Home / PM Modi
Operation Sindoor: కేంద్ర ప్రభుత్వం ఇవాళ అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటుకు అంతా సిద్దం చేసింది. ‘ఆపరేషన్ సిందూర్’ పేరుతో పాకిస్థాన్, పాక్ ఆక్రమిత కశ్మీరులో భారత దళాలు నిర్వహించిన దాడుల గురించి నేతలకు తెలియజేయనుంది. ఈ భేటీ గురించి పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు ఎక్స్ పోస్ట్లో తెలిపారు. పార్లమెంటు గ్రంథాలయ భవనంలో ఈ సమావేశం జరగనుంది. పాకిస్థాన్తో పాటు, పీవోకేలో ఉన్న ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేసేందుకు బాధ్యతాయుతంగా దాడులు నిర్వహించినట్లు కేంద్ర […]
Jaish-e-Mohammed chief Masood Azhar warns PM Modi : ఇండియా చెప్పినట్టే పాక్పై ప్రతీకారం తీర్చుకుంది. ఉగ్రవాదులను వెంటాడి హతం చేసింది. మంగళవారం అర్ధరాత్రి 9 ప్రాంతాల్లో దాడులు చేసింది. సుమారు 100 మంది ఉగ్రవాదులు మృతిచెందారు. ఈ దాడుల్లో జైషే మహ్మద్ చీఫ్ మసూద్ అజార్ కుటుంబానికి చెందిన మొత్తం 10 మంది సభ్యులు, నలుగురు అనుచరులు మృతిచెందారు. ఘటనపై మసూద్ కుటుంబం ఒక ప్రకటన విడుదల చేసింది. చనిపోయిన వారిలో ఐదుగురు పిల్లలు […]
PM Modi Meets President Droupadi Murmu: ‘ఆపరేషన్ సింధూర్’ పేరుతో భారత్.. పాక్ ఉగ్రవాద స్థావరాలపై అర్ధరాత్రి 1.30 నిమిషాలకు భారత్ దాడులు చేసింది. ఈ దాడుల్లో ఉగ్రవాదులకు సంబంధించిన 9 స్థావరాలు ధ్వంసమయ్యాయి. కాగా, రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముతో ప్రధాని నరేంద్ర మోదీ కీలక భేటీ అయ్యారు. ‘ఆపరేషన్ సింధూర్’ చేసిన తర్వాత ప్రధాని, రాష్ట్రపతి తొలిసారి భేటీ అయ్యారు. దీంతో ఈ భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది. ఆపరేషన్ సింధూర్పై రాష్ట్రపతికి ప్రధాని వివరణ […]
Phone Call: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఇవాళ ప్రధాని నరేంద్ర మోదీకి కాల్ చేశారు. ఈ సందర్భంగా పహల్గామ్ ఉగ్రదాడిపై ఇరుదేశాధినేతలు చర్చించారు. కాగా పహల్గామ్ దాడి ఘటనను పుతిన్ ఖండించారు. ఈ మేరకు విదేశాంగ మంత్రిత్వశాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ తెలిపారు. అయితే ఉగ్రవాదానికి వ్యతిరేకంగా జరిపే పోరాటంలో భారత్ కు రష్యా అండగా ఉంటుందని తెలిపారు. పహల్గామ్ దాడిలో చనిపోయిన వారికి తీవ్ర సంతాపం ప్రకటించారు. దారుణమైన ఘటనకు పాల్పడిన వారిని, వారికి […]
CRPF jawan marries Pakistani woman : పాకిస్థాన్ మహిళతో వివాహం చేసుకున్న విషయాన్ని ఓ వ్యక్తి రహస్యంగా ఉంచాడు. వీసా గడువు మగిసినా కూడా ఆమెను భారత్లోనే ఉంచాడు. దీంతో మునీర్ అహ్మద్ అనే జవాన్ను అధికారులు ఉద్యోగం నుంచి తొలగించారు. అతడు జాతీయ మీడియాతో మాట్లాడారు. పాక్ మహిళను వివాహం చేసుకున్నట్లు అధికారులు చెప్పలేదనడంలో వాస్తవం లేదని చెప్పాడు. తన తప్పు ఏమీ లేదని, కావాలని ఉద్యోగం నుంచి తొలగించారని వాపోయాడు. ప్రధాన మంత్రి […]
