Home / national news
తాను నరేంద్ర మోదీకి భయపడనని, నేషనల్ హెరాల్డ్ కేసులో ఈడీ చర్యను చూసి భయపడబోనని కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ అన్నారు. ఈడీ చర్యలను "బెదిరింపు ప్రయత్నం"గా ఆయన అభివర్ణించారు."దేశాన్ని మరియు ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడానికి మరియు దేశంలో సామరస్యాన్ని కొనసాగించడానికి నేను పని చేస్తూనే ఉంటాను.
నేషనల్ హెరాల్డ్ మనీలాండరింగ్ వ్యవహారంతో సంబంధం ఉన్న యంగ్ ఇండియన్ సంస్థ కార్యాలయాన్ని తాత్కాలికంగా సీజ్ చేసింది ఎన్ఫోర్స్మెంట్ డైరక్టరేట్. మంగళవారం నుంచి దిల్లీ, లఖ్నవూ, కోల్కతాలో 10 నుంచి 12 చోట్ల అనేక గంటలపాటు సోదాలు జరిపిన ఈడీ.. కాంగ్రెస్కు చెందిన హెరాల్డ్ హౌస్లోని యంగ్ ఇండియన్ ఆఫీస్ను సీజ్
పశ్చిమ బెంగాల్ లో కేబినెట్ విస్తరణ జరిగింది. ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తన కేబినెట్లో యువరక్తాన్ని తీసుకురావాలనే ఉద్దేశంతో కెబినెట్ను విస్తరించారు. మాజీ కేంద్రమంత్రి బాబుల్ సుప్రియోకు అవకాశం కల్పించారు. కేబినెట్ మార్పులు చేర్పుల్లో కొత్తగా ఆరుగురిని కేబినెట్లోకి తీసుకున్నారు.
సోనియా, రాహుల్ గాంధీలను విచారించిన తర్వాత ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నేషనల్ హెరాల్డ్ కార్యాలయాల్లో సోదాలు చేపట్టింది. అధికారవర్గాల సమాచారం ప్రకారం మనీలాండరింగ్ కోణంలో దర్యాప్తు జరుపుతున్న ఈడీ న్యూఢిల్లీలోని నేషనల్ హెరాల్డ్ పేపర్తో పాటు మొత్తం 12 లొకేషన్లలో సోదాలు మొదలుపెట్టింది.
మహారాష్ట్రలో ఈ నెలలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు 800,000 హెక్టార్లలో పంటలు దెబ్బతిన్నాయి. 2022 జూలై 11 మరియు 12 తేదీల్లో కురిసిన భారీ వర్షాల వల్ల 24 జిల్లాల్లోని రైతులు ఎక్కువగా మరాఠ్వాడ మరియు విదర్భ ప్రాంతాలలో నష్టపోయారు. వరి, మొక్కజొన్న, సోయాబీన్, పత్తి, మరియు అరటి పంటలు
స్కూల్ సర్వీస్ కమిషన్ (ఎస్ఎస్సి) రిక్రూట్మెంట్ స్కామ్ కేసు విచారణకు సంబంధించి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ పశ్చిమ బెంగాల్ మంత్రి, టిఎంసి నాయకుడు పార్థ ఛటర్జీని ఆయన ఇంటి వద్ద ప్రశ్నిస్తోంది. కేంద్ర బలగాల జవాన్లతో పాటు ఎనిమిది మంది ఈడీ అధికారులు శుక్రవారం ఉదయం 8 గంటల ప్రాంతంలో
సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్, 12వ తరగతి ఫలితాలను ప్రకటించింది. ఈ సంవత్సరం, మొత్తం ఉత్తీర్ణత శాతం 91.71% ఉంది.బాలురు కంటే బాలికలు ఫలితాల్లో మెరుగ్గా ఉన్నారు.బాలికల ఉత్తీర్ణత శాతం: 94.54% కాగా బాలుర ఉత్తీర్ణత శాతం 91.25%గా వుంది.
రాష్ట్రపతి ఎన్నికల ఓట్ల లెక్కింపు తొలి రౌండ్ లో మొత్తం 748 మంది పార్లమెంటు సభ్యుల ఓట్లను అధికారులు లెక్కించారు. ఈ ఓట్ల విలువ 5,23,600. ఇందులో 3,78,000 విలువైన 540 ఓట్లను ఎన్డీఏ అభ్యర్థి ద్రౌపది ముర్ముకి లభించాయి. విపక్షాల ఉమ్మడి అభ్యర్థి యశ్వంత్ సిన్హాకు 1,45,600 విలువైన 208 ఓట్లు వచ్చాయి.
నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియాగాంధీ ఈడీ విచారణ ముగిసింది. మూడు గంటలపాటు విచారించిన ఎన్ఫోర్స్మెంట్ డైరక్టరేట్ అధికారులు 20 ప్రశ్నలు అడిగినట్లు సమాచారం. ఆరోగ్య కారణాలతో ఆమె చేసిన ప్రత్యేక విజ్ఞప్తిని ఈడీ అధికారులు పరిగణనలోకి తీసుకుని, తొలిరోజు విచారణను త్వరగానే ముగించారు.
భారతదేశంలోని అతి పెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్ కరువు దిశగా పయనిస్తోంది. భారత వాతావరణ శాఖ డేటా ప్రకారం, దాని 75 జిల్లాల్లో(96 శాతం) జూలై 20, 2022 వరకు 'సాధారణం కంటే తక్కువ' వర్షపాతం నమోదైంది. 75 జిల్లాల్లో యాభై తొమ్మిది జిల్లాల్లో ‘అత్యంత తక్కువ’ వర్షపాతం నమోదైంది. ఈ జిల్లాలు ‘పెద్ద లోటు’ను ఎదుర్కొంటున్నాయి,