Home / President Droupadi Murmu
President’s Rule Imposed in Manipur: మణిపూర్లో రాష్ట్రపతి పాలన విధిస్తూ కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు గురువారం కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మణిపూర్ సీఎం బీరెన్ సింగ్ ఇటీవల తన పదవీకి రాజీనామా చేసిన విషయం విధితమే. కాగా, 2023 మే నెలలో రాష్ట్రంలోని కుకీలు, మైతీల మధ్య హింస చెలరేగటంతో, అదింకా కొనసాగటంతో గత రెండేళ్లుగా బీరేన్ సింగ్ ప్రభుత్వం విమర్శలను ఎదుర్కొంటోంది. ఈ ఘర్షణల్లో వందల మంది […]
Voting Begins For Delhi Assembly Elections 2025: ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ఉదయం 7 గంటలకు ప్రారంభమైంది. ఈ పోలింగ్ సాయంత్రం 6 గంటల వరకు జరగనుంది. ఈ మేరకు ఉదయం రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, ఢిల్లీ సీఎం అతిశీ, కేంద్రమంత్రి జై శంకర్తో పాటు ప్రముఖులు ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఉదయం 9 గంటల వరకు 8.10 శాతం పోలింగ్ నమోదైంది. కాగా, ఢిల్లీలో 1.56కోట్ల మంది […]
President Droupadi Murmu addresses Parliament Union Budget-2025: ప్రపంచంలో మూడో ఆర్థికవ్యవస్థగా భారత్ మారనుందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. శుక్రవారం జరిగిన పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగించారు. దేశాభివృద్ధి కోసం ఎన్డీఏ సర్కార్ వేగంగా నిర్ణయాలు తీసుకుంటుందన్నారు. వరుసగా మూడోసారి అధికారంలోకి వచ్చిన ఎన్డీఏ ప్రభుత్వం, గత ప్రభుత్వాల పాలనతో పోల్చితే.. దాదాపు మూడు రెట్లు అభివృద్ధి జరుగుతుందన్నారు. ప్రధానంగా వన్ నేషన్ – […]
President Droupadi Murmu advises medical professionals to serve in interior parts of country: కొత్తగా వైద్య వృత్తిలోకి వచ్చిన యువ వైద్యులంతా వెనకబడిన, గ్రామీణ, ఆదివాసీ ప్రాంతాలలో తమ సేవలు అందించేందుకు ముందుకు రావాలిన భారత రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము పిలుపునిచ్చారు. మంగళవారంలోని ఎయిమ్స్ తొలి స్నాతకోత్సవంలో ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఉదయం ప్రత్యేక విమానంలో గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న ముర్ముకు గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప […]
President Droupadi Murmu Graces Koti Deepotsavam in Hyderabad: పవిత్ర కార్తీక మాసంలో జరుగుతున్న కోటి దీపోత్సవంలో పాల్గొనటం ఎంతో సంతోషంగా ఉందని భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. గురువారం హైదరాబాద్ ఎన్టీఆర్ స్టేడియంలో జరుగుతున్న కోటి దీపోత్సవానికి ఆమె విశిష్ట అతిథిగా హాజరై, తొలి కార్తీక దీపాన్ని వెలిగించి దీపోత్సవాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన పూరీ జగన్నాథునికి, యాదగిరి లక్ష్మీ నరసింహ స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ […]
Lokmanthan-2024 from today in Shilparam: భారత సాంస్కృతిక వైవిధ్యాన్ని, అందులోని గొప్పదనాన్ని ప్రజలందరికీ అర్థమయ్యేందుకు హైదరాబాద్ శిల్పారామం వేదికగా నేటి నుంచి నాలుగురోజుల పాటు లోక్మంథన్-2024 కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. భారత మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడి చేతుల మీదగా నేడు ప్రారంభం కానున్న ఈ ఉత్సవానికి, రెండవ రోజు భారత రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము హాజరు కానుండగా, 24న జరిగే ముగింపు వేడుకకు రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ సర్సంఘ్చాలక్ మోహన్ భాగవత్ హాజరుకానున్నారు. లోక్మంథన్ […]
లోక్సభ, రాష్ట్రాల అసెంబ్లీల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు ఉద్దేశించిన మహిళా రిజర్వేషన్ బిల్లుకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదం తెలిపారు. న్యాయ మంత్రిత్వ శాఖ శుక్రవారం జారీ చేసిన నోటిఫికేషన్ ప్రకారం, రాష్ట్రపతి గురువారం ఆమెకు ఆమోదం తెలిపారు.
స్కిల్ డెవలప్ మెంటు కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టయి రాజమండ్రి జైలులో ఉన్నారు. దాంతో ఆయన తనయుడు, తెదేపా కీలక నేత బాబుకు బెయిల్ కోసం పోరాడుతూనే.. మద్దతు కూడగట్టేందుకు ముమ్మరంగా శ్రమిస్తున్నారు. ఈ క్రమంలోనే పలు పార్టీల అగ్ర నేతలను ఢిల్లీలో కలుస్తున్నారు. తాజాగా నారా లోకేశ్ రాష్ట్రపతి
31 మంది ప్రతిపక్ష ఎంపీల బృందం బుధవారం రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో సమావేశమయింది. మణిపూర్ లో కొనసాగుతున్న సంక్షోభంలో జోక్యం చేసుకోవాలని కోరుతూ ఆమెకు మెమారాండం అందజేసింది. వీరిలో ఇటీవల మణిపూర్ లో పర్యటించిన ఎంపీలు కూడా ఉన్నారు.
తెలుగు భాష, తెలుగు సాహిత్యం దేశ ప్రజలందరికీ సుపరిచితమేనని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ లో పర్యటిస్తున్న రాష్ట్రపతిని రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా సన్మానించింది.