Home / Nallamala Declaration
CM Revanth Reddy and Ministers in Nallamala Declaration: నల్లమల డిక్లరేషన్తో ఆదివాసీలు, బంజారాలు, చెంచులకు లబ్ధి జరుగుతుందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. నాగర్ కర్నూల్ జిల్లాలోని మాచారంలో నిర్వహించిన సభా వేదికపై నల్లమల డిక్లరేషన్ ఆవిష్కరించారు. దీని ద్వారా గిరిజనుల సంక్షేమానికి రూ.12,600 కోట్లతో పనులు జరుగుతాయన్నారు. అంతకుముందు ఇందిర సౌర గిరి జల వికాసం పథకాన్ని సీఎం ప్రారంభించారు. ఇందులో భాగంగా మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడారు. ఈ కార్యక్రమంలతో […]