Nirmala Sitharaman: ‘మధ్యతరగతి నుంచే వచ్చాను.. వారి కష్టాలు నాకు తెలుసు’.. బడ్జెట్ కు ముందు నిర్మలా సీతారామన్ కామెంట్స్

  • Video
  • PHOTOS
  • Web stories
  • live tv
  • Educatio & Career
Nirmala Sitharaman: ‘మధ్యతరగతి నుంచే వచ్చాను.. వారి కష్టాలు నాకు తెలుసు’.. బడ్జెట్ కు ముందు నిర్మలా సీతారామన్ కామెంట్స్ live tv
Trending News
  • Home
  • తాజా వార్తలు
  • ప్రాంతీయం
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • సినిమా
  • క్రీడలు
  • సైన్స్ & టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్ & కెరీర్
  • ఆటోమొబైల్
  • మరిన్ని
    • వీడియోలు
    • ప్రైమ్9స్పెషల్
    • ట్రెండింగ్ న్యూస్
    • లైఫ్ స్టైల్
    • వైరల్ వీడియొలు
follow us:
  • Facebook
  • Youtube
  • Home
  • తాజా వార్తలు
  • ప్రాంతీయం
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • సినిమా
  • క్రీడలు
  • సైన్స్ & టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్ & కెరీర్
  • ఆటోమొబైల్
  • మరిన్ని
    • వీడియోలు
    • ప్రైమ్9స్పెషల్
    • ట్రెండింగ్ న్యూస్
    • లైఫ్ స్టైల్
    • వైరల్ వీడియొలు
  • Facebook
  • Youtube
    • Home /Author Chaitanya Gangineni

Chaitanya Gangineni

Author- Prime9
Nirmala Sitharaman: ‘మధ్యతరగతి నుంచే వచ్చాను.. వారి కష్టాలు నాకు తెలుసు’.. బడ్జెట్ కు ముందు నిర్మలా సీతారామన్ కామెంట్స్

Nirmala Sitharaman: ‘మధ్యతరగతి నుంచే వచ్చాను.. వారి కష్టాలు నాకు తెలుసు’.. బడ్జెట్ కు ముందు నిర్మలా సీతారామన్ కామెంట్స్

జాతీయం | January 17, 2023

Nirmala Sitharaman: కేంద్ర వార్షిక బడ్జెట్ (2023-2024) సమావేశాలు ఈ నెల 31 నుంచి ప్రారంభం కానున్నాయి. ఫిబ్రవరి 1 న ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ యూనియన్ బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్నారు. ఈ క్రమంలో నిర్మలా సీతరామన్ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఆర్ఎస్ఎస్ కు చెందిన ‘పాంచజన్య’మ్యాగజైన్ నిర్వహించిన కార్యక్రంలో ఆమె పాల్గొన్నారు. ‘నరేంద్ర మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మధ్య తరగతి పై కొత్తగా ఎలాంటి పన్నులు వేయలేదు. నేను మధ్యతరగతి నుంచే వచ్చాను.. […]

Mahindra XUV400: మార్కెట్లోకి మహీంద్రా ఎలక్ట్రిక్ ఎస్ యూవీ.. తొలి 5వేల మందికే ఆ ధర

Mahindra XUV400: మార్కెట్లోకి మహీంద్రా ఎలక్ట్రిక్ ఎస్ యూవీ.. తొలి 5వేల మందికే ఆ ధర

ఆటోమొబైల్ | January 17, 2023

Mahindra XUV400: దిగ్గజ కార్ల కంపెనీ మహీంద్రా అండ్ మహీంద్రాకు చెందిన సరికొత్త ఎలక్ట్రిక్ కారు SUV XUV400 భారత మార్కెట్ లో ప్రవేశించింది. మహీంద్రా నుంచి వచ్చిన తొలి ఎలక్ట్రిక్ ఎస్ యూవీ ఇది. రెండు వేరియంట్లతో విడుదలైన ఈ కారు బుకింగ్స్ జనవరి 26 నుంచి ప్రారంభం కానున్నాయి. XUV400 ధర మహీంద్రా ఎక్స్ యూవీ 400 (Mahindra XUV400) రెండు వేరియంట్లలో లభించనుంది. ఇందులో ఎక్స్ యూవీ 400 ఈసీ మోడల్( 3.3 […]

