Home / PM Modi
గుజరాత్లోని అహ్మదాబాద్ సైన్స్ సిటీలో రోబో ఎగ్జిబిషన్ను బుధవారం ప్రధాని నరేంద్ర మోదీ సందర్శించారు. ఎగ్జిబిషన్లోని వివిధ రోబోట్ స్టాల్స్లో ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్తో కలిసి అనేక రోబోలను గమనిస్తున్నప్పుడు ప్రధాన మంత్రి X లో ఒక ఆసక్తికరమైన వీడియో క్లిప్ను పోస్ట్ చేసారు.
పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు ప్రారంభమయ్యాయి. నేటి నుంచి ఐదు రోజుల (సెప్టెంబర్ 18 - సెప్టెంబర్ 22) పాటు ఈ సమావేశాలు జరగనున్నాయి. ఈ ప్రత్యేక సమావేశాల్లో 75 ఏళ్ల ప్రస్థానంతో పాటు, సాధించిన విజయాలు, అనుభవాలపై తొలి రోజు చర్చతో.. ప్రభుత్వం 8 బిల్లులను ప్రవేశపెట్టనుంది. అయితే పార్లమెంటు ప్రత్యేక సమావేశాలకు
విశ్వకర్మ జయంతి సందర్భంగా కళాకారులు మరియు హస్తకళాకారులు మరియు సాంప్రదాయ నైపుణ్యాలలో నిమగ్నమైన వారికి సహాయం చేయడానికి ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ "పిఎం విశ్వకర్మ" అనే కొత్త పథకాన్ని ప్రారంభించారు.
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆదివారం ఢిల్లీలోని ద్వారకలో ఇంటర్నేషనల్ కన్వెన్షన్ అండ్ ఎక్స్పో సెంటర్ (ఐఐసిసి) యశోభూమి మొదటి దశను ప్రారంభించారు. ద్వారకా సెక్టార్ 21 నుండి కొత్త మెట్రో స్టేషన్ యశోభూమి ద్వారకా సెక్టార్ 25 వరకు ఢిల్లీ ఎయిర్పోర్ట్ మెట్రో ఎక్స్ప్రెస్ లైన్ పొడిగింపును కూడా ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు.
సనాతన ధర్మం చుట్టూ ఇటీవల చెలరేగిన వివాదంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తొలిసారి స్పందించారు. విపక్ష ఇండియా కూటమికి భారతదేశ సంస్కృతిపై దాడి చేసి, సనాతన ధర్మాన్ని నిర్మూలించాలనే రహస్య ఎజెండా ఉందని ఆరోపించారు.
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆదివారం నాడు బ్రెజిల్ అధ్యక్షుడు లూయిజ్ ఇనాసియో లులా డా సిల్వాకు G20 అధ్యక్ష పదవిని అందజేసేటప్పుడు శాంతి కోసం ప్రార్థన -- ‘స్వస్తి అస్తు విశ్వ’తో G20 శిఖరాగ్ర సమావేశాన్ని ముగించారు.ప్రపంచంలో శాంతి నెలకొనాలి అని స్థూలంగా అనువదించే ఈ నినాదం, G20 డిక్లరేషన్ శనివారం ఆమోదించబడిన నేపథ్యంలో ఇవ్వబడింది.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఓ అరుదైన ఘనతను సొంతం చేసుకున్నారు. 2014లో ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి ఈరోజు వరకూ ఒక్క రోజు కూడా ఆయన సెలవు తీసుకోలేదు. ప్రఫుల్ పి.శారద అనే దరఖాస్తుదారు సమాచార హక్కు చట్టం కింద అడిగిన ప్రశ్నకు ప్రధాన మంత్రి కార్యాలయం ఈ సమాధానం ఇచ్చింది.
రక్షా బంధన్ పండుగను పురస్కరించుకుని ఢిల్లీలోని పాఠశాలలకు చెందిన విద్యార్థినులు ప్రధాని నరేంద్ర మోదీకి రాఖీలు కట్టారు. X లో పంచుకున్న వీడియోలో, పాఠశాల విద్యార్థినులు ప్రధాని మోదీ కి రాఖీలు కట్టడం కనిపించింది.
తన ప్రేమికుడు సచిన్ మీనాతో కలిసి ఉండేందుకు అక్రమంగా సరిహద్దులు దాటిన పాక్ జాతీయురాలు సీమా హైదర్ మంగళవారం ప్రధాని నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షా, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, ఇతర అగ్రనేతలకు రాఖీలు పంపినట్లు తెలిపింది.
స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని దేశ వ్యాప్తంగా సంబరాలు అంబరాన్ని అంటాయి. దేశ రాజధాని ఢిల్లీ నుంచి తెలుగు రాష్ట్రాల వరకు వేడుకలకు సర్వం సిద్ధం చేశారు. ఈ క్రమంలోనే దేశ రాజధాని ఢిల్లీలో 10 వ సారి మోదీ జాతీయ జెండాను ఎగురవేయనున్నారు. కాగా ఈ వేడుకలకు కార్మికులు, రైతులతో పాటు 1800 మందికి పైగా ప్రత్యేక అతిథులు