Home /Author anantharao b
ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ (MCD) మేయర్ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) విజయం సాధించింది.మేయర్ ఎన్నికలకు పోలైన మొత్తం 266 ఓట్లలో ఆప్ అభ్యర్థి షెల్లీ ఒబెరాయ్ 150 ఓట్లు సాధించి ఢిల్లీ మేయర్గా ఎన్నికయ్యారు
కోహినూర్ వజ్రాన్ని బ్రిటన్ భారతదేశానికి తిరిగి ఇవ్వాలా వద్దా అని భారత సంతతి పాత్రికేయురాలు నరీందర్ కౌర్ మరియు GB న్యూస్ జర్నలిస్ట్ ఎమ్మా వెబ్ చర్చిస్తున్న వీడియో వైరల్గా మారింది. ఈ విషయంపై ఇద్దరు జర్నలిస్టులు గట్టిగా వాదనలు వినిపించారు.
ఎయిర్ ఇండియాకు చెందిన నెవార్క్ (యుఎస్)-ఢిల్లీ ఫ్లైట్ (AI106) మూడు వందల మంది ప్రయాణికులతో బుధవారం నాడు స్వీడన్లో అత్యవసరంగా ల్యాండింగ్ అయింది.ప్రాథమిక సమాచారం ప్రకారం, విమానంలో సాంకేతిక లోపం ఏర్పడింది.
కర్ణాటక కు చెందిన విద్యార్థినుల బృందం హిజాబ్ ధరించి పరీక్షలకు హాజరు కావడానికి అనుమతించాలని కోరుతూ తమ పిటిషన్పై అత్యవసర విచారణ కోసం బుధవారం సుప్రీంకోర్టును ఆశ్రయించింది
ఫీడ్బ్యాక్ యూనిట్ ( ఎఫ్బీయూ) స్నూపింగ్ కేసులో ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాను అవినీతి నిరోధక చట్టం కింద ప్రాసిక్యూట్ చేయడానికి కేంద్రహోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ తన అనుమతిని ఇచ్చింది.
భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా ఆటకు గుడ్ బై చెప్పింది.2023 ఆస్ట్రేలియన్ ఓపెన్ తర్వాత తాను రిటైర్మెంట్ తీసుకుంటానని సానియాప్రకటించిన విషయం తెలిసిందే.ఆమె మిక్స్డ్ డబుల్స్ ఫైనల్లో ఓడిపోయింది.
తూర్పు లడఖ్లో వాస్తవాధీన రేఖ వెంబడి చైనా దూకుడు పెంచింది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వంపై విరుచుకుపడుతున్న కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి విదేశాంగ మంత్రి జైశంకర్ ఘాటుగా సమాధానం ఇచ్చారు.
ఢిల్లీ ప్రభుత్వం బైక్ ట్యాక్సీలపై తక్షణమే నిషేధం ప్రకటించింది. ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ప్రభుత్వం జారీ చేసిన పబ్లిక్ నోటీసు ప్రకారం, ఈ నిర్ణయం ఓలా, ఉబర్ మరియు రాపిడో వంటి బైక్ అగ్రిగేటర్లను ప్రభావితం చేస్తుంది.
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కీవ్ పర్యటనకు సంబంధించి తాజా వివరాలు బయటకు వచ్చాయి. పెద్దగా అట్టహాసంలేకుండా బైడెన్ 10 గంటలు రైలులో ప్రయాణం చేసారు. ఈ సమయంలో వెంట మొబైల్ ఫోన్లు కూడా లేవు.
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మంగళవారం తన సుదీర్ఘ స్టేట్-ఆఫ్-ది-నేషన్ ప్రసంగంలో పశ్చిమ దేశాలకు వ్యతిరేకంగా విరుచుకుపడ్డారు. మేము ఈ సమస్యను శాంతియుతంగా పరిష్కరించడానికి సాధ్యమైన ప్రతిదాన్ని చేస్తున్నాము,