Home / PM Modi
PM Modi Meeting with NSA, CDS on India Pakistan War: ప్రధాని నరేంద్ర మోదీ నివాసంలో త్రివిధ దళాలకు చెందిన అధిపతులు భేటీ అయ్యారు. ‘ఆపరేషన్ సిందూర్’ చేపట్టిన తర్వాత ప్రధాని నివాసంలో నిర్వహించిన అత్యున్నత స్థాయి భద్రతా సమావేశానికి త్రివిధ దళాధిపతులతో పాటు చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాప్ అనిల్ చౌహన్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, రక్షణశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ హాజరయ్యారు. ఈ సమావేశంలో భారత్, పాక్ […]
Why China Helping to Pakistan during the India – Pakistan War: పహెల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో మెజారిటీ ప్రపంచ దేశాలు భారత్ కు అండగా నిలిచాయి. అరకొర దేశాలు మాత్రమే పాకిస్తాన్ కు మద్దతు పలికాయి. వీటిలో చైనా చాలా ముఖ్యమైనది. సుంకాల విషయంలో అమెరికాతో చైనా నువ్వా నేనా అనే స్థాయిలో పోరాటం జరుపుతోంది. ఈ నేపథ్యంలో అమెరికాతో సుంకాల సమరానికి ఇటీవల భారత్ సాయాన్ని అర్థించింది డ్రాగన్ కంట్రీ. అలాంటి చైనా […]
Pakistan High Level meeting on Nuclear Weapons: అణుబాంబుల విషయంలో పాకిస్తాన్ భయంతో వణుకుతుంది. అణ్వాయుధాలపై చర్చించేందుకు నేషనల్ కమాండ్ అథారిటీ సమావేశం కావాలని పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ఆదేశించారు. అయితే అదేమీ లేదని పాకిస్తాన్ రక్షణమంత్రి ఖ్వాజా అసిఫ్ కొట్టి పారేశారు. భారత్ భయపెట్టాలనుకున్న పాకిస్తాన్కు.. స్వదేశంలోనే విమర్శలు వచ్చాయి. భయంతో సమావేశాన్ని పాకిస్తాన్ రద్దు చేసుకుంది. దేశ అంతర్గత వ్యవహారాల్లోనూ పాకిస్తన్ కు సమన్వయం లేదు. ఉగ్రవాదులకోసం పక్కదేశంతో యుద్ధం చేసే […]
Key meeting Chaired by Prime Minister Modi with 3 Chief: భారత్-పాక్ రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు తీవ్రతరం అయ్యాయి. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ శనివారం త్రివిధ దళాధిపతులతో ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. ప్రధాని నివాసంలో ఈ సమావేశం జరిగింది. సమావేశంలో చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (సీడీఎస్) అనిల్ చౌహాన్, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ తదితరులు పాల్గొన్నారు. ఉన్నతస్థాయి సమావేశానికి ముందు భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ […]
Most Wanted Terrorist killed in Operation Sindoor: భారత్ దాడుల్లో ఐదగురు మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టులు హతమయ్యారు. ముగ్గురు జైషే అహ్మద్, ఇద్దరు లష్కర్ ఎ తోయిబా టెర్రరిస్ట్లను భారత్ మట్టుబెట్టింది. లష్కర్ ఎ తోయిబాకు చెందిన మురుడ్కే మర్కజ్ ఇన్ చార్జ్ ముడస్సర్ ఖైదాన్, ఖలీద్లను భారత ఆర్మీ మట్టుబెట్టింది. జైష్ ఎ మహ్మద్కు చెందిన హఫీజ్ మహ్మద్ జమీల్, మహ్మద్ యూసఫ్ అజార్, మహ్మ్ అసన్ ఖాన్ హతమయ్యారు. పాకిస్తాన్లోని టెర్రరిస్ట్ స్థావరాలపై […]
