Home /Author anantharao b
ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ ) మనీలాండరింగ్ నిరోధక చట్టం నిబంధనల ప్రకారం ఎంజిఎం మారన్ మరియు ఎంజిఎం ఆనంద్ మరియు వారి సంస్థ-సదరన్ అగ్రిఫ్యూరాన్ ఇండస్ట్రీస్ యొక్క రూ. 205.36 కోట్ల విలువైన ఆస్తులను తాత్కాలికంగా అటాచ్ చేసింది.
తీవ్ర అస్వస్థతకు గురైన ఓ తల్లి తన కూతురు తన ఎదుటే పెళ్లి చేసుకోవాలన్న ఆఖరి కోరిక నెరవేరింది.
12 మంది భార్యలతో 102 మంది పిల్లలు మరియు 568 మంది మనవళ్లను కలిగి ఉన్న ఉగాండా రైతు చివరకు సంతానాన్ని కనకూడదని నిర్ణయించుకున్నాడు.
ఆర్బీఐ ప్రవేశ పెట్టిన డిజిటల్ రూపీపై గాంధీ బొమ్మ లేకపోవడంపై ఆయన మునిమనవడు తుషార్ అరుణ్ గాంధీ వ్యంగ్యంగా స్పందించారు.
ఏపీలో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి (వైఎస్ఆర్ సీపీ) గత ఏడాదితో పోల్చితే దాదాపు 13 శాతానికి పైగా ఆదాయం తగ్గింది. ఆదాయం తగ్గింది.
ఆంధ్రప్రదేశ్లో కాపులకు రిజర్వేషన్లపై మాజీ ఎంపీ హరిరామ జోగయ్య కీలక డిమాండ్ చేశారు. అగ్రవర్ణాల్లో వెనకబడినవారికి కేంద్రం ఇచ్చిన 10 శాతం రిజర్వేషన్లలో 5 శాతం రిజర్వేషన్లు కాపులకు అమలు చేయాలని సీఎం జగన్ను హరిరామ జోగయ్య కోరారు
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తన భారత్ జోడో యాత్రలో పాల్గొనమంటూ దివంగత ప్రధాని పీవీ కుటుంబ సభ్యలును ఆహ్వానించారని పీవీ మనవడు ఎన్ వి సుభాష్ తెలిపారు.
అమెరికా శీతాకాలపు మంచు తుఫాన్ తో వణికిపోతోంది.దేశవ్యాప్తంగా కురుస్తున్న విపరీతమైన మంచు, ఎముకలు కొరికే చలితో కోట్లాది మంది అల్లాడిపోతున్నారు.
తెలంగాణ రాష్ట్రసమితి ( టిఆర్ఎస్ ) పేరు భారత రాష్ట్రసమితి ( బీఆర్ఎస్ ) గా మారిన సంగతి తెలిసిందే.
తిరుమల శ్రీవారి వైకుంఠ ద్వారా దర్శనం కోసం వెళ్లాలనుకునే భక్తులకు జనవరి 1 నుంచి సర్వదర్శనం టిక్కెట్లు జారీ చేస్తామని టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ తెలిపారు