహిస్తోంది. కాగా దేశంలో ఎమర్జెన్సీ పరిస్థితులపై ప్రధాని నరేంద్ర మోదీ ఎక్స్ వేదికగా స్పందించారు. దేశ చరిత్రలో ఎమర్జెన్సీ ఓ చీకటి అధ్యాయం అని అభివర్ణించారు. అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ఎమర్జెన్సీ విధించి ప్రజాస్వామ్యాన్ని అరెస్ట్ చేసిందని చెప్పుకొచ్చారు. అత్యవసర పరిస్థితిని ఏ భారతీయుడు […]
High Court On Local Body Elections: స్థానిక సంస్థల ఎన్నికలపై హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. సెప్టెంబర్ 30 లోపు ఎన్నికలు నిర్వహించాలని సూచించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం 30 రోజుల గడువు కోరగా, రాష్ట్ర ఎన్నికల సంఘం 60 రోజుల గడువు కోరింది. దీంతో 30 రోజుల్లో వార్డు విభజన చేయాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. తాజాగా జారీ చేసిన కోర్టు ఆదేశాలతో స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు, వార్డు డివిజన్ […]
Axiom 4 Mission Launches Today: భారత వ్యోమగామి శుభాంశు శుక్లా అంతరిక్ష యాత్రకు అంతా సిద్ధమైంది. యాక్సియం 4 మిషన్ లో భాగంగా ఇవాళ మధ్యాహ్నం 12.01 గంటలకు ఫాల్కన్- 9 రాకెట్ ద్వారా నింగిలోకి వెళ్లనున్నారు. ఆయనతోపాటు మరో ముగ్గురు వ్యోమగాములు అంతరిక్షంలోకి వెళ్లనున్నారు. ఫ్లోరిడాలోని నాసా కెన్నడీ స్పేస్ సెంటర్ లోని లాంచ్ కాంప్లెక్స్ నుంచి ప్రయోగాన్ని చేపట్టనున్నారు. అంతరిక్షయాత్రకు వెళ్తున్న రెండో భారతీయ వ్యోమగామిగా శుభాంశు శుక్లా పేరుగాంచారు. 1984 లో […]