Home / టెక్నాలజీ
జియో యూజర్ల కోసం కొత్త ప్లాన్లను మన ముందుకు ఇస్తోంది.రకరకాల బెనిఫిట్స్తో డిఫరెంట్ ప్లాన్స్ను మన ముందుకు అందుబాటులో ఉంచింది.
ఇన్ఫినిక్స్ 43వై 1 స్మార్ట్ టీవీ, ఇన్ఫినిక్స్ ఇన్బుక్ x2 ల్యాప్టాప్ లు నిన్న లాంచ్ చేశారు. ఈ మేరకు అధికారికంగా ట్విట్టర్లో వెల్లడించారు. వీటికి సంభందించిన కొన్ని స్పెసిఫికేషన్లను రిలీజ్ చేసింది
5జీ సేవలను పలు మెట్రో నగరాల్లో జియో, ఎయిర్టెల్ వినియోగదారులకు అందిస్తున్నాయి. కాగా 4జీతో పోల్చితే 5జీ నెట్ స్పీడ్ పదింతలు ఉంటుందని నిపుణులు చెప్తున్నారు. ఈ క్రమంలో 5G డౌన్లోడ్ స్పీడ్ అసలు ఎంత ఉంటుందో తెలుసుకోవడానికి ఇంటర్నెట్ టెస్టింగ్ సంస్థ ఓక్లా ఓ టెస్ట్ చేసింది. ఈ టెస్టులో పలు ఆసక్తికరమైన విషయాలు బయటపడ్డాయి.
భారత మార్కెట్లో అక్టోబర్ 14వ తేదీన ఈ 4G ఫోన్ను విడుదల చేయనున్నట్టు రెడ్మీ అధికారికంగా వెల్లడించింది. కొన్ని కీలకమైన స్పెసిఫికేషన్లు కూడా రిలీజ్ చేసింది. మేడ్ ఇన్ ఇండియా, మేడ్ ఫర్ ఇండియా అంటూ రెడ్మీ A1+ స్మార్ట్ ఫోనును తీసుకొస్తోంది.
మార్కెట్లో స్మార్ట్ వాచ్ల హవా కొనసాగుతోంది. ఇప్పుడు అందుబాటులోకి వస్తున్న ఈ స్మార్ట్ వాచ్లతో శరీరంలో జరిగే అనూహ్య మార్పులను సులువుగా గుర్తించవచ్చు. ఇలాంటి వాటికే వినియోగదారులు ఎక్కువ మొగ్గు చూపుతున్నారు. ఈ తరహాలోనే ఓ మహిళ గర్భం దాల్చిన విషయాన్ని కూడా ముందుగానే యాపిల్ వాచ్ గుర్తించింది. మరి దాని విశేషాలేంటో తెలుసుకుందాం
ఈ మధ్యకాలంలో వాట్సాప్ తెలియని వారుండరనడంలో అతిశయోక్తి లేదు. ప్రతీ ఒక్క స్మార్ట్ఫోన్లో కచ్చితంగా వాట్సాప్ ఉంటుంది. వాట్సాప్ అంతలా జీవితంలో భాగమైపోయింది. ఇలాంటి వాట్సాప్ మరో కొత్త అప్డేట్ ను ప్రజల ముందుకు తీసుకొచ్చింది.
Moto E32 Smart Phone : మోటో విడుదల చేసిన స్మార్ట్ ఫోన్ వివరాలు ఇవే !
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) దేశ పౌరులకు తీపి కబురు అందించింది. బ్యాంకు ఖాతాతో పనిలేకుండా నగదు లావాదేవీలను చేపట్టే డిజిటల్ రూపాయిని (ఇ-రూపీ)ని ప్రయోగాత్మకంగా అందుబాటులోకి తెస్తున్నట్లు ఆర్బీఐ ప్రకటించింది
భారత్ టెలికం మార్కెట్లో తక్కువ సమయంలోనూ ఎక్కువ మంది ఆదరణపొందిన జియో ఇప్పుడు 5జీలోనూ దూకుడు చూపిస్తోంది. ప్రస్తుతం జియో దేశంలోని నాలుగు సిటీల్లో ట్రయల్స్ కోసం 5జీ బీటా నెట్వర్క్ను అందుబాటులోకి తీసుకొచ్చింది. అంతేకాకుండా 5జీ వినియోగదారులకు వెల్కమ్ ఆఫర్ను కూడా తీసుకొచ్చింది. వారికి అన్నీ ఉచితమంటూ ప్రకటించింది.
దివాళీ విత్ MI సేల్ కొనసాగుతోంది.ఈ సేల్లో స్మార్ట్ఫోన్ల పై ప్రత్యేక ఆఫర్స్ ప్రకటించింది ఎంఐ.ఈ స్మార్ట్ఫోన్ కొంటే రూ.4,999 విలువైన స్మార్ట్ వాచ్ ఫ్రీగా పొందే అవకాశాన్ని కల్పిస్తుంది. రెడ్మీ నోట్ 11 SE మోడల్ పై ఈ ఆఫర్ అందుబాటులో ఉండనుంది.