Home /Author Jaya Kumar
బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు మారుతూ ఉండడం మనం సాధారణంగా గమనిస్తూ ఉంటాం. అయితే గత కొద్ది రోజులుగా పసిడి ధరలు తగ్గుతూ ఉండగా.. అనుకోని రీతిలో నిన్న ఒక్కసారిగా 400 పెరిగి అందరికీ షాక్ ఇచ్చాయి. ఇక ఇదే క్రమంలో నేడు మాత్రం పసిడి కొనుగోలు చేయాలని అనుకునే వారికి కొంత ఊరట లభించింది.
జ్యోతిష్యం ప్రకారం నేడు ఈ రాశుల లోని వారు తీసుకునే కొత్త నిర్ణయాలు ఆశించిన స్థాయిలో మంచి ఫలితాలను ఇస్తాయని తెలుస్తుంది. అలాగే జూన్ 18 వ తేదీన రాశి ఫలాలు (Daily Horoscope) ఎలా ఉన్నాయో ప్రత్యేకంగా మీకోసం..
హిందూ మతంలో పంచాంగానికి చాలా ప్రాధాన్యత ఉంది. పంచాంగాన్ని లెక్కించేందుకు ఎన్నో పద్ధతులు ఉన్నా కూడా, నేటికీ సూర్యమానం, చాంద్రమానం విధానాలనే అనుసరిస్తున్నారు. చంద్రుడు వివిధ నక్షత్రాల్లో ప్రవేశించే స్థానాన్ని బట్టి చాంద్రమానం అంటారు. అయితే మన తెలుగు వారు మాత్రం ఎక్కువగా చంద్రమానాన్నే అనుసరిస్తూ ఉంటారు.
తెలుగు సినీ పరిశ్రమలో మోస్ట్ లవబుల్ కపుల్స్ లో రామ్ చరణ్, ఉపాసన కూడా ఒకరు. ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ జంట.. ఎంతో అన్యోన్యంగా ఉంటూ ఒకరిపై మరొకరికి ఉన్న ప్రేమను పలు సందర్భాలలో వ్యక్తపరుస్తూనే ఉన్నారు. ఇక యితేవాల చాలా కాలం తర్వాత ఉపాసన గర్భవతి అయినట్లు అధికారికంగా ప్రకటించారు.
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్.. బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ కాంబోలో వచ్చిన చిత్రం “ఆదిపురుష్”. రామాయణం ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాలో ప్రభాస్ రాముడిగా చేస్తున్నారు. కాగా బాలీవుడ్ భామ కృతి సనన్ సీతగా.. ప్రముఖ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ రావణుడి పాత్రలో నటించారు. సుమారు 500 కోట్ల భారీ బడ్జెట్తో ఈ మూవీని టీ-సిరీస్,
తమిళ స్టార్ హీరో ఇళయ దళపతి ”విజయ్” కి సౌత్ ఇండియాలో మంచి క్రేజ్ ఉంది. తమిళనాడుతో పాటు ఇరు తెలుగు రాష్ట్రాల్లోనూ విజయ్ కి ఫుల్ గా అభిమానులు ఉన్నారు. స్నేహితుడు, తుపాకి, అదిరింది, విజిల్, బీస్ట్, వారసుడు వంటి చిత్రాలతో తెలుగు ఆడియన్స్ కి కూడా విజయ్ మరింత చేరువయ్యాడు అని చెప్పాలి.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నిర్వహిస్తున్న వారాహి యాత్ర విజయవంతంగా కొనసాగుతుంది. ఈ యాత్ర విజయవంతంగా నేడు నాలుగో రోజు జరుగుతుంది. ఈ మేరకు ముందుగా ప్రకటించిన ప్రకారం.. కాకినాడ అర్బన్ నియోజకవర్గంలో ప్రజలతో జనవాణి కార్యక్రమం నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా ప్రజల తమ సమస్యలను
ఆంధ్రప్రదేశ్ వాసులకు వాతావరణ శాఖ చల్లని కబురు చెప్పింది. బయటకు రావలంటేనే భయపడేలా చేస్తున్న ఈ ఎండలకు మరో రెండు రోజుల్లో గుడ్ బై చెప్పనున్నట్లు ప్రకటించింది. మరో మూడు రోజుల్లో రాష్ట్రంలో రుతుపవనాలు విస్తరించడానికి అనుకూల పరిస్థితులు ఉన్నాయన్నారు. ఈ నెల 19 నుంచి చిత్తూరు, తిరుపతి
బాపట్ల జిల్లాలో పదో తరగతి విద్యార్ధిని పెట్రోల్ పోసి హత్య చేసిన ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారిన విషయం తెలిసిందే. కాగా హత్య జరిగిన 24 గంటల్లోనే కేసును చేధించి పోలీసులు షాక్ అయ్యే కొన్ని విషయాలను వెల్లడించారు. ఈ ఘటన గురించి పూర్తి వివరాలు మీకోసం.. జిల్లాలోని చెరుకుపల్లి మండలం ఆళ్లవారిపాలెం
వైసీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి పేర్ని నానికి జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ తనదైన శైలిలో ఇచ్చిపడేశారు. పిఠాపురంలో జరిగిన వారాహి విజయ యాత్రలో ఆయన ప్రసంగిస్తూ.. అన్నవరం సత్యనారాయణ స్వామి ఆలయానికి వెళ్ళినప్పుడు తన రెండు చెప్పులు బయట వదిలి వెళ్తే ఎవరో కొట్టేశారని అన్నారు. అందుకే వైట్ అండ్ వైట్ లాల్చికి