Home / Sonia Gandhi
రాహుల్ జోడో యాత్రకు కొత్త బూస్ట్ వచ్చింది. ప్రస్తుతం కర్ణాటకలో కొనసాగుతోన్న జోడోయాత్రలో సోనియా గాంధీ పాల్గొనడం కాంగ్రెస్ నేతల్లో కొత్త జోష్ నింపింది.
కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ కర్ణాటకలో కొనసాగుతున్న భారత్ జోడో యాత్ర కోసం సోమవారం మధ్యాహ్నం మైసూర్ చేరుకున్నారు.
కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల్లో తాను పోటీ చేయనని రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ చెప్పారు. రాజస్థాన్లో తన విశ్వాసపాత్రులైన ఎమ్మెల్యేల తిరుగుబాటుకు నైతిక బాధ్యత వహిస్తూ, రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ గందరగోళానికి పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీకి క్షమాపణలు కూడా చెప్పారు.
మునుగోడు ఉప ఎన్నిక సమయం దగ్గర పడుతున్న కొద్ది ప్రధాన పార్టీలు ఓటర్లను తమవైపు తిప్పుకొనేందుకు వ్యూహ, ప్రతివ్యూహాలతో ముందుకు సాగుతున్నారు. కాంగ్రెస్ సీనియర్ నేత, వి హెచ్ హనుమంతరావు గట్టుప్పలో ప్రచారం నిర్వహించి కాంగ్రెస్ కు ఓటెయ్యాలంటూ అభ్యర్ధించారు.
భాజాపాయేతర ప్రభుత్వమే లక్ష్యంగా ప్రధాన ప్రతిపక్ష పార్టీలు చేస్తున్న పోరాటానికి కాంగ్రెస్ పార్టీ మద్దతు ఎంతో ముఖ్యం. ఈ నేపధ్యంలో ఏఐసిసి అధినేత్రి సోనియాగాంధీని బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్, ఆర్జేడి అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ ఇరువరు కలిసారు
వచ్చే లోక్సభ ఎన్నికల్లో బీజేపీని ఎలాగైనా గద్దెదించాలని ప్రతిపక్షాలన్నీ సిద్దమవుతున్నాయి. విపక్షాలన్నీ ఒక్కతాటిపైకి వచ్చి జాతీయ స్థాయిలో మహాకూటమిని ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్టుగా కనిపిస్తున్నాయి. ఈ సందర్భంగా బీహార్లో అధికార కూటమికి చెందిన ఇద్దరు అగ్రనేతలు నేడు కాంగ్రెస్ చీఫ్ సోనియాగాంధీతో సమావేశమవనున్నారు.
కన్యాకుమారి టు కాశ్మీర్ వరకు తలపెట్టిన భారత్ జోడో యాత్ర 17వ రోజుకు చేరుకొనింది. ఈ నెల 30న కర్ణాటకలోకి రాహుల్ పాదయాత్ర ప్రవేశించనున్న నేపధ్యంలో కర్ణాటక పిసిసి తగిన ఏర్పాట్లు చేసింది. కర్ణాటకలో చేపట్టే జోడో యాత్రలో సోనియా గాంధీ, ప్రియాంకా గాంధీ వాద్రాలు పాల్గొననున్నారు
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మరియ జమ్ముకశ్మీర్ మాజీ సీఎం గులాం నబీ అజాద్ శుక్రవారం కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఇటీవల, అతను రాబోయే జమ్ము కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల కోసం కాంగ్రెస్ ప్రచార కమిటీ ఛైర్మన్గా బాధ్యతలు చేపట్టడానికి నిరాకరించారు.
కాంగ్రెస్ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీ వైద్య పరీక్షల కోసం విదేశాలకు వెళ్లనున్నారని, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రాలు ఆమె వెంట ఉంటారని అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ) ప్రధాన కార్యదర్శి (కమ్యూనికేషన్స్) జైరాం రమేష్ మంగళవారం తెలిపారు.
రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ బుధవారం కాంగ్రెస్ అధ్యక్ష పదవిని పార్టీ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీ ఆఫర్ చేయడాన్ని ఖండించారు. కాంగ్రెస్ అగ్రనేతలు తనకు విధులు కేటాయించారనిఅన్నారు.ఇది నేను మీడియా ద్వారా వింటున్నాను.