Home /Author Jaya Kumar
జ్యోతిష్యం ప్రకారం నేడు ఈ రాశుల లోని వారికి బంధువర్గంలో పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉందని తెలుస్తుంది. అలాగే జూన్ 2 వ తేదీన రాశి ఫలాలు (Daily Horoscope) ఎలా ఉన్నాయో ప్రత్యేకంగా మీకోసం..
హిందూ మతంలో పంచాంగానికి చాలా ప్రాధాన్యత ఉంది. పంచాంగాన్ని లెక్కించేందుకు ఎన్నో పద్ధతులు ఉన్నా కూడా, నేటికీ సూర్యమానం, చాంద్రమానం విధానాలనే అనుసరిస్తున్నారు. చంద్రుడు వివిధ నక్షత్రాల్లో ప్రవేశించే స్థానాన్ని బట్టి చాంద్రమానం అంటారు. అయితే మన తెలుగు వారు మాత్రం ఎక్కువగా చంద్రమానాన్నే అనుసరిస్తూ ఉంటారు.
తెలుగు రాష్ట్రాల ప్రజలకు కేంద్రం గుడ్న్యూస్ చెప్పింది. రెండు రాష్ట్రాల అనుసంధానతను మరింత బలోపేతం చేసేందుకు రెండు కొత్త సూపర్ ఫాస్ట్ రైల్వే లైన్లకు అవసరమైన సర్వేకు రైల్వే బోర్డు ఆమోదం తెలిపింది. ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం - విజయవాడ - తెలంగాణలోని శంషాబాద్ మధ్యలో మొదటిది, విశాఖపట్నం - విజయవాడ - కర్నూలు మార్గంలో రెండో రైల్వే లైన్
తెలుగుదేశం పార్టీలో అంతర్యుద్ధం మొదలైంది. సత్తెనపల్లి నియోజకవర్గానికి టీడీపీ ఇంచార్జ్ గా కన్నా లక్ష్మీనారాయణని నియమించిన విషయం తెలిసిందే. ఈ మేరకు ఆయనకు ఇంచార్జ్ గా బాధ్యతలు ఇవ్వడంపై టీడీపీ నేత కోడెల శివప్రసాద్ కుమారుడు కోడెల శివరాం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. పదవుల కోసం కన్నా మూడు పార్టీలు మారారు
భారతదేశంలోని ప్రముఖ టెలికమ్యూనికేషన్స్ సర్వీస్ ప్రొవైడర్లలో ఒకటైన భారతీ ఎయిర్టెల్, గత ఏడాదితో పోలిస్తే హైదరాబాద్ నుంచి విదేశాలకు వెళ్లే వినియోగదారుల ప్యాక్ల సబ్స్క్రిప్షన్లో 102% వృద్ధిని సాధించింది. చివరి క్షణంలో రద్దీని తప్పిస్తూ, సేవలను విస్తరించేందుకు హైదరాబాద్లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం
విజయవాడలో రాజకీయాలు ఎండ దెబ్బ కంటే మరింత వేడిగా మారుతున్నాయి. ముఖ్యంగా ఎంపీ కేశినేని విషయం బెజవాడలో హాట్ టాపిక్ గా మారుతుంది. కాగా ఇటీవల కాలంలో టీడీపీపై గుర్రుగా ఉన్న విజయవాడ ఎంపీ కేశినేని నాని టికెట్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. వచ్చే ఎన్నికల్లో విజయవాడ ఎంపీ టికెట్
వైసీపీ సర్కారుకి మాజీ మంత్రి హరిరామ జోగయ్య షాక్ ఇవ్వనున్నారు. వైసీపీ సర్కారు 2019 ఎన్నికల్లో ఇచ్చిన మేనిఫెస్టోలోని హామీలను ఎంతవరకు నెరవేర్చారని వివరాలు సేకరణ. 55 అభియోగాలతో ఛార్జిషీట్ రూపొందించేందుకు రెడీ అవుతున్న వైనం. ఛార్జిషీట్ ని ఓ ప్రముఖ వ్యక్తి విడుదల చేస్తారని తాజాగా ప్రకటించిన జోగయ్య.
టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ సిద్దార్థ వరుస సినిమాలతో జెట్ స్పీడ్ లో దూసుకుపోతున్నాడు. కార్తికేయ 2 చిత్రం చిన్న సినిమాగా విడుదలై.. పాన్ ఇండియా రేంజ్ లో ప్రేక్షకులను ఫిదా చేసింది. అయితే ఇప్పుడు అదే ఫామ్ ను కొనసాగిస్తూ వరుస సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఇటీవలే 18 పేజీస్ సినిమాతో లవర్ బాయ్ గా వచ్చిన
మెగాస్టార్ చిరంజీవి.. నటిస్తున్న తాజా చిత్రం ‘భోళా శంకర్’ కోసం మెగా ఫ్యాన్స్తో ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా చూస్తున్నారు. ఈ సినిమాను దర్శకుడు మెహర్ రమేష్ అత్యంత ప్రెస్టీజియస్గా తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమాపై అంచనాలు ఓ రేంజ్లో క్రియేట్ అయ్యాయి. ఇక ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్స్ ఇస్తూ ప్రేక్షకులను
దర్శకుడు శ్రీకాంత్.. నాచురల్ స్టార్ నానితో "దసరా" సినిమా తెరకెక్కించి మొదటి సినిమా తోనే 100 కోట్లు కలెక్షన్స్ అందుకున్నాడు. కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో కన్నడ నటుడు దీక్షిత్ శెట్టి, సముద్రఖని, సాయి కుమార్, జరీనా వహాబ్, షైన్ టామ్ చాకో కీలకపాత్రలలో నటించారు. ఈ చిత్రాన్ని శ్రీలక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్ పై