Home / United States
యునైటెడ్ స్టేట్స్ డిసెంబర్లో కొన్ని వర్గాల H-1B వీసాలను దేశంలోనే రెన్యువల్ చేసుకునే పైలట్ ప్రోగ్రామ్ను ప్రారంభించనుంది. దీనిద్వారా స్వదేశాలకు వెళ్లకుండా ఎన్నారైలు తమ వీసాలను రెన్యువల్ చేసుకోవచ్చు. ఇది గణనీయమైన సంఖ్యలో భారతీయ సాంకేతిక నిపుణులకు ప్రయోజనం చేకూర్చే అవకాశం ఉందని భావిస్తున్నారు.
విదేశీ నిపుణులకు, ముఖ్యంగా యునైటెడ్ స్టేట్స్లో తమ గ్రీన్ కార్డు కోసం ఎదురుచూస్తున్న భారతీయులకు ఊరట నిచ్చే వార్త. అప్లికేషన్ ప్రాసెసింగ్ సిస్టమ్ యొక్క ప్రాథమిక దశలో ఎంప్లాయ్ మెంట్ అధరైజేసన్ కార్డ్ మరియు ఇతర అవసరమైన ప్రయాణ పత్రాలను జారీ చేయాలని వైట్ హౌస్ కమిషన్ సిఫార్సు చేసింది.
యునైటెడ్ స్టేట్స్, నెవాడాలోని ఒక వ్యక్తి, మహిళల ఇళ్లలోకి చొరబడి, నిద్రిస్తున్నప్పుడు వారి పాదాలను రుద్దినందుకు అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. నెవాడాలోని డగ్లస్ కౌంటీ షెరీఫ్ డిపార్ట్మెంట్ ప్రకారం, ఆంథోనీ గొంజాలెస్ (26) అనే నిందితుడు గతంలో కూడా ఇలాంటి నేరాలకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నట్లు తెలిసింది.
: సోమవారం అమెరికాలోని ఫాల్బ్రూక్ ప్రాంతంలో ఏడాది బాలికను ఆమె మూడేళ్ల తోబుట్టువు కాల్చి చంపింది. మూడేళ్ల చిన్నారి తన ఏడాది తోబుట్టువును ప్రమాదవశాత్తు కాల్చిచంపినట్లు వచ్చిన రిపోర్టుల నేపథ్యంలో ఉదయం 7.30 గంటలకు శాన్ డియాగో షెరీఫ్కు కాల్ వచ్చిందని లెఫ్టినెంట్ జోసెఫ్ జార్జురా ఒక వార్తా ప్రకటనలో తెలిపారు.
1992 నుండి కుటుంబం మరియు ఉద్యోగ వర్గాలకు ఉపయోగించని అన్ని గ్రీన్ కార్డ్లను తిరిగి స్వాధీనం చేసుకోవాలని ఆసియా అమెరికన్లు, స్థానిక హవాయి మరియు పసిఫిక్ ద్వీపవాసులపై అధ్యక్షుని సలహా సంఘం సభ్యుడు అజయ్ భుటోరియా సిఫార్సు చేశారు.
యునైటెడ్ స్టేట్స్లోని ఒక కళాశాల ప్రొఫెసర్ మహిళా విద్యార్థినులను వారి షర్టులను తీసివేయమని కోరినందుకు ఉద్యోగం నుండి తొలగించబడ్డారు. ఈ ఘటనలో విద్యాశాఖ పరిధిలోని పౌరహక్కుల కార్యాలయం విచారణ అనంతరం ఈ చర్య తీసుకుంది.
భారత ప్రధాని మోదీ చారిత్రాత్మకమైన యునైటెడ్ స్టేట్స్ పర్యటన నేపధ్యంలో హెచ్-1బీ వీసాలు ఉన్న భారతీయులకు దేశంలో నివసించడం మరియు పని చేయడం సులభతరం చేయాలని బైడెన్ ప్రభుత్వం ప్రతిపాదించినట్లు రాయిటర్స్ తెలిపింది.
కోవిడ్ -19 కేసులు తగ్గుతున్నప్పటికీ, హ్యూమన్ మెటాప్న్యూమోవైరస్ లేదా HMPV అని పిలువబడే మరొక శ్వాసకోశ వైరస్ యునైటెడ్ స్టేట్స్ అంతటా వ్యాపిస్తోంది.సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (సిడిసి) గత వారం దేశవ్యాప్తంగా HMPV కేసులలో పెరుగుదలను నివేదించింది.
2008 ముంబై ఉగ్రదాడుల నిందితుడు పాకిస్థాన్ సంతతికి చెందిన కెనడా వ్యాపారి తహవూర్ రాణాను భారత్కు అప్పగించనున్నారు. అమెరికా కోర్టు మే 17న అతని అప్పగింతను ఆమోదించింది.
ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫాం నెట్ఫ్లిక్స్ ప్రసారాలకు అంతరాయం ఏర్పడింది. కొంత మంది సబ్ స్క్రైబర్స్ కు ఆదివారం సేవలు నిలిచిపోయాయి.