Home / national news
జమ్ము కశ్మీర్ లోని పుల్వామాలో ఏటీఎంకు సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్న 40 ఏళ్ల కాశ్మీరీ పండిట్ను అనుమానిత ఉగ్రవాదులు హతమార్చారు. సంజయ్ శర్మ అనే వ్యక్తిపై కాల్పులు జరపడంతో ఆసుపత్రి పాలయ్యాడు
పెళ్లి అనేది జీవితంలో ఒక అమూల్యమైన ఘట్టం. దాన్ని ఎంతో ఘనంగా జీవితాంతం గుర్తుండిపోయేల చేసుకోవాలని ప్రతి ఒక్కరూ భావిస్తారు. కట్నాలు, కానుకలు, విందులు, వినోదాలు… సరదాలతో కన్నుల పండుగగా నిర్వహిస్తూ ఉంటారు. నూతనంగా పెళ్లి చేసుకునే జంట తమ పెళ్లిని ఓ మధురానుభూతిలా ఉంచుకునేందుకు రకరకాల ఆలోచనలు చేస్తుంటారు.
RRR‘ చిత్రంలోని నాటు నాటు పాట ప్రపంచవ్యాప్తంగా అలజడి సృష్టించింది .ఈ పాపులర్ సాంగ్కి అనుగుణంగా పలువురు సెలబ్రిటీలు కూడా కాలు కదపడం ప్రారంభించారు
కర్ణాటకలోని కెఆర్ పురం మరియు బెంగళూరు కంటోన్మెంట్ రైల్వే స్టేషన్ల మధ్య రైలుపై దుండగులు రాళ్లు రువ్వడంతో మైసూరు-చెన్నై వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలు రెండు కిటికీలు దెబ్బతిన్నాయి
Chattisgarh: ఛత్తీస్ గఢ్ లో ఎదురు కాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ కాల్పుల్లో ముగ్గురు పోలీసులు మృతి చెందారు. సుక్మ జిల్లాలో ఈ కాల్పులు చోటు చేసుకున్నాయి.
మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో 12 మంది మరణించగా, 39 మందికి గాయాలయ్యాయి.. వీరిలో పది మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. కాగా సిద్ధి జిల్లా మోహనియా ప్రాంతంలో వేగంగా వచ్చిన ట్రక్కు ఆగి ఉన్న మూడు బస్సులను ఢీకొట్టింది.
దేశంలోని ఈశాన్య రాష్ట్రాలను కాంగ్రెస్ పార్టీ ఏటీఎంలా వాడుకుందని, అదే బీజేపీ మాత్రం అక్కడి 8 రాష్ట్రాలను అష్టలక్ష్మిలా చూస్తోందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు.
అమృత్సర్ పోలీసులు ఖలిస్తానీ నాయకుడు అమృత్పాల్ సింగ్తో పాటు ఆయన అనుచరుడు లవ్ప్రీత్ సింగ్ తూఫాన్ను జైలు నుంచి విడుదల చేశారు. కిడ్నాప్ కేసు కింద వీరిని అరెస్టు చేశారు.
ఎయిరిండియాను కొనుగోలు చేసిన టాటా గ్రూప్ తన సేవలను భారీగా విస్తరించేందుకు చకచకా ప్రణాళికలు రూపొందిస్తోంది.
అలహాబాద్ హైకోర్టు, వివాహం మరియు అత్యాచారం కేసులో బెయిల్ దరఖాస్తును విచారిస్తున్నప్పుడు, ఈ కేసు సహజీవనం యొక్కవినాశకరమైన పరిణామమని గమనించింది.