Singapore: సింగపూర్ లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ప్రధాని లారెన్స్ వాంగ్ నేతృత్వంలోని పీపుల్స్ యాక్షన్ పార్టీ భారీ విజయం సాధించింది. ఆ దేశ పార్లమెంట్లోని మొత్తం 97 స్థానాల్లో పీఏపీ ఏకంగా 87 స్థానాలను కైవసం చేసుకుంది. దీంతో లారెన్స్ వాంగ్ మరోసారి ప్రధానిగా బాధ్యతలు స్వీకరించనున్నారు. ఈ మేరకు భారత ప్రధాని నరేంద్ర మోదీ సింగపూర్ ప్రధాని లారెన్స్ వాంగ్ కు ఎక్స్ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. ” సింగపూర్ ఎన్నికల్లో ఘన విజయం […]
PM Modi: భారత ఎయిర్ చీఫ్ మార్షల్ అమర్ ప్రీత్ సింగ్ ప్రధాని మోదీని కలిశారు. పాకిస్థాన్ తో తాజా పరిస్థితుల నేపథ్యంలో ఈ భేటీ ప్రాముఖ్యతను సంతరించుకుంది. ఏప్రిల్ 22న జరిగిన పహల్గామ్ దాడికి ప్రతీకారంగా పాక్ పై భారత్ తీసుకునే సైనిక చర్యను మోదీ సమీక్షిస్తున్నారు. ఏప్రిల్ 26న, రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, రక్షణ సిబ్బంది చీఫ్ (CDS) జనరల్ అనిల్ చౌహాన్ […]
Famous yoga guru Sivananda Swami : ప్రముఖ యోగా గురువు, పద్మశ్రీ అవార్డు గ్రహీత స్వామి శివానంద (128) కన్నుమూశారు. వారణాసిలోని తన నివాసంలో తుదిశ్వాస విడిచినట్లు సన్నిహితులు తెలిపారు. 1896 ఆగస్టు 8న అవిభాజ్య భారత్లోని సిల్హెత్ (ప్రస్తుతం బంగ్లాదేశ్లో ఉది) జిల్లాలో నిరుపేద కుటుంబంలో జన్మించారు. స్వామి శివానంద ఆరేళ్ల వయసులో ఉన్నప్పుడు తల్లిదండ్రులు మృతిచెందారు. దీంతో ఆయన పశ్చిమ బెంగాల్లో ఉన్న ఓ ఆశ్రమంలో పెరిగారు. గురు ఓంకారానంద గోస్వామి […]
Elections: ఆస్ట్రేలియాలో ఇవాళ జరిగిన జనరల్ ఎలక్షన్స్ లో ఆంథోనీ అల్బనీస్ నేతృత్వంలోని లేబర్ పార్టీ ఘన విజయం సాధించింది. దీంతో దేశ ప్రధానిగా ఆంథోనీ అల్బనీస్ రెండోసారి అధికారం చెపట్టబోతున్నారు. 2004 తర్వాత వరుసగా రెండోసారి అధికారంలోకి వచ్చిన తొలి ప్రధానిగా ఆంథోనీ రికార్డ్ సృష్టించారు. ఈ పదవిలో ఆయన మూడేళ్లపాటు కొనసాగనున్నారు. కాగా ఆ దేశ పార్లమెంట్ లోని 150 స్థానాలకు ఇవాళ ఎలక్షన్స్ జరిగాయి. పోలింగ్ అనంతరం ఓట్ల లెక్కింపు జరగగా.. అధికార […]
Tejashwi Yadav welcomes the announcement made by the Center : వచ్చే జనాభా లెక్కల్లో కులగణనను చేర్చుతామని కేంద్రం చేసిన ప్రకటనను స్వాగతిస్తున్నట్లు ఆర్జేడీ అగ్రనేత తేజస్వీ యాదవ్ తెలిపారు. ఈ మేరకు ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు. కులగణన దేశం సమానత్వం వైపు సాగే ప్రయాణంలో మంచి మార్పును తీసుకొచ్చే క్షణమని లేఖలో పేర్కొన్నారు. కులగణన కేవంల డేటా కాదని, అనేక మంది ఆత్మగౌరవానికి సంబంధించిన అంశమని రాసుకొచ్చారు. సర్వేను […]