Home /Author anantharao b
పశ్చిమ బెంగాల్లో ప్రధాన మంత్రి ఆవాస్ యోజన (పీఎంఏవై) పధకంలో దాదాపు 17 లక్షల మంది అనర్హులు ఉన్నట్లు రాష్ట్ర ప్రభుత్వం పరిశీలనలో వెల్లడయింది.
ఓయో కల్చరల్ ట్రావెల్ రిపోర్ట్ ప్రకారం, భారతదేశంలో అత్యధిక సంఖ్యలో భక్తులు సందర్శించే ఆలయాల జాబితాలో ఆంధ్రప్రదేశ్లోని తిరుమల రెండవ స్థానంలో నిలిచింది.
తెలంగాణలో ప్రసిద్ది చెందిన సింగరేణి గనులను టూరిస్ట్ స్పాట్స్ గా తీర్చిదిద్దేందుకు టిఎస్ ఆర్టిసీ ప్రయత్నం చేస్తోంది.
ఉత్తరప్రదేశ్లోని కొత్వాలి ఖలీలాబాద్ పోలీస్ స్టేషన్లో ఒక పోలీసు సబ్-ఇన్స్పెక్టర్ ఆకస్మిక తనిఖీలో రైఫిల్ను సరిగ్గా లోడ్ చేయడం మరియు కాల్చడంలో విఫలమయ్యాడు.
అది శ్రీకాకుళం జిల్లాలోని కనుగులవలస గ్రామం..ఆముదాలవలస మండలంలో ఉన్న ఈ గ్రామానికి ఓ ప్రత్యేకత ఉంది.
ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ నేతృత్వంలోని ఉత్తర్ప్రదేశ్ ప్రభుత్వానికి గట్టి ఎదురుదెబ్బ తగిలింది.
ప్రముఖ పుణ్యక్షేత్రం శబరిమల ఆలయానికి భారీగా ఆదాయం వస్తోంది. రెండేళ్ల కరోనా ఆంక్షల తర్వాత గుడిలోకి అయ్యప్ప భక్తులను పూర్తి స్థాయిలో అనుమతిస్తుండటంతో భారీగా తరలివస్తున్నారు.
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రలో భాగంగా ఢిల్ల్లీలో కేవలం టీషర్ట్ ధరించడం చూసి అందరూ ఆశ్చర్యపోయారు.
ఛత్తీస్గఢ్లోని కోర్బా జిల్లాలో 20 ఏళ్ల యువతి తనతో మాట్లాడేందుకు నిరాకరించినందుకు ఓ వ్యక్తి ఆమెను స్క్రూడ్రైవర్తో 51 సార్లు పొడిచి చంపాడు
18 ఏళ్లు పైబడిన వారికి బూస్టర్ డోస్గా ఉపయోగించే భారత్ బయోటెక్ నాసల్ కోవిడ్-19 వ్యాక్సిన్ iNCOVACC ధరను ప్రైవేట్ ఆసుపత్రులకు రూ. 800 మరియు ప్రభుత్వ ఆసుపత్రులకు రూ. 325 గా కేంద్రం మంగళవారం ఆమోదించింది.