Ranjithame Song: రంజితమే పాటకు ’కడుపులో బిడ్డ డ్యాన్స్..‘ వీడియోషేర్ చేసిన తమన్

Ranjithame Song: రంజితమే పాటకు ’కడుపులో బిడ్డ డ్యాన్స్..‘ వీడియోషేర్ చేసిన తమన్

టాలీవుడ్ | January 14, 2023

Ranjithame Song: వంశీ పైడిపల్లి దర్శకత్వంలో త‌మిళ స్టార్ హీరో విజ‌య్ న‌టించిన చిత్రం వార‌సుడు. హీరోయిన్ గా ర‌ష్మిక మంద‌న నటించిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 14న రిలీజ్ అయింది. తమన్ సంగీతం అందించిన ‘రంజితమే.. రంజితమే’సాంగ్ మూవీ రిలీజ్ ముందే యూట్యూబ్ ను షేక్ చేసింది. ఎక్కడ చూసినా ఈ సాంగ్ తో రీల్స్, స్నాప్ చాట్స్ కనిపిస్తాయి. తాజాగా ఈ సాంగ్ సంబంధించిన ఓ వీడియో వైరల్ గా మారింది. […]

Makara Jyothi Darshanam: శబరిమలలో మకరజ్యోతి దర్శనం.. అయ్యప్పనామంతో మార్మోగిన హరిహరక్షేత్రం

Makara Jyothi Darshanam: శబరిమలలో మకరజ్యోతి దర్శనం.. అయ్యప్పనామంతో మార్మోగిన హరిహరక్షేత్రం

జాతీయం | January 14, 2023

Makara Jyothi Darshanam: ‘స్వామియే శరణం అయ్యప్ప’అంటూ అయ్యప్ప నామస్మరణతో శబరిగిరులు మారుమోగిపోయాయి. అయ్యప్ప భక్తులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న మకర జ్యోతి దర్శనం ఇచ్చింది. మకర సంక్రాంతి సందర్భంగా జ్యోతి దర్శనం కోసం లక్షలాది మంది భక్తులు హరిహరక్షేత్రనాకి తరలివచ్చారు. పొన్నాంబలమేడు కొండపై మకరజ్యోతి దర్శనం కాగానే అయ్యప్ప స్వాములు పులకించిపోయారు. ప్రతి ఏటా శబరిమల అయ్యప్ప స్వామి ఆలయానికి ఈశాన్య దిశలో పర్యత శ్రేణుల నుంచి జ్యోతి(Makara Jyothi Darshanam) రూపంలో దర్శనమిస్తారని […]

Team India players: పద్మనాభస్వామి ఆశీస్సులు తీసుకున్న టీంఇండియా ప్లేయర్స్

Team India players: పద్మనాభస్వామి ఆశీస్సులు తీసుకున్న టీంఇండియా ప్లేయర్స్

క్రికెట్ | January 14, 2023

Team India players: తిరువనంతపురం వేదికగా శ్రీలంకతో భారత్ మూడ్ వన్డే ఆడనుంది. ఇప్పటికే సిరీస్ ను లాక్ చేసిన టీంఇండియా(Team India players) మూడే వన్డే కూడా గెలిచి వన్డే సిరీస్ క్లీన్ స్వీప్ పై కన్నేసింది. అయితే కనీసం మూడో వన్డే అయినా గెలిచి పరువు నిలుపుకోవాలని చూస్తోంది శ్రీలంక. ఆదివారం జరుగనున్న వన్డే కోసం ఇరు జట్టు ఇప్పటికే తిరువనంతపురం చేరుకుని ప్రాక్టీస్ మొదలు పెట్టాయి. పద్మనాభస్వామి ఆశీస్సుల కోసం ఈ క్రమంలో […]

Vande Bharat Express: సికింద్రాబాద్-వైజాగ్ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ హైస్పీడ్ రైలు టైమింగ్స్, టికెట్ ధరలు ఇవీ..