32 Airports Closed in India amid war with Pakistan: భారత్- పాక్ యుద్ధ వాతావరణ నేపథ్యంలో భారత్ మరో సంచలన నిర్ణయం తీసుకుంది. ఉత్తర, పశ్చిమ భారత్లో విమానాశ్రయాలు మూసివేస్తూ నిర్ణయం తీసుకున్నారు. 32 విమానాశ్రయాలను మూసివేస్తూ కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. ఈ నెల 15వరకు విమానాశ్రయాలు మూసివేయాలని నిర్ణయించారు. మరోవైపు ఢిల్లీ విమానాశ్రయంనుంచి విమానాల రాకపోకలు యథాతథంగా కొనసాగనున్నాయి. ఢిల్లీ విమానాశ్రయంలో విస్తృత తనిఖీలు, భద్రత పెంచారు. ప్రధాని నివాసంలో […]
IND- PAK War: భారత్- పాక్ మధ్య ఉద్రిక్తతలు అంతకంతకూ పెరుగుతున్నాయి. ఆపరేషన్ సిందూర్ పేరుతో పాక్ ఉగ్రవాద స్థావరాలపై భారత్ ఆర్మీ దాడులు నిర్వహించింది. దాడుల్లో దాదాపు 100 మందికిపైగా ముష్కరులు హతమయ్యారు. అయితే భారత్ దాడులకు ప్రతీకారంగా పాకిస్తాన్ ప్రతిదాడులు చేస్తోంది. సరిహద్దు వెంబడి కాల్పులకు దిగింది. వీటిని భారత సైనికులు తిప్పికొడుతున్నారు. అలాగే భారత్ లోని జమ్మూ కాశ్మీర్, పంజాబ్, రాజస్థాన్ లోని సరిహద్దు ప్రాంతాలే లక్ష్యంగా పాకిస్తాన్ డ్రోన్లు, మిసైళ్లతో దాడులు […]
Robert Prevost as the 14th Pope : ఏప్రిల్ 21న క్యాథలిక్ క్రైస్తవుల మత గురువు పోప్ ఫ్రాన్సిస్ తుదిశ్వాస విడిచారు. కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడున్న ఆయన 88 ఏళ్ల వయస్సులో కన్నుమూశారు. కాగా, పోప్ మరణం అనంతరం అమెరికాకు చెందిన రాబర్ట్ ఫ్రాన్సిస్ ప్రివోస్ట్ కొత్త పోప్గా ఎన్నికయ్యారు. ఆయనకు పోప్ లియో-14గా నామకరణం చేశారు. కొత్త పోప్ను ఎన్నుకునేందుకు రహస్యంగా సిస్టిన్ చాపెల్లో సమావేశమైన 133 మంది కార్డినల్స్ పోప్ను నియమించారు. […]
NSA Doval Meets PM Modi: ప్రధాని నరేంద్ర మోదీతో జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ మరోసారి భేటీ అయ్యారు. ‘ఆపరేషన్ సిందూర్’ అనంతరం ప్రధాని మోదీతో తొలిసారి భేటీ అయిన అజిత్ దోవల్.. సరిహద్దుల్లో ప్రస్తుతం చోటుచేసుకున్న పరిస్థితులపై చర్చిస్తున్నారు. అర్ధరాత్రి దాటిన తర్వాత ‘ఆపరేషన్ సిందూర్’ పేరుతో పాకిస్థాన్లోని ఉగ్ర స్థావరాలపై భారత్ దాడులు చేసిన విషయం తెలిపిందే. మొత్తం 9 ఉగ్రవాదుల స్థావరాలపై చేసిన దాడిలో 80 మంది ఉగ్రవాదులు మృతి […]
Operation Sindoor: కేంద్ర ప్రభుత్వం ఇవాళ అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటుకు అంతా సిద్దం చేసింది. ‘ఆపరేషన్ సిందూర్’ పేరుతో పాకిస్థాన్, పాక్ ఆక్రమిత కశ్మీరులో భారత దళాలు నిర్వహించిన దాడుల గురించి నేతలకు తెలియజేయనుంది. ఈ భేటీ గురించి పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు ఎక్స్ పోస్ట్లో తెలిపారు. పార్లమెంటు గ్రంథాలయ భవనంలో ఈ సమావేశం జరగనుంది. పాకిస్థాన్తో పాటు, పీవోకేలో ఉన్న ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేసేందుకు బాధ్యతాయుతంగా దాడులు నిర్వహించినట్లు కేంద్ర […]