Home / national news
: మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ మంగళవారం ముంబైలోని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) కార్యాలయాన్ని సందర్శించారు. ఈ సందర్బంగా ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ తో ఆయన పలు అంశాలపై చర్చలు జరిపారు
Manish Sisodia: దిల్లీలో రాజకీయం వేడెక్కుతోంది. ఇప్పటికే మద్యం కుంభకోణం కేసులో మనీష్ సిసోడియాను సీబీఐ అరెస్ట్ చేసింది. కాగా మనీ లాండరింగ్ కేసులో సత్యేంద్ర జైన్ కొద్ది రోజులు జైలులో ఉన్నారు. కేజ్రీవాల్ క్యాబినెట్ లో ఈ ఇద్దరు మంత్రులకు ప్రముఖ స్థానం ఉంది.
వన్ ర్యాంక్, వన్ పెన్షన్ (OROP) చెల్లింపులకు సంబంధించి రక్షణ మంత్రిత్వ శాఖ పై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.
యూపీలోని ఒక పోలీసు అధికారి తన యూనిఫామ్పై బీజేపీ కండువాని ధరించడం సంచలనం కలిగించింది. పురాన్పూర్లోని స్టేషన్ హౌస్ ఆఫీసర్ (SHO) అశుతోష్ రఘువంశీ యొక్క ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
పురుషుల హక్కుల కోసం పోరాడే సేవ్ ఇండియన్ ఫ్యామిలీ ఫెడరేషన్ (SIFF)కి చెందిన పురుషుల బృందం టెస్లా సీఈవో ఎలోన్ మస్క్ కోసం బెంగళూరులోని ఫ్రీడం పార్క్లో ప్రత్యేక ‘పూజ’ నిర్వహించింది
మద్యం పాలసీ కోసం తయారు చేసిన డ్రాఫ్ట్ నోటీసుల్లో న్యాయ నిపుణుల అభిప్రాయాలను సిసోడియా తొలగించారని సీబీఐ ఆరోపించింది. తమ ప్రశ్నలకు ఎగవేత ధోరణిలో సిసోడియా సమాధానాలు చెబుతున్నారని పేర్కొంది.
ప్రధానమంత్రి నరేంద్రమోదీ కర్ణాటకలోని శివమొగ్గలో 450 కోట్ల వ్యయంతో నిర్మించిన కొత్త విమానాశ్రయాన్ని ప్రారంభించారు. దీంతో ఇక్కడి నుంచి కర్ణాటకలోని ఇతర నగరాలకు కనెక్టివిటి పెరుగుతుంది.
ఈశాన్య రాష్ట్రాలయిన మేఘాలయ, నాగాలాండ్ అసెంబ్లీ ఎన్నికలకు పోలింగ్ కొనసాగుతోంది.60 మంది సభ్యుల మేఘాలయ అసెంబ్లీకి ఉదయం 7 గంటలకు ఓటింగ్ ప్రారంభమైంది.
Gautam Adani: అదానీ గ్రూప్ పై హిండెన్ బర్గ్ నివేదిక గట్టిగా ప్రభావితం చూపుతోంది. హిండెన్ బర్గ్ రీసెర్చ్ నివేదికతో ఆ గ్రూపు కాకవికలం అవుతోంది. ఈ రిపోర్టుతో అదానీ షేర్లు భారీగా పడిపోయాయి. దీంతో సంపన్నుల జాబితా నుంచి అదానీ వెనక్కిపడిపోతున్నారు.
బెంగుళూరు నగరంలో అద్దె ఇంటి కోసం తిరగడం చాలా కష్టంగా ఉంది.పెరుగుతున్న అద్దెలు మరియు ఇళ్ల యజమానులఅసాధారణంగా అధిక అడ్వాన్స్ లు డిమాండ్ చేయడం వంటి కారణాలతో అద్దె ఇల్లు దొరకడం అంటే యుద్దాన్ని గెలిచినట్లే అన్న ఫీలింగ్ ఎదురవుతోందని పలువురు వాపోతున్నారు.