Home / national news
ఉత్తరప్రదేశ్ కు చెందిన బీజేపీ ఎమ్మెల్యే అరవింద్ గిరి గుండెపోటుతో హఠాన్మరణం చెందారు. గుండెపోటు వచ్చిన వెంటనే ఆయనను చికిత్సకోసం లక్నో తీసుకువెడుతుండగా మార్గమధ్యంలో మరణించారు.
బెంగళూరు నగర శివారులో భారీ వర్షాలు కురిసి నగరాన్ని ముంచెత్తడంతో పడవలను మోహరించారు. ఐటీ హబ్ ప్రాంతాలైన ఎలక్ట్రానిక్ సిటీ, మారతహళ్లి, ఔటర్ రింగ్ రోడ్, మహదేవపుర, వైట్ఫీల్డ్ మరియు బొమ్మనహళ్లి ప్రాంతాలు ఎక్కువగా వరదకు ప్రభావితమయ్యాయి.
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ దేశవ్యాప్త దాడులు చేపట్టింది. ఆ కేసుతో లింకు ఉన్న 35 ప్రదేశాల్లో ఈరోజున ఈడీ తనిఖీలు నిర్వహిస్తోంది. ఇప్పటికే ఈ కేసులో ఢిల్లీ డిప్యూటీ సీఎం సిసోడియాను ఈడీ విచారించిన విషయం తెలిసిందే. నిందితుడు సమీర్ మహేంద్రు ఇంట్లోనూ సోదాలు జరుగుతున్నాయి.
భారతీయ రైల్వే యొక్క ఉత్తర మధ్య రైల్వే జోన్ నాలుగు రైళ్లను కలపడం ద్వారా 2.7 కిలోమీటర్ల పొడవైన సరుకు రవాణా రైలును నడిపి రికార్డు సృష్టించింది. దీనికి 'పినాకా' అని పేరు పెట్టింది మరియు తూర్పు మధ్య రైల్వే యొక్క లోడింగ్ సైట్ల నుండి బొగ్గును రవాణా చేయడానికి నాలుగు ఖాళీ రేక్లను కలపడం
జార్ఖండ్ అంసెబ్లీలో సిఎం హేమంత్ సోరెన్ బలపరీక్షలో నెగ్గారు. అసెంబ్లీలో ఆయన తన మెజారిటీ నిరూపించుకున్నారు. సోరెన్కు అనుకూలంగా 48 మంది ఓటు వేశారు. బలపరీక్ష సమయంలో ప్రతిపక్ష బిజెపి సభ నుంచి వాకౌట్ చేసింది.
జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ ఈరోజు జార్ఖండ్ అసెంబ్లీ ప్రత్యేక సమావేశంలో విశ్వాస పరీక్షకు సిద్దమయ్యారు. రాష్ట్రంలో కొనసాగుతున్న రాజకీయ సంక్షోభం మధ్య ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు.
భారీ వర్షాలతో బెంగళూరు అతలాకుతలమయింది. ప్రజలను ఖాళీ చేయడానికి తెప్పలను పంపమని అధికారులను ప్రేరేపించారు. బెల్లందూర్, సర్జాపురా రోడ్, వైట్ఫీల్డ్, ఔటర్ రింగ్ రోడ్ మరియు బిఈఎంఎల్ లే అవుట్ వంటి ప్రాంతాలు ఎక్కువగా వరదనీటిలో చిక్కుకున్నాయి.
బీహార్లో ఘోర పడవ ప్రమాదం జరిగింది. దానాపూర్ సమీపంలో గంగానదిలో ఓ పడవ మునిగిపోయింది. ప్రమాద సమయంలో పడవలో 55 మంది ప్రయాణికులు ఉన్నారు. అయితే 45మంది ప్రయాణికులు సురక్షితంగా ఒడ్డుకు చేరారు.
కేరళకు చెందిన 25 ఏళ్ల ఇహ్నా షాజహాన్ కేవలం ఒక్కరోజులో 81 ఆన్లైన్ కోర్సులను పూర్తి చేసి ప్రపంచ రికార్డును కైవసం చేసుకుంది. ఒక రోజులో అత్యధిక సంఖ్యలో ఆన్లైన్ సర్టిఫికేట్లను సాధించినందుకు అంతర్జాతీయ బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు సంపాదించింది.
ఈ రోజుల్లో అమ్మాయిలు, అమ్మాయిలు, అబ్బాయిలు అబ్బాయిలు ఒకరినొకరు ప్రేమించుకొని పెళ్లి చేసుకుంటున్నారు. ఈ వింత ఘటన తమిళనాడులోని చెన్నైలోజరిగినది. ఇద్దరు అమ్మాయిలు పీకల్లోతు ప్రేమించుకొని ప్రేమ పెళ్లి చేసుకున్నారు.