Vande Bharat Express: సికింద్రాబాద్-వైజాగ్ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ హైస్పీడ్ రైలు టైమింగ్స్, టికెట్ ధరలు ఇవీ..

ఆంధ్రప్రదేశ్ | January 14, 2023

Vande Bharat Express: సంక్రాంతి సందర్భంగా తెలుగు రాష్ట్రాల ప్రజలకు వందేభారత్ ఎక్స్ ప్రెస్ (Vande Bharat Express) అందుబాటులోకి రానుంది. ఈ నెల 15న వందే భారత్ ఎక్స్ ప్రెస్ పట్టాలెక్కనుంది. సికింద్రాబాద్ – వైజాగ్ మధ్య వారానికి ఆరు రోజులు ఈ రైలు సేవలు ఉంటాయి. ఆదివారం పూర్తిగా సెలవు. సంక్రాంతి రోజున ప్రధానమంత్రి మోదీ వర్చువల్ గా ఈ రైలును ప్రారంభిస్తారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో రైల్వే శాఖ మంత్రి అశ్వినీ […]

David Warner: అదే నా చివరి మ్యాచ్.. రిటైర్మెంట్ పై డేవిడ్ వార్నర్ హింట్

David Warner: అదే నా చివరి మ్యాచ్.. రిటైర్మెంట్ పై డేవిడ్ వార్నర్ హింట్

క్రికెట్ | January 14, 2023

David Warner: ఆస్ట్రేలియా ఓపెనర్ డేవిడ్ వార్నర్ తన రిటైర్మెంట్ పై కీలక వ్యాఖ్యలు చేశాడు. ఆస్ట్రేలియా, వెస్టిండీస్ ల మధ్య 2024 లో జరిగే టీ20 వరల్డ్ కప్ ఆఖరిది కావచ్చని తన రిటైర్మెంట్ పై హింట్ ఇచ్చాడు. స్కై సోర్ట్స్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో డేవిడ్ ఈ వ్యాఖ్యలు చేశాడు. వరల్డ్ కప్ అందించి.. గర్వంగా తప్పుకుంటా ‘అంతర్జాతీయ క్రికెట్ లో 2023 చివరి సంవత్సరం కావచ్చు.. కానీ 2024 లో జరిగే టీ20 […]

Tirumala Hundi Collection: గతేడాది రూ.1,450 కోట్లు సంపాదించిన తిరుమల వెంకన్న

Tirumala Hundi Collection: గతేడాది రూ.1,450 కోట్లు సంపాదించిన తిరుమల వెంకన్న

ఆంధ్రప్రదేశ్ | January 14, 2023

Tirumala Hundi Collection: వడ్డీ కాసుల వాడి హుండీ(Tirumala hundi) ఆదారం రికార్డు సృష్టిస్తోంది. గత ఏడాది తిరుమల వెంకన్న ఆదాయం రూ. 1,450 కోట్లు. కరోనా తర్వాత గత ఏడాదిలో శ్రీవారిని భారీ సంఖ్యలో భక్తులు దర్శంచుకున్నారు. తిరుమలలో 2022 ఏప్రిల్ వరకు కరోనా ఆంక్షలను ఉన్నా.. ఆ తర్వాత వాటిని రద్ధు చేసింది టీటీడీ. దీంతో 2022 మే నుంచి స్వామి వారి హుండీ ఆదాయం భారీగా పెరిగింది. గత ఏడాదిలో 2.37 కోట్ల […]

