Home / Pawan Kalyan
జనసేనాని పవన్ కళ్యాణ్ ఎన్నడూ లేని విధంగా వైసీపీపై భారీ స్థాయిలో మండిపడ్డాడు. మీడియా ముఖంగా మంగళగిరి పార్టీ కార్యాలయంలో ఒక్కసారిగా తన ఆక్రోషాన్ని వెల్లగక్కారు. వైసీపీ నేతలకు చెప్పు చూపిస్తూ బండ బూతులు తిట్టారు. ఇదిలా ఉండగా ఈ నేపథ్యంలోనే విజయవాడ నోవోటెల్లో చంద్రబాబు పవన్ ల భేటీ ప్రాధాన్యతను సంతరించుకుంది.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్తో టీడీపీ అధినేత చంద్రబాబు భేటీ అయ్యారు.
పవన్ కల్యాణ్ మంచితనం, సహనం మాత్రమే ఇప్పటి వరకు చూశారు. ఇకపై యుద్ధమే, మీరు సిద్ధమా అంటూ జనసేన సైనికులను అడిగితే మార్మోగిన కరాళధ్వనుల నడుమ అభిమానులు ఓకే చేశారు.
నా కన్నతల్లిని, చిన్నారులను తిట్టడం ఏంటిరా మీ సంస్కరహీనానికి హద్దులేదా అంటూ వైసిపిని జనసేన అధినేత పవన్ కల్యాణ్ తిట్టిపోశారు. తనకు భాష రాదనుకొంటే పొరపాటన్నారు. మంగళగిరి సభలో వైకాపా నేతల తీరును ఆయన ఎండగట్టారు.
మరొక్క సారి ప్యాకేజ్ స్టార్ అని నన్ను అంటే వైకాపా శ్రేణులను చెప్పుతో కొడతానంటూ జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఫైర్ అయ్యారు. దవడ వాచిపోయేలా కొడతానంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు
జనసేనాని పవన్ కళ్యాణ్ మంగళగిరి వేదికగా వైసీపీ నేతలను బండబూతులు తిట్టాడు. విశాఖ జిల్లాలో జరిగిన జనసేనాని పర్యటనలో జరిగిన అనేక అవమానాల నేపథ్యంలో ఆయన ఈ రోజు జనసేన పార్టీ కార్యాలయంలో పార్టీ కార్యకర్తలు ఎదుట చాలా ఆగ్రహావేశానికి గురయ్యారు. చవట సన్నాసుల్లారా, దద్దమ్మళ్లారా నేను తిట్టలేను అనుకుంటున్నారా అంటూ చెప్పు చూపిస్తూ అధికార పార్టీ నాయకులపై వీరలెవెల్లో మండిపడ్డారు.
జనసేన ఛలో మంగళగిరి కార్యక్రమానికి శ్రీకారం. జగన్ రెడ్డి అకృత్యాలను ప్రశ్నిద్దామని పిలుపు. వైసీపి రౌడీ రాజకీయాలకు వ్యతిరేఖంగా పోరాడనున్న జనసేన.
ప్రజల కష్టాలు తెలుసుకొనేందుకు జనవాణి కార్యక్రమాన్ని నిర్వహించేందుకు వైజాగ్ వచ్చిన పవన్ కల్యాణ్ పట్ల పోలీసులు కిరాతకంగా వ్యవహరించాని సోము వీర్రాజు మండిపడ్డారు. పవన్ తో కలిసి సోము వీర్రాజు మీడియాతో మాట్లాడారు.
అత్తగారు తిట్టినందుకు కాదు. తోటి కోడలు నవ్వినందుకు కుమిలిపోయిందట ఒక కోడలు. వైసీపీ నేతల పరిస్దితి అలానే ఉంది. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ మంత్రులు అందరూ కలిసి తమ అధికార దర్పాన్ని ఉపయోగించి, చూపించిన విశాఖ గర్జన అట్టర్ ప్లాప్ గా నిలిచింది.
ప్రజలు బాద్యతగా ఉండాలి, బాగా చదువుకోవాలి, పన్నులు కట్టాలి అనుకొంటాను. క్రిమినల్స్ గా వ్యవహరించే రాజకీయ నాయకులంటే నాకు అసహ్యం. రాష్ట్రాన్ని క్రిమినల్ చేత పాలింపపడకూడదు అనుకొంటానని జనసేన అధినేత పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారు.