Home /Author Jaya Kumar
నా జీవితంలో రాబోయే ఐదేళ్లు మీరు ఊహించని విధంగా పనులు చేసి.. ఈ రాష్ట్రాన్ని కాపాడి మళ్లీ ట్రాక్ పెట్టి .. పూర్వ వైభవాన్ని తెప్పించే బాధ్యత తీసుకుంటానని నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రి సమీపంలోని వేమగిరి వద్ద జరుగుతున్న మహానాడు ముగింపు సభలో టీడీపీ అధినేత చంద్రబాబు ప్రసంగించారు.
ప్రపంచానికి తెలుగు వారిని పరిచయం చేసింది ఎన్టీఆర్. రాముడు అయినా భీముడు అయినా ఎన్టీఆరే. ఢిల్లీకి తెలుగోడి పవర్ చూపించింది ఎన్టీఆర్. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు రాజకీయ ప్రాధాన్యం కల్పించింది ఎన్టీఆర్. మహిళలకు ఆస్తిలో సమాన హక్కు కల్పించింది ఎన్టీఆర్ అని నారా లోకేశ్ అన్నారు. రాజమండ్రి వేమగిరి వద్ద జరుగుతున్న
మహానటి సావిత్రి కళా పీఠం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న మహానటి సేవా పురస్కారాల గురించి అందరికీ తెలిసిందే. అయితే తాజాగా ఈ అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ మేరకు ఈ వేడుకల్లో సావిత్రి మేనల్లుడు బడే ప్రభాకర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ క్రమంలోనే ఇందులో భాగంగా పలు సేవ కార్యక్రమాలు చేసి
ఐపీఎల్ 2023 ముగింపునకు చేరువయ్యింది. చిట్ట చివరి ఫైనల్ మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ తో డిఫెండింగ్ ఛాంపియన్ గుజరాత్ టైటాన్స్ తలపడనుంది. మరికాసేపట్లో నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది. మరి ఈ మ్యాచ్ లో విజయం సాధించి కెప్టెన్ ధోనీ ఐపీఎల్ కి వీడ్కోలు పలుకుతారు అని రూమర్స్ బలంగా వినిపిస్తుండగా..
‘ది కేరళ స్టోరీ’.. ఇటీవల కాలంలో ఈ సినిమాపై వచ్చినన్ని వివాదాలు మరే సినిమాపై రాలేదని చెప్పాలి. కానీ అన్ని అవాంతరాలను మే 5న విడుదల అయిన ఈ సినిమాను బ్యాన్ చేయాలంటూ దేశ వ్యాప్తంగా వివాదాలు గట్టిగా వచ్చాయి. సుదీప్తో సేన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రానికి విపుల్ అమృత్ లాల్ షా నిర్మాతగా వ్యవహరించారు.
టాలీవుడ్ యంగ్ హీరోలలో ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండానే ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి.. తనకంటూ ఫ్యాన్ బేస్ క్రియేట్ చేసుకున్న వారిలో విశ్వక్ సేన్ కూడా ఒకరు. "ఈ నగరానికి ఏమైంది" సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న విశ్వక్ ఆ తర్వాత ఫలక్ నామా దాస్ మూవీతో ప్రేక్షకుల్లో మంచి మాస్ ఇమేజ్ సొంతం చేసుకున్నాడు.
విశ్వ విఖ్యాత నట సార్వభౌమ స్వర్గీయ ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. తెలుగు రాష్ట్రాలతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఎన్టీఆర్ ఫ్యామిలీ, తెలుగుదేశం నాయకులు, ఎన్టీఆర్ అభిమానులు, తెలుగువారు ఎన్టీఆర్ శత జయంతి వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. కాగా.. విజయవాడలో ఎన్టీఆర్ విజ్ఞాన్ ట్రస్ట్, దేవినేని చారిటబుల్
ఉప్పెన సినిమాతో సూపర్ హిట్ అందుకున్న కృతి శెట్టి ఒక్క సినిమాతోనే ఓవర్ నైట్ స్టార్ అయిపొయింది. ఆ తర్వాత వరుస ఆఫర్లతో దూసుకుపోయిన ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు కొంచెం స్లో అయ్యింది అని చెప్పాలి. దీంతో ఇప్పుడు ఈ యంగ్ బ్యూటీ కూడా గ్లామర్ షోకి సిద్దమవుతోంది. మరోవైపు ఈ భామ నాగ చైతన్య సరసన కస్టడీ అనే సినిమాలో నటించింది.
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్, యూవీ క్రియేషన్స్ విక్రమ్ రెడ్డి కలిసి ప్రారంభించిన కొత్త ప్రొడక్షన్ హౌజ్.. ‘వీ మెగా పిక్చర్స్'. ముందుగా అనుకున్న విధంగానే ఈ నిర్మాణ సంస్థ నుంచి పాన్ ఇండియా సినిమాను అనౌన్స్ చేశారు. అయితే అంతా భావించినట్టు అక్కినేని అఖిల్ తో కాకుండా తమ ఫస్ట్ మూవీని యంగ్ హీరో నిఖిల్ తో చేయనున్నట్లు ప్రకటించారు.
సూపర్ స్టార్ మహేష్ , స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ కాంబినేషన్లో ఓ సినిమా రూపొందనున్న విషయం తెలిసిందే. `ఎస్ఎస్ఎంబీ28` అనే వర్కింగ్ టైటిల్ తో.. రూపొందుతున్న ఈ సినిమాకి త్రివిక్రమ్ దర్శకత్వం వహిస్తున్నారు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్పై రాధాకృష్ణ అలియాస్ చినబాబు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.