Sankranthi Sambaralu: గోదావరి జిల్లాల్లో సంక్రాంతి సంబరాలు.. ఓ రేంజ్ లో పెరిగిన హోటల్ ధరలు

Sankranthi Sambaralu: గోదావరి జిల్లాల్లో సంక్రాంతి సంబరాలు.. ఓ రేంజ్ లో పెరిగిన హోటల్ ధరలు

ఆంధ్రప్రదేశ్ | January 14, 2023

Sankranthi Sambaralu: మామూలుగా లాడ్జీలో ఒక రోజుకి రూ.1000 చార్జీ చేస్తారు. ఒక వేళ రద్దీ టైంలో 2 వేల నుంచి 3వేల వరకు తీసుకుంటారు. కానీ ప్రస్తుతం ఏపీలోని పశ్చిమగోదావరి జిల్లా భీమవరం లో మూడు రోజుల వసతి 25 వేలు పలుకుతోంది. ఓ మోస్తారు హోటల్ రూమ్ ల కోసం ఇప్పుడు పలుకుతున్న రేటు అది. ఇంకొంచెం లక్జరీ హోటల్స్ రెంట్ పరిస్థితి ఏంటో అర్థమవుతుంది. ప్రత్యేకంగా గోదావరి జిల్లాల్లో సంక్రాంతి సంబరాలు ఓ […]

Parliament sessions: జనవరి 31 నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు

Parliament sessions: జనవరి 31 నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు

జాతీయం | January 13, 2023

పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల షెడ్యూల్ ఖరారైంది. జనవరి 31 నుంచి ప్రారంభమై ఏప్రిల్ 6 వరకు పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు జరుగనున్నట్టు పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్‌ జోషి ట్విట్టర్లో వెల్లడించారు.

← 1 … 105 106 107 108 109 110 →

తాజా వార్తలు

మరిన్ని
  • Ind- Pak War: కాల్పుల విరమణ ఉల్లంఘన.. భారత్ పైకి పాక్ దాడులు

    May 10, 2025
  • Bhairavam: భైరవం నుంచి మూడో సింగిల్.. బ్రదర్ హుడ్ ప్రోమో చూసారా.. ?

    May 10, 2025
  • Miss World 2025 : హైదరాబాద్‌లో మిస్ వరల్డ్-2025 పోటీలు అట్టహాసంగా ప్రారంభం

    May 10, 2025
  • VC Sajjanar: మీ సేవలు భేష్.. జర్నలిస్టులకు సజ్జనార్ ప్రశంసలు

    May 10, 2025
  • King Cobra : కింగ్ కోబ్రా, తెల్ల తోక ముంగిస మ‌ధ్య భీకర యుద్ధం.. చివరకు గెలిచిందెవరో?

    May 10, 2025
  • Categories:
  • తాజా వార్తలు
  • బ్రేకింగ్ న్యూస్
  • ప్రాంతీయం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • తప్పక చదవాలి
  • సినిమా
  • సినిమా వార్తలు
  • పొలిటికల్ వార్తలు
  • Trending Tags:
  • సినిమా
  • టాలీవుడ్
  • బాలీవుడ్
  • సినిమా రివ్యూలు
  • సినిమా వార్తలు
  • హాలీవుడ్
  • Hot Stories:
  • నేటి బంగారం ధరలు
  • ప్రైమ్9స్పెషల్
  • ఫోటోలు
  • బిజినెస్
  • బ్రేకింగ్ న్యూస్
  • యాదాద్రి ఆదాయం

Download Apps

  • Download App from
  • Download App from

Subscribe for the latest news

225K
Followers
Followers
Subscribers
15.1k
Followers
  • About Us
  • Contact Us
  • Terms & Conditions
  • Privacy Policy
  • ©2025 All Rights Reserved | Powered by